పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు రాష్ట్ర సర్కార్ చేపట్టిన ఆరోగ్యలక్ష్మి పథకం సమర్ధవంతంగా అమలవుతున్నది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. అంగన్వాడీ
అత్యాధునిక వైద్యపరికరాల ద్వారా గర్భిణులకు ఖమ్మం ప్రధానాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శనివారం ఆయన ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్ను ప్రార
తల్లీబిడ్డల సంరక్షణకు చక్కటి చర్యలు తీసుకొంటున్న ప్రభుత్వం.. త్వరలో అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తేనున్నది. కొంతమంది పిల్లలు పుట్టుకతోనే ఏదోక లోపం కనిపిస్తున్నది.
యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ పరిశోధకులు అరుదైన కొత్త రక్తవర్గాన్ని కనుగొన్నారు. దీనికి ‘ఈఆర్'గా నామకరణం చేశారు. ఈ కొత్త బ్లడ్గ్రూప్ ఆవిష్కరణ ప్రమాదకర పరిస్థితుల నుంచి ప్రాణాలు కాపాడేందుకు తోడ్ప�
రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు తప్పనిసరిగా తీసుకుని ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో
సాధారణ ప్రసవాల్లో 60 శాతం దాటిన లక్ష్యం సందేశాత్మక వీడియోలతో ప్రజలకు అవగాహన మంత్రి కేటీఆర్ చొరవ..అధికారుల పటిష్ఠ చర్యలు సందేశాత్మక వీడియోల ద్వారా సహజ ప్రసవాల లాభాలు, సీ సెక్షన్ నష్టాలపై అవగాహన.. గర్భిణు�
గర్భిణులను సురక్షితంగా చేర్చుతున్న వాహనాలు రోజుకు సగటు ట్రిప్పులు1,360 రోజుకు సగటు లబ్ధిదారులు4,150 గర్భిణులకు రోజుకు సగటు ఆదా రూ.5లక్షలు హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రవేశపె�
జైపూర్: ముగ్గరు మహిళలు, ఇద్దరు చిన్నారులతో కలిపి ఐదు మృతదేహాలు ఒక బావిలో కనిపించాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు నిండు గర్భిణీలు. ఆ ముగ్గురు మహిళలు కూడా అక్కాచెళ్లెల్లు. అలాగే చనిపోయిన పిల్లల్లో ఒకరి వయసు నాల