రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహాన్ని అడ్డుకోవటం కోసం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయంలో �
పట్టణంలో ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షో నిర్వహిస్తున్నామని, ప్రజలు, పార్టీశ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ కోరారు.
రేవంత్రెడ్డి సీఎంగా కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా పాత్రను పోషిస్తున్నట్లు పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ పేర్కొన్నారు. శుక్రవారం కొడంగల్ విచ్చేసిన ఆమె స్థానిక బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో శుక్రవారం నుంచి ప్రఖ్యాత గ్రేట్ బాంబే సర్కస్ను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు ఇలియాస్ ఖాన్ తెలిపారు. గురువారం జింఖానా మైదానంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వి
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడిస్తేనే తెలంగాణకు భవిష్యత్ ఉంటుందని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో గురువారం �
భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యా�
వంద రోజుల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్ విమర్శించారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చే�
వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్గా మారిన దొంగల ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని హన్మాపురం గ్ర�
బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సూచించారు. శనివారం నియోజకవర్గంలోని కోస్గి మున్సిపల్ కేంద్రంలో స్పోర్ట్స్ �
పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా జిల్లా ఎన్నికల యంత్రాంగం కృషి చేస్తున్నదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎన్నికల నిర్వహణ, నామినేషన్ల ప్రక్రియపై �
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతిఒక్కరూ పాటించాలని వికారాబాద్ ఆర్డీవో ఎం.వాసుచంద్ర పేర్కొన్నారు. గురువారం పరిగిలోని తహసీల్దార్ కార్యా లయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్సభ
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానం ఎన్నికలకు సంబంధించి నేడు (గురువారం) నోటిఫికేషన్ విడుదల చేస్తామని, అదే రోజునుంచి నామినేషన్లను స్వీకరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎన్నికల అధికారి,
రైతులకు రూ.2లక్షల రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తారని, ఎన్నికల కోడ్ పేరిట సీఎం రేవంత్రెడ్డి కాలయాపన చేస్తున్నారని బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్లోని పార్�
కాంగ్రెస్ పార్టీ మాదిగలను మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. సోమవారం కంటోన్మెంట్లోని రాయల్ లీ ప్యాలెస్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశానికి ఆ�