జిల్లాలో మొత్తం 323 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ హన్మంతు కె.జెండగే అన్నారు. ఆలేరు మార్కెట్ యార్డును ఆదివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఇప�
హుజూరాబాద్ ఏటీఎంలో చోరీ చేసిన దొంగలు దొరికారు. సినిమా సీన్ను తలదన్నేలా స్కెచ్ వేసి దొంగతనం చేసినా.. తప్పించుకోలేకపోయారు. ఇక్కడ 8.64 లక్షలు ఎత్తుకెళ్లి, హర్యాణాలో పంచుకోగా.. ఎట్టకేలకు పోలీసులు నిందితుల్ల�
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా ప్రజల వద్దకు వెళ్లి ఓట్లడిగే అర్హత కాంగ్రెస్ నాయకులకు లేదని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు.
రేవంత్కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకున్నదని.. అందుకే పూటకో మాట మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం స్థానిక మహాలక్ష్మీవేంకటేశ్వరాలయ వార్షిక బ్రహ్మోత్సవ
మే 13న నిర్వహించే పార్లమెంట్ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేశ్ దోత్రే పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో ఎస్పీ సురేశ్కుమార్, అదనపు కలెక్టర్ దాసరి వేణు�
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం సేవకుడిగా పనిచేస్తానని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ అన్నారు.
అధికారం కోసం తిరిగి కాంగ్రెస్ పంచన చేరుతున్న ఎమ్మెల్యే కడియం శ్రీహరి, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు మేక తోలు కప్పుకున్న తోడేళ్లని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఘాటుగా విమర్శించారు.
‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రైతులంటే కో పం. అందుకే ఎన్నికల ముందు ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి మోసం చేసిండు. ఇప్పుడు సాగుకు నీరందించకుండా ఇబ్బందిపెడుతున్నడు. ని జంగా రైతులపై చిత్తశుద్ధి ఉంటే పంటలకు నీరం�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి అయినా ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యిందని మాజీ ఉపముఖ్య మంత్రి మహమూద్ అలీ అన్నారు. ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఆ పార్టీకి పార్లమెంట్�
వందరోజుల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లు నిలిపివేసి.. నేతన్నలను రోడ్డునపడేసిందని టీపీటీడీసీ మాజీ చైర్మన్ గూడూరి ప్రవీణ్ విమర్శించారు. పొట్టకూటి కోసం నేతన్నలు మళ్లీ వలస వెళ్లే పరి
గజ్వేల్లో భూకబ్జాలు చేసిన చరిత్ర మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికే చెందుతుందని, కబ్జాల బాగోతం అంతా ఆయనకే తెలుసని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి విమర్శించారు.
ప్రజల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని వారు కోరుకున్నట్లుగానే మంచిర్యాల గోదావరి వద్దే హైలెవెల్ వంతెన నిర్మించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు డిమాండ్ చేశారు.
మల్కాజిగిరి ఎంపీగా గెలిచిన రేవంత్రెడ్డి ఇక్కడి ప్రజలకు చేసిందేమీలేదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. రాజకీయంగా భిక్ష పెట్టిన మల్కాజిగిరి పార్లమెంట్ను మరిచి కొడంగల్లో అభివ�
నిధులు మంజూరై, టెండర్ ప్రక్రియ పూర్తయి, అన్ని టెస్ట్లు పూర్తి చేసుకొని ఉన్న మంచిర్యాల-అంతర్గాం బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు డిమాండ్ చేశారు.