గర్భిణులను గుర్తించి ఆన్లైన్లో నమోదు చేయాలి వైద్యారోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్ పద్మజ మహబూబ్నగర్ మెట్టుగడ్డ, మే 18: ప్రభుత్వ దవాఖానల్లో గర్భిణులకు మెరుగైన వైద్యం అందించి సాధారణ కాన్పులు చేయాలని వైద�
అమ్మఒడి (102 సర్వీస్) వాహనాల ద్వారా నెలకు దాదాపు లక్ష మంది గర్భిణులు సేవలు పొందుతున్నట్టు సామాజిక, ఆర్థిక సర్వే వెల్లడించింది. గర్భిణులను వైద్య పరీక్షలు, ప్రసవం నిమిత్తం ఇంటి నుంచి దవాఖానకు తీసుకెళ్లి, తిర
జిల్లాల్లోని దవాఖానల్లో అన్ని రకాల వసతులు కొవిడ్ సోకిన గర్భిణులకు ప్రత్యేక ఏర్పాట్లు టెలికాన్ఫరెన్స్లో వైద్యారోగ్యశాఖమంత్రి హరీశ్రావు ఆదేశం హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం జ�
న్యూఢిల్లీ, డిసెంబర్ 29: రెండు గర్భ సంచులతో పుట్టిన ఓ మహిళ రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. ఈ రెండు పిండాలు ఒకే గర్భసంచిలో కాక చెరో సంచిలో పెరిగాయి. అమెరికాలోని నెబ్రాస్కాలో ఈ అరుదైన ఘటన �
తిరువనంతపురం: కరోనా సెకండ్ వేవ్ కేరళ రాష్ట్రాన్ని బాగా ప్రభావితం చేసింది. ఎంతో మంది జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. కరోనా బారినపడిన వారిలో 41 మంది గర్భిణీలు మరణించినట్లు ఆ రాష్ట్ర వైద్య మంత్రి వీణా జార్
తల్లుల నుంచి పిల్లలకు యాంటిబాడీలు వాషింగ్టన్, సెప్టెంబర్ 23: కరోనా టీకా గర్భిణులకు మంచిదేనని, టీకా వేసుకున్న గర్భిణుల నుంచి బిడ్డలకు యాంటిబాడీలు బదిలీ అవుతున్నాయని అమెరికాలోని ఎన్వైయూ గ్రాస్మన్ స్�
న్యూఢిల్లీ: గర్భిణులకు కరోనా టీకా కార్యక్రమంలో తమిళనాడు ముందంజలో ఉన్నది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 2.27 లక్షల మంది గర్భిణులు కోవిడ్ వ్యాక్సిన్ మొదటి డోసు పొందారని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం తెలిపింది. 78,838 �
ఏ నెలలోనైనా తీసుకోవచ్చుకేంద్ర ప్రభుత్వం అనుమతిన్యూఢిల్లీ, జూలై 2: ఇక గర్భిణులు కూడా కరోనా టీకా తీసుకోవచ్చు. వారు కొవిన్ పోర్టల్లో తమ పేరు నమోదు చేసుకోవచ్చు లేదా సమీపంలోని టీకా కేంద్రానికి నేరుగా వెళ్ల�
గర్భిణి ప్రసవం| జిల్లాలో దారుణం జరిగింది. నొప్పులు వస్తుండటంతో ఓ గర్భిణి ప్రభుత్వ దవాఖానకు వెళ్లింది. అయితే హాస్పిటల్కు తాళాలు వేసి ఉండటంతో ఆరుబయటే ప్రసవించింది. ఈ ఘటన న్యాల్కల్ మండలం మీర్జాపూర్లో చ
గర్భిణి ఆహార నియమాలను పాటించడంతోపాటు చిన్నచిన్న వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. ఈ సూక్ష్మ వ్యాయామం చేతులకు బలాన్నిస్తుంది. మానసిక ఒత్తిడినీ దూరం చేస్తుంది. ముందుగా నిటారుగా నిలబడాలి. రెండు చే�
పాలిచ్చే తల్లులు, 18 ఏండ్లలోపువారికి కూడా ఇవ్వొద్దు ఔషధ వినియోగంపై డీఆర్డీవో మార్గదర్శకాలు జారీ న్యూఢిల్లీ, జూన్ 1: కరోనా రోగుల చికిత్స కోసం తీసుకొచ్చిన 2-డీజీ (2 డీఆక్సీ-డీ-గ్లూకోజ్) ఔషధాన్ని గర్భిణులు, పా�
కొవిడ్తో బాలింత మృతి.. శిశువు క్షేమం వర్ధన్నపేట, మే 25: బిడ్డకు జన్మనిచ్చిన ఓ తల్లి కరోనా పోరులో తలొంచింది. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కట్య్రాలలో కరోనాతో ఓ బాలింత మృతిచెందింది. గ్రామానికి చెంది
సంప్రదించాల్సిన నం: 9177624678 పెద్ద మనసుతో వాహన డ్రైవర్ల నిర్ణయం సిటీబ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ) : ప్రస్తుత ఆపత్కాలాన్ని దృష్టిలో పెట్టుకుని తమవంతు సాయం అందించడానికి తెలంగాణ ఫోర్ వీలర్స్ డ్రైవర్స్ అసోసియే�