గర్భం దాల్చిన రోజు నుంచి అడుగు తీసి అడుగేయవద్దు.. అటు పుల్ల తీసి ఇటు పెట్టొద్దు.. అసలే ఒట్టి మనిషివి కూడా కాదు.. వంటి అతి జాగ్రత్తలు గర్భిణుల విషయంలో సర్వసాధారణం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్యసేవలు ప్రజలకు సక్రమంగా అందేవి కావు. దీంతో గ్రామాల్లోని ప్రజలు అనారోగ్యం బారిన పడితే వైద్యానికి పట్టణాల్లోని ప్రైవేట్ వైద్యశాలలకు వెళ్లి భారీగా డబ్బులు ఖర్చు చేస�
సర్కారు దవాఖాన అంటే వైద్యానికే అడుగుపెట్టని ప్రజలు.. సీఎం కేసీఆర్ తెచ్చిన పెను మార్పులతో వైద్యారోగ్య కేంద్రాలకు రావడానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా గర్భిణులు క్రమం తప్పకుండా నెలనెలా పరీక
గర్భిణులకు వైద్య సాయాన్ని అందించేందుకు ఐఐటీ రూర్కీ, ఢిల్లీ ఎయిమ్స్ కలిసి ‘స్వస్థ్గర్భ్' అనే మొబైల్ యాప్ను అభివృద్ధి చేశాయి. గర్భిణులకు అవసరమైన వైద్య సలహాలు అందించేందుకు, వారి ఆరోగ్యం పట్ల తీసుకోవా�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గర్భవతుల్లో రక్తహీనత,పౌష్టికాహార లోపాలను నియంత్రించేందుకు మరో సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గర్భ
పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు రాష్ట్ర సర్కార్ చేపట్టిన ఆరోగ్యలక్ష్మి పథకం సమర్ధవంతంగా అమలవుతున్నది. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యం కోసం పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. అంగన్వాడీ
అత్యాధునిక వైద్యపరికరాల ద్వారా గర్భిణులకు ఖమ్మం ప్రధానాసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందుతాయని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. శనివారం ఆయన ఆసుపత్రిలో స్కానింగ్ సెంటర్ను ప్రార