మహారాష్ట్రలోని పూణెలో జికా వైరస్ (Zika Virus) కలకలం సృష్టిస్తున్నది. వైరస్ విజృంభిస్తుండటంతో ఇప్పటివరకు ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడినవారిలో ఇద్దరు గర్భవతులు కూడా ఉన్నారు. దీంతో రాష్ట్ర ఆరోగ్యవిభ
నిండు గర్భిణిని ప్రభుత్వ దవాఖానలో చేర్చుకోకపోవడంతో 108 వాహనంలోనే గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా గుండాల మండలంలో ఆది వారం రాత్రి చోటుచేసుకుంది.
దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించాలి అనే రీతిలో ఉంది మండల అధికారుల తీరు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూసి వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేదు. మండలంలోని పెద్దతండా పంచాయతీ పరి�
నమస్తే మేడం. నా వయసు 25 సంవత్సరాలు. బొద్దుగా ఉంటాను. బరువు తగ్గాలని న్యూట్రీషియన్ సాయంతో డైట్ పాటిస్తున్నాను. నాకు రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. అయితే, నెలసరికి ముందు చాక్లెట్లు, చిప్స్, బిర్యానీలాంటివ�
తీగ లాగితే డొంక కదిలిన చందంగా అయ్యప్ప స్కానింగ్ సెంటర్ విషయంలో పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. కలెక్టర్ ఆదేశాలతో సీపీ కల్మేశ్వర్, డీసీపీ శేషాద్రిరెడ్డి నేతృత్వంలో సీఐ శ్రీలత వ�
సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచి మాతా, శిశుమరణాలు తగ్గించాలనే ఆలోచనతో కేసీఆర్ ప్రభుత్వం 2017లో కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఒక్కో కిట్లో 16 రకాల వస్తువులు ఉండేవి. ప్రసవ�
కడుపులో ఎదుగుతున్న ఆడబిడ్డను పిండ దశలోనే చిదిమేస్తున్నారు. బాహ్య ప్రపంచానికి రాకముందే భ్రూణ హత్య చేస్తున్నారు. ఖమ్మం నగరంలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల అకృత్యాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ‘ఆడబి�
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ఎంతో ముఖ్యమైని సీడీపీవో జానకమ్మ అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో సీడీపీవో జానకమ్మ, సూపర్వైజర్ విజయరాణి ఆధ్వర్యంలో సామూహిక సీమంతాల�
మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఆదివారం అర్ధరాత్రి ‘వరండాలో గర్భిణి ప్రసవం’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్యాధికారి చందూనాయక్ స్పందించారు.
‘త్రీ ఇడియట్స్' సినిమా దృశ్యం తైవాన్-బ్యాంకాక్ విమానంలో పునరావృతమైంది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఓ గర్భిణికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. బాత్రూంలో ఆమెను చూసిన సిబ్బంది విషయాన్ని పైలట్ జాకరిన్�
గర్భిణుల్లో మైక్రోప్లాసిక్ రేణువులు పెరుగుతుండటంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పరికరం ద్వారా గర్భిణుల మావిలో మైక్రోప్లాస్టిక్ అవశేషాలు గుర్తించినట్టు న్యూ మెక్సికో హెల్త్ �
చిన్నారులు, గర్భిణులు, బాలింతల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పౌష్టికాహారం అంద డం లేదు. చిన్నారుల ఎదుగుదల, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం కేంద్రాల్లో
Pregnant women | బర్గర్లు, చీజ్లు, పేస్ట్రీల వంటి అతిగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు గర్భిణీలకు ప్రమాదకరమని తాజా అధ్యయనంలో తేలింది. ఇలాంటి ఆహారాలను గర్భిణీలు సాధ్యమైనంతగా దూరం పెట్టాలని ‘ఎన్విరాన్మెంటల్ ఇం�