మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఆదివారం అర్ధరాత్రి ‘వరండాలో గర్భిణి ప్రసవం’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి జిల్లా వైద్యాధికారి చందూనాయక్ స్పందించారు.
‘త్రీ ఇడియట్స్' సినిమా దృశ్యం తైవాన్-బ్యాంకాక్ విమానంలో పునరావృతమైంది. విమానం టేకాఫ్ అయిన కాసేపటికి ఓ గర్భిణికి పురిటి నొప్పులు మొదలయ్యాయి. బాత్రూంలో ఆమెను చూసిన సిబ్బంది విషయాన్ని పైలట్ జాకరిన్�
గర్భిణుల్లో మైక్రోప్లాసిక్ రేణువులు పెరుగుతుండటంపై శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త పరికరం ద్వారా గర్భిణుల మావిలో మైక్రోప్లాస్టిక్ అవశేషాలు గుర్తించినట్టు న్యూ మెక్సికో హెల్త్ �
చిన్నారులు, గర్భిణులు, బాలింతల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పౌష్టికాహారం అంద డం లేదు. చిన్నారుల ఎదుగుదల, గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం కేంద్రాల్లో
Pregnant women | బర్గర్లు, చీజ్లు, పేస్ట్రీల వంటి అతిగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు గర్భిణీలకు ప్రమాదకరమని తాజా అధ్యయనంలో తేలింది. ఇలాంటి ఆహారాలను గర్భిణీలు సాధ్యమైనంతగా దూరం పెట్టాలని ‘ఎన్విరాన్మెంటల్ ఇం�
Harish Rao | అమ్మను మరింత బలోపేతం చేసే దిశగా రామకృష్ణ మఠం వారు ఇంత మంచి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు.
చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతలకు ప్రభుత్వం ద్వారా అందించాల్సిన కోడి గుడ్లను ఓ వ్యక్తి అంగట్లో అమ్మకానికి పెట్టాడు. స్థానికులు గుర్తించి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఆదివారం వికారాబాద్ జిల్లా చౌ�
Joint Baby Shower | ఒక యువకుడు ఐదుగురు మహిళలను గర్భవతులుగా చేశాడు. కడుపుతో ఉన్న వారితో కలిసి ఫొటోకు పోజిచ్చాడు. (Joint Baby Shower) ఐదుగురు మహిళల ద్వారా ఐదుగురు సంతానానికి స్వాగతం పలుకనున్నట్లు పేర్కొన్నాడు.
అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠనాడే బిడ్డకు జన్మనివ్వాలని గర్భిణులు పరితపిస్తున్నారు. తమ ఇంట్లో రాముడు జన్మించాలని కుటుంబ సభ్యులంతా కోరుకుంటున్నారు. ఇదే కోరికను వైద్యులకు చెప్పి, జనవరి 22నాడ�
రుతుక్రమ సమయంలో మహిళలు రకరకాల సమస్యలు ఎదుర్కొంటారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, అంతులేని నిస్సత్తువ మరో ఎత్తు. హార్మోన్లలో మార్పులతో పాటు, నిద్రాణంగా ఉన్న మానసిక సమస్యలు, ఒత్తిడితో కూడిన జీవనశైలి కూడా ముఖ్య కారణ�
Pregnant Women | తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో వానలు దంచికొట్టిన సంగతి తెలిసిందే. తిరునేల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఈ రెండు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న 696 మంది గ�