మాతా, శిశు సంపూర్ణ ఆరోగ్య రక్షణే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ముందు కెళ్తోంది. ఇందుకోసం యేటా పోషణ్ అభియాన్ పేరిట మాసోత్స వాలను నిర్వహిస్తున్నది. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ మొదటి వారం నుంచి చివరి వా
ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు దవాఖానలను బలోపేతం చేసి ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేశారు. అన్ని రకాల వైద్య సేవలు ప్రభుత్వ దవాఖానల్లోలోనే అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇక ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బస్తీ దవాఖానలు, తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాలు సామాన్య, బడుగు, బలహీన వర్గాలకు చక్కని వైద్య సేవలను అందిస్తున్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం వ�
యూపీలోని ప్రభుత్వ లాలా లజ్పతి రాయ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందిన 81 మందికి పైగా గర్భిణులకు హెచ్ఐవీ వ్యాధి సోకిందని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీరిలో 35 మంది ఇప్పటికే ప్రసవించారు. వైద్యుల న�
ములుగు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏటూరునాగారం మండలం కొండాయి ముంపునకు గురికావడంతో గర్భిణులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేక బోటులో సురక్షితంగా ప్రభుత్వ దవాఖానకు తరలించాయి.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తు న్న రాష్ట్ర ప్రభుత్వం మరింత పారదర్శకంగా సేవలందించేందుకు చర్యలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,600 అంగ�
తెలంగాణ సర్కారు ప్రభుత్వ దవాఖానలకు కల్పిస్తున్న సౌకర్యాలను అందిపుచ్చుకుని గర్భిణులు, బాలింతలు, రోగులు మెరుగైన సేవలు పొందుతున్నారు. పీహెచ్సీల్లో అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంచడంతో వైద్యులు సురక�
హనుమకొండ జిల్లాలో తల్లిపాల వారోత్సవాలను మంగళవారం ప్రారంభించారు. వారం రోజుల పాటు తల్లిపాల వారోత్సవాలపై ప్రజలు, తల్లులు, గర్భిణులు, బాలింతల కు అవగాహన కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను స్�
గర్భిణులు పీచు పదార్థం తీసుకోకపోతే గర్భస్థ శిశువు మెదడు కణాల ఎదుగుదల ఆలస్యం అవుతుందని జపాన్ పరిశోధకులు గుర్తించారు. ‘యూనివర్సిటీ ఆఫ్ యమనాశి’ పరిశోధకుల అధ్యయనాన్ని ‘జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ నూట్ర�
Heavy Rains | వర్షాల నేపథ్యంలో వైద్యారోగ్యశాఖ పూర్తిగా సన్నద్ధమైంది. మంత్రి హరీశ్రావు ఎప్పటికపుడు జిల్లాల్లో పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. అన్ని విభాగాల అధిపతులు క్షేత్రస్థాయిలో పరిస్థితులపై సమీక్
మాతాశిశు సంరక్షణలో దూసుకెళ్తూ, రికార్డులు నెలకొల్పుతున్న సిరిసిల్ల పెద్ద దవాఖాన, మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నది. గర్భిణులు, బాలింతలు, నవజాత శిశువులకు అందిస్తున్న సేవలకుగాను జాతీయ ఖ్యాతి దక్కింది
చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఆనందానికి కొదువ ఉండదు. వారు చేసే ప్రతి చర్య మనల్ని సంతోషంలో ముంచెత్తుతుంది. వారికి చిన్న సుస్తి చేస్తే కన్నవారి హృదయం విలవిలలాడుతుంది. అందుకే చిన్నారులను కంటికిరెప్పలా కాపాడుక�
గర్భిణులు మేకప్ వేసుకోవడం అంత మంచిది కాదని విన్నాను. నిజమేనా? మొటిమల్లాంటి చర్మ సమస్యలు ఉన్నవాళ్లు ఏం చేయాలి? ప్రత్యేకించి ఎలాంటి లేపనాలు, మందులు వాడకూడదో వివరంగా చెప్పండి.
సికిల్ సెల్, తలసేమియా వ్యాధులను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా ఏడు జిల్లాల్లో గర్భిణులకు అవసరమైన టెస్టులను చేస్తున్నది. క�