కాంగ్రెస్వన్నీ మాయమాటలేనని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత విమర్శించారు. వాటి వల్లనే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని అన్నారు. కానీ ఎన్నికల హామీలను కూడా నిలబెట్టుకోవడం లేదని విమర్శించారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ కుట్ర పూరిత చర్య అని జనగామ మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమునాలింగయ్య అన్నారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బీఆర్ఎస్�
సీడీపీ (నియోజకవర్గ అభివృద్ధి ఫండ్స్) నిధుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కలిశానని, ఇందులో ఎలాంటి రాజకీయం లేదని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నా రు. శనివారం చేవెళ్లలోని తన క్యాంపు కార్యాలయంలో విల
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్-బీఎస్పీ కలిసికట్టు గా పోటీ చేయాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్రావు తీసుకున్న నిర్ణయాన్ని ఉమ్మ డి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తున�
రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం సమా ధానం సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. గురువారం సంగారెడ్డిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులు విధ్వంస రాజకీయాలు మాని, నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసి చేతల్లో చూపాలని, కూల్చివేతల్లో కాదని బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ చుట్టూ హైడ్రామా నడిచింది. తనను బీజేపీలో చేరాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెత్తనం చెలాయించడం.
రాష్ట్ర ప్రభుత్వం తపాస్పల్లి, లద్నూరు రిజర్వాయర్లకు వెంటనే గోదావరి జలాలు పంపింగ్ చేసి చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని చెరువులు, కుంటలు నింపి పంటలు కాపాడాలని జనగామ ఎమ్మెల్యే పల్లా
సీఎం రేవంత్రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని మోదీని సభలో ప్రశంసించిన తీరును చేస్తే ఆయనలో ఏక్నాథ్ షిండే కనిపిస్తున్నాడని, మహారాష్ట్ర, అస్సాం సీఎంల మాదిరిగానే రేవంత్ కూడా మారుతాడని ఎమ్మెల్సీ, బీఆర్
ఎల్ఆర్ఎస్పై కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకల ధోరణి అవలం భిస్తున్నదని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టవద్దని చెప్పిన కాంగ్రెస్ నాయక�
హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలని, లేకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు పేర్కొన్నారు. ‘ఓడ ఎక్కేదాకా ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడ మల్లన్న’ అన్నట్లుగా ప్రభుత్వ �
మద్యం మత్తులో దారి తప్పిన ఓ వ్యక్తి.. స్వలింగ సంపర్కుడి చేతికి చిక్కి హత్యకు గురయ్యాడు. జీడిమెట్ల పోలీస్స్టేషన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్స్పెక్టర్ పి.శ్రీనివాసరావు, ఎస్సైలు సత్�
అలీబాబా అద్భుత దీపం.. అర డజను దొంగలు వంటి కథలను పుస్తకాల్లో చదివాం. సినిమాల్లో మాత్రమే చూశాం. కానీ నిజ జీవితంలో అమాయకులను మోసం చేసేందుకు మంత్రపు పెట్టెకు అద్భుత శక్తులున్నాయని నమ్మించి, మోసం చేసేందుకు యత్
పదేండ్ల పాలనలో మోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ర్టానికి చేసింది ఏమి లేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆదివారం ఫరూఖ్నగర్ మండలం రాయికల్ సమీపంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేక�
ఎన్నికలకు ముందు అనే క హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడం చేతగాక ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నదని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మె ల్