కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ ప్రజలకు పిలుపునిచ్చారు. నగరంలో శనివారం ఆయన జడ్పీ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, రాష్ట్ర �
కరీంనగర్ ఎంపీ గా బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకొని.. ఈ ప్రాంత అభివృద్ధికి బాటలు వేసుకుందామని జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు పిలుపునిచ్చారు.
ప్రజల నుంచి బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణతో రహ స్య కూటమి ఏర్పాటు చేసుకున్న బీజేపీ, కాంగ్రెస్, పార్టీకి సరైన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు.
కరీంనగర్ లోక్సభ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే వారు కావాలో.. విధ్వంసం సృష్టించే వారు కావాలో? ప్రజలే ఆలోచించాలని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ సూచించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వారిచ్చిన హామీలతో పాటు ఇవ్వాల్సిన పథకాలన్నీ ఆగిపోతాయని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. శనివారం మంచిర్యాలలోని తన నివాసంల
లోక్సభ పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కె.జెండగే అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ పి.బెన్ షాలోమ్, డీసీపీ రాజేశ్చంద్�
పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి, కార్పొరేట్ ఓనర్ వంశీకి కార్మికుల కష్టాలు ఏం తెలుసునని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ ప్రెస్క్లబ్లో ఏ
రేవంత్ సర్కార్ జిల్లాలను రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నదని, కామారెడ్డి జిల్లాను రద్దు చేస్తే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ హెచ్చరించారు.
‘గతంలో మీరు ఒక్కసారి ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్కు స్మార్ట్సిటీ హోదా సాధించి వెయ్యి కోట్ల నిధులు తెచ్చిన. జాతీయ రహదారుల కోసం కొట్లాడిన. కరీంనగర్ మనోహరాబాద్ రైల్వేలైన్కు నిధులు మంజూరు చేయించిన.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల కుదింపు యోచనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆసిఫాబాద్ జిల్లా జోలికొస్తే ఊరుకునేది లేదని, కుమ్రం భీం స్ఫూర్తితో ఉద్యమిస్తామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి స్పష్టం చేశారు. శుక్రవారం జి�
లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన డాక్టర్ సుధీర్ కుమార్ను గెలి పించేందుకు న్యాయవాదులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా పార్టీ అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ �
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే బడేబాయ్, చోటేబాయ్ కలిసి ఎన్నికల ఆంక్షల పేరుతో ఆయన ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని ఎంపీ ఎన్నికల షాద్నగర్ నియోజకవర్గ ఇన్చార్జి ద�
మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్ దేవుళ్లపై ప్రమాణాలు చేసే స్థాయికి దిగజారాడాని, ఇలాంటి ముఖ్యమంత్రి దేశంలో మరెక్కడా లేడని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు.