గర్భధారణ... మహిళల జీవితంలో అతి మధురమైన ఘట్టం. తమకు పుట్టిన బిడ్డ పూర్తి ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటారు. కానీ, కొంతమందికి దురదృష్టవశాత్తు అవయవ లోపాలు, వంశపారంపర్య వ్యాధులు తదితర సమస్యలతో కూడిన బిడ్డలు
Nallagonda | నల్లగొండ ప్రభుత్వ హాస్పిటల్లో(Nallgonda Government Hospital) డాక్టర్లు లేక గర్భిణీల అవస్థలు పడ్డారు. ఇద్దరు డ్యూటీ డాక్టర్లకు గాను.. ఆన్ డ్యూటీలో ఒకరే డాక్టర్ విధులు నిర్వహించారు. చెకప్ కోసం వచ్చిన దాదాపు 100 మంది గర్భి�
Zika virus | మహారాష్ట్రలోని పూణె (Pune)లో జికా వైరస్ (Zika Virus) కలకలం సృష్టిస్తోంది. జూన్ నుంచి ఇప్పటి వరకూ దాదాపు 66 జికా వైరస్ కేసులు నమోదైనట్లు అధికారులు మంగళవారం తెలిపారు.
డాక్టర్గారూ! నేను ప్రస్తుతం ఏడు నెలల గర్భిణిని. ప్రతినెలా డాక్టర్ను సంప్రదిస్తున్నాను. అన్ని పరీక్షలూ చేయించుకుంటున్నాను. స్కానింగ్, బ్లడ్ రిపోర్ట్ అన్నీ బాగున్నాయని చెప్పారు.
పెండ్లికి ముందే వచ్చిన గర్భాన్ని తొలగించుకోవాలనుకున్నది ఆమె. కడుపులోని పసిగుడ్డును బేరానికి పెట్టిన వైద్యులు.. సంతానం లేని దంపతుల నుంచి సొమ్ము చేసుకోవాలనుకున్న మధ్యవర్తులు..
మహారాష్ట్రలోని పూణెలో జికా వైరస్ (Zika Virus) కలకలం సృష్టిస్తున్నది. వైరస్ విజృంభిస్తుండటంతో ఇప్పటివరకు ఆరు కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడినవారిలో ఇద్దరు గర్భవతులు కూడా ఉన్నారు. దీంతో రాష్ట్ర ఆరోగ్యవిభ
నిండు గర్భిణిని ప్రభుత్వ దవాఖానలో చేర్చుకోకపోవడంతో 108 వాహనంలోనే గర్భిణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూ డెం జిల్లా గుండాల మండలంలో ఆది వారం రాత్రి చోటుచేసుకుంది.
దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించాలి అనే రీతిలో ఉంది మండల అధికారుల తీరు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూసి వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేదు. మండలంలోని పెద్దతండా పంచాయతీ పరి�
నమస్తే మేడం. నా వయసు 25 సంవత్సరాలు. బొద్దుగా ఉంటాను. బరువు తగ్గాలని న్యూట్రీషియన్ సాయంతో డైట్ పాటిస్తున్నాను. నాకు రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. అయితే, నెలసరికి ముందు చాక్లెట్లు, చిప్స్, బిర్యానీలాంటివ�
తీగ లాగితే డొంక కదిలిన చందంగా అయ్యప్ప స్కానింగ్ సెంటర్ విషయంలో పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. కలెక్టర్ ఆదేశాలతో సీపీ కల్మేశ్వర్, డీసీపీ శేషాద్రిరెడ్డి నేతృత్వంలో సీఐ శ్రీలత వ�
సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచి మాతా, శిశుమరణాలు తగ్గించాలనే ఆలోచనతో కేసీఆర్ ప్రభుత్వం 2017లో కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. ఒక్కో కిట్లో 16 రకాల వస్తువులు ఉండేవి. ప్రసవ�
కడుపులో ఎదుగుతున్న ఆడబిడ్డను పిండ దశలోనే చిదిమేస్తున్నారు. బాహ్య ప్రపంచానికి రాకముందే భ్రూణ హత్య చేస్తున్నారు. ఖమ్మం నగరంలో ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాల అకృత్యాలు రోజురోజుకూ మితిమీరుతున్నాయి. ‘ఆడబి�
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం ఎంతో ముఖ్యమైని సీడీపీవో జానకమ్మ అన్నారు. ఎడపల్లి మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో సీడీపీవో జానకమ్మ, సూపర్వైజర్ విజయరాణి ఆధ్వర్యంలో సామూహిక సీమంతాల�