Harish Rao | అమ్మను మరింత బలోపేతం చేసే దిశగా రామకృష్ణ మఠం వారు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు.
చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం ద్వారా అందించాల్సిన కోడి గుడ్లను ఓ వ్యక్తి అంగట్లో అమ్మకానికి పెట్టాడు. స్థానికులు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆదివారం వికారాబాద్ జిల్లా చౌ�
Joint Baby Shower | ఒక యువకుడు ఐదుగురు మహిళలను గర్భవతులుగా చేశాడు. కడుపుతో ఉన్న వారితో కలిసి ఫొటోకు పోజిచ్చాడు. (Joint Baby Shower) ఐదుగురు మహిళల ద్వారా ఐదుగురు సంతానానికి స్వాగతం పలుకనున్నట్లు పేర్కొన్నాడు.
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠనాడే బిడ్డకు జన్మనివ్వాలని గర్భిణులు పరితపిస్తున్నారు. తమ ఇంట్లో రాముడు జన్మించాలని కుటుంబ సభ్యులంతా కోరుకుంటున్నారు. ఇదే కోరికను వైద్యులకు చెప్పి, జనవరి 22నాడ�
రుతుక్రమ సమయంలో మహిళలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, అంతులేని నిస్సత్తువ మరో ఎత్తు. హార్మోన్లలో మార్పులతో పాటు, నిద్రాణంగా ఉన్న మానసిక సమస్యలు, ఒత్తిడితో కూడిన జీవనశైలి కూడా ముఖ్య కారణ�
Pregnant Women | తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో వానలు దంచికొట్టిన సంగతి తెలిసిందే. తిరునేల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఈ రెండు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 696 మంది గ�
మాతా, శిశు సంపూర్ణ ఆరోగ్య రక్షణే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు ముందు కెళ్తోంది. ఇందుకోసం యేటా పోషణ్ అభియాన్ పేరిట మాసోత్స వాలను నిర్వహిస్తున్నది. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ మొదటి వారం నుంచి చివరి వా
ముఖ్యమంత్రి కేసీఆర్ సర్కారు దవాఖానలను బలోపేతం చేసి ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేశారు. అన్ని రకాల వైద్య సేవలు ప్రభుత్వ దవాఖానల్లోలోనే అందించేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఇక ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బస్తీ దవాఖానలు, తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాలు సామాన్య, బడుగు, బలహీన వర్గాలకు చక్కని వైద్య సేవలను అందిస్తున్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం వ�
యూపీలోని ప్రభుత్వ లాలా లజ్పతి రాయ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందిన 81 మందికి పైగా గర్భిణులకు హెచ్ఐవీ వ్యాధి సోకిందని జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. వీరిలో 35 మంది ఇప్పటికే ప్రసవించారు. వైద్యుల న�
ములుగు జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏటూరునాగారం మండలం కొండాయి ముంపునకు గురికావడంతో గర్భిణులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ప్రత్యేక బోటులో సురక్షితంగా ప్రభుత్వ దవాఖానకు తరలించాయి.
అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తు న్న రాష్ట్ర ప్రభుత్వం మరింత పారదర్శకంగా సేవలందించేందుకు చర్యలు చేపట్టింది. రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,600 అంగ�