మహిళల ఆరోగ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యత నిస్తున్నది. ఇప్పటికే కేసీఆర్ కిట్ హిట్ కావడంతో అదే స్ఫూర్తితో గర్భిణుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పౌష్టికాహార(న్యూట్రిషన్) కిట్ అందిస్తున్నది. రక్తహ�
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు వినూత్న ఆలోచనలతో వైద్యరంగానికి నూతనోత్తేజం తీసుకొస్తున్నారు.
మాతా శిశు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం న్యూట్రిషన్ సప్లిమెంటరీ ప్రోగ్రాం చేపట్టి�
గర్భిణులు తంబాకు తింటే అధిక ప్రమాదమని తాజా అధ్యయనంలో తేలింది. నికోటిన్ అధికంగా ఉండే పొగాకు ఉత్పత్తులను వాడటం వల్ల గర్భిణుల్లో రిస్క్ మూడు రెట్లు పెరుగుతుందని స్వీడన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడైంది.
బేబీ షవర్ వేడుకలో ఓ గర్భిణి ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అందరి మనసుల్ని దోచుకుంది. సీమంతం వేడుకలో తన భర్తతో కలిసి ఎంతో యాక్టివ్గా డ్యాన్స్ చేసింది.
గర్భం దాల్చిన రోజు నుంచి అడుగు తీసి అడుగేయవద్దు.. అటు పుల్ల తీసి ఇటు పెట్టొద్దు.. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు.. వంటి అతి జాగ్రత్తలు గర్భిణుల విషయంలో సర్వసాధారణం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్యసేవలు ప్రజలకు సక్రమంగా అందేవి కావు. దీంతో గ్రామాల్లోని ప్రజలు అనారోగ్యం బారిన పడితే వైద్యానికి పట్టణాల్లోని ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్లి భారీగా డబ్బులు ఖర్చు చేస�
సర్కారు దవాఖాన అంటే వైద్యానికే అడుగుపెట్టని ప్రజలు.. సీఎం కేసీఆర్ తెచ్చిన పెను మార్పులతో వైద్యారోగ్య కేంద్రాలకు రావడానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు క్రమం తప్పకుండా నెలనెలా పరీక
గర్భిణులకు వైద్య సాయాన్ని అందించేందుకు ఐఐటీ రూర్కీ, ఢిల్లీ ఎయిమ్స్ కలిసి ‘స్వస్థ్గర్భ్' అనే మొబైల్ యాప్ను అభివృద్ధి చేశాయి. గర్భిణులకు అవసరమైన వైద్య సలహాలు అందించేందుకు, వారి ఆరోగ్యం పట్ల తీసుకోవా�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భవతుల్లో రక్తహీనత,పౌష్టికాహార లోపాలను నియంత్రించేందుకు మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గర్భ