వరంగల్ - ఖమ్మం - నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అంతా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరుగుతున్నదని రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన అన్నారు. ఏజెంట్లు సంతకాలు చేసిన తరువాతే ఫలి
వేమనపల్లి సమీపంలోని ప్రాణహిత నది ఫెర్రీ పాయింట్ వద్ద బుధవారం ఉదయం మహారాష్ట్ర నుంచి వేమనపల్లికి ఎడ్లబండిలో తరలిస్తున్న 2.05 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నట్లు రామగుండం సీపీ శ్రీనివాస్ తె�
జిల్లాలోని పోడు భూముల జోలికొస్తే అటవీ శాఖ అధికారులను ఎ క్కడికక్కడ బంధిస్తామని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వా యి హరీశ్బాబు హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్ల
పాత కక్షలతో ప్రత్యర్థిని హత్య చేసేందుకు పన్నిన కుట్రను టాస్క్ఫోర్స్ పోలీసులు భగ్నం చేసి, ఐదుమంది రౌడీషీటర్లను అరెస్టు చేశారు. బషీర్బాగ్లోని సీసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట�
టాక్స్ రివైజ్ కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య కోరారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జిల్లాలో ఈ వానకాలం పంటకు సంబంధించి విత్తన నిల్వలు సరిపడా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందొద్దని నల్లగొండ కలెక్టర్ దాసరి హరిచందన అన్నారు. కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం వ్యవసాయ అధికారుల
రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా రాక్షస పాలన నడుస్తోందని, ఎంతసేపు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమంపై బురద చల్లడం తప్ప ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని ఎఫ్డీసీ మాజీ చైర్మన్
జిల్లాలో రైతుల అవసరాలకు సరిపడా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, రైతులెవరూ ఆందోళన చెందవద్దని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. సీపీ సునీల్దత్తో కలెక్టరేట్లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బెదిరించి సెల్ఫోన్, డబ్బులు లాక్కున్న దుండగులను లాలాగూడ పోలీసులు అరెస్టు చేశారు. లాలాగూడ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ రావుల గిరిధర్ కేసు వివరాలను వెల్లడించ�
తమ పార్టీ అధికారంలో ఉన్నదంటూ, తమను ఎవరేం చేయలేరనే ధీమాతో మద్నూర్ మం డల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దరాస్ సాయిలు డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నాడని మెనూర్ పశువైద్యాధికారి విజయ్కుమార్ ఆరోపి�
ఖమ్మ- వరంగల్-నల్లగొండ పట్టభద్రులు ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పట్టభద్రులందరూ ఆలోచించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆ మండలాధ్యక్షుడు రమావత్ �
ప్రతిపక్షం నుంచి ప్రశ్నించే నాయకుడిని మండలికి పంపిస్తే నిరుద్యోగులు, యువత సమస్యలపై కొట్లాడుతానని నల్గొండ-వరంగల్-ఖమ్మం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేశ్రెడ్డి అన్నారు. ప్రజల తరఫున ప్రశ్ని�