తల్లీబిడ్డల సంరక్షణకు చక్కటి చర్యలు తీసుకొంటున్న ప్రభుత్వం.. త్వరలో అత్యాధునిక ‘టిఫా’ స్కానింగ్ యంత్రాలను అందుబాటులోకి తేనున్నది. కొంతమంది పిల్లలు పుట్టుకతోనే ఏదోక లోపం కనిపిస్తున్నది.
యూకేలోని బ్రిస్టల్ యూనివర్సిటీ పరిశోధకులు అరుదైన కొత్త రక్తవర్గాన్ని కనుగొన్నారు. దీనికి ‘ఈఆర్'గా నామకరణం చేశారు. ఈ కొత్త బ్లడ్గ్రూప్ ఆవిష్కరణ ప్రమాదకర పరిస్థితుల నుంచి ప్రాణాలు కాపాడేందుకు తోడ్ప�
రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న పౌష్టికాహారాన్ని గర్భిణులు తప్పనిసరిగా తీసుకుని ఆరోగ్యవంతమైన శిశువుకు జన్మనివ్వాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో
సాధారణ ప్రసవాల్లో 60 శాతం దాటిన లక్ష్యం సందేశాత్మక వీడియోలతో ప్రజలకు అవగాహన మంత్రి కేటీఆర్ చొరవ..అధికారుల పటిష్ఠ చర్యలు సందేశాత్మక వీడియోల ద్వారా సహజ ప్రసవాల లాభాలు, సీ సెక్షన్ నష్టాలపై అవగాహన.. గర్భిణు�
గర్భిణులను సురక్షితంగా చేర్చుతున్న వాహనాలు రోజుకు సగటు ట్రిప్పులు1,360 రోజుకు సగటు లబ్ధిదారులు4,150 గర్భిణులకు రోజుకు సగటు ఆదా రూ.5లక్షలు హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రవేశపె�
జైపూర్: ముగ్గరు మహిళలు, ఇద్దరు చిన్నారులతో కలిపి ఐదు మృతదేహాలు ఒక బావిలో కనిపించాయి. మృతుల్లో ఇద్దరు మహిళలు నిండు గర్భిణీలు. ఆ ముగ్గురు మహిళలు కూడా అక్కాచెళ్లెల్లు. అలాగే చనిపోయిన పిల్లల్లో ఒకరి వయసు నాల
గర్భిణులను గుర్తించి ఆన్లైన్లో నమోదు చేయాలి వైద్యారోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ పద్మజ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 18: ప్రభుత్వ దవాఖానల్లో గర్భిణులకు మెరుగైన వైద్యం అందించి సాధారణ కాన్పులు చేయాలని వైద�
అమ్మఒడి (102 సర్వీస్) వాహనాల ద్వారా నెలకు దాదాపు లక్ష మంది గర్భిణులు సేవలు పొందుతున్నట్టు సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది. గర్భిణులను వైద్య పరీక్షలు, ప్రసవం నిమిత్తం ఇంటి నుంచి దవాఖానకు తీసుకెళ్లి, తిర
జిల్లాల్లోని దవాఖానల్లో అన్ని రకాల వసతులు కొవిడ్ సోకిన గర్భిణులకు ప్రత్యేక ఏర్పాట్లు టెలికాన్ఫరెన్స్లో వైద్యారోగ్యశాఖమంత్రి హరీశ్రావు ఆదేశం హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం జ�
న్యూఢిల్లీ, డిసెంబర్ 29: రెండు గర్భ సంచులతో పుట్టిన ఓ మహిళ రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఈ రెండు పిండాలు ఒకే గర్భసంచిలో కాక చెరో సంచిలో పెరిగాయి. అమెరికాలోని నెబ్రాస్కాలో ఈ అరుదైన ఘటన �
తిరువనంతపురం: కరోనా సెకండ్ వేవ్ కేరళ రాష్ట్రాన్ని బాగా ప్రభావితం చేసింది. ఎంతో మంది జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. కరోనా బారినపడిన వారిలో 41 మంది గర్భిణీలు మరణించినట్లు ఆ రాష్ట్ర వైద్య మంత్రి వీణా జార్