తమది మనసున్న, మానవీయ ప్రభుత్వమని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. కేంద్రం తెలంగాణపై సవతి ప్రేమ చూపిస్తున్నా రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెట్టామని చెప్పారు.
వైద్యఆరోగ్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులను కేటాయించి ప్రజారోగ్యానికి పెద్దపీట వేసిందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ ఎంకె.ముజీబుద్దీన్ అన్నారు. కామారెడ్డిలోని కళాభారతిలో బుధవార�
పైసా ఖర్చు లేకుండా పేదలకు ప్రభుత్వం నాణ్యమైన వైద్యం అందిస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లెలగూడలో తెలం�
గర్భిణులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న న్యూట్రిషన్ కిట్లు తల్లీబిడ్డల సంరక్షణకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. మాతాశిశు మరణాలను తగ్గించటంతో పాటు వారిని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం న్యూ�
Telangana | ‘అమ్మకు ఆత్మీయత.. బిడ్డకు ప్రేమ’తో అనే నినాదంతో తెలంగాణ సర్కారు మహిళా, శిశు సంరక్షణకు పెద్దపీట వేసింది. అద్భుత పథకాలు.. అద్వితీయ కార్యాచరణతో రాష్ట్రంలోని ప్రతి తల్లీబిడ్డ క్షేమంగా ఉండేలా కడుపులో పెట�
గర్భిణులు, బాలింతల సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం.. కేసీఆర్ కిట్. 2017 జూన్ 2 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవం చేయించుకునే మహిళలకు త�
మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నది. ఇప్పటికే కేసీఆర్ కిట్ హిట్ కావడంతో అదే స్ఫూర్తితో గర్భిణుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పౌష్టికాహార (న్యూట్రిషన్)కిట్ అందిస్తున్నది.
మాతాశిశు ఆరోగ్య సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టింది. అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనానికి ఇప్పటివరకు దొడ్డు బియ్యం సరఫరా చేస్తుండగా, వచ్చ�
తల్లి ఆరోగ్యమే బిడ్డకు శ్రీరామ రక్ష. గర్భిణులు ఆరోగ్యంగా ఉంటే కడుపులోని పిండం ఆరోగ్యంగా ఎదుగుతుంది. అందుకు పౌష్టికాహారం తప్పనిసరి. కానీ రాష్ట్రంలో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన చాలా మంది గర్భిణులు పౌష�
గ్రామాల్లోని మహిళలకు పౌష్టికాహారం అందడం లేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇందులో భాగంగా గర్భిణులు, గర్భంలోని శిశువుల రక్షణ కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూపకల్పన చేస�
మాతాశిశు సంరక్షణకు తెలంగాణ సర్కార్ పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. ప్రధానంగా చిన్నారులు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపాన్ని అధిగమించే దిశగా అనేక చర్యలు తీసుకుంటున్నది. అందుకోసం అంగన్వాడీ కేంద్�
విష్ణు కథలు తల్లి గర్భంలో నుంచి విని ప్రహ్లాదుడు గొప్ప భక్తుడయ్యాడు. అర్జునుడు యుద్ధ విద్యల గురించి, పద్మవ్యూహం గురించి సుభద్రకు చెప్తుండగా గర్భంలో ఉన్న అభిమన్యుడు విన్నాడు. అంటే గర్భస్థ దశలోనే పిల్లలు