నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొంపల్లి గ్రామంలో వెదిరె పూలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చిన్నపిల్లలకు అన్నప్రాసన, అక్షరాభ్యాసం, గర్భిణులకు శ్రీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్ధేశించి సీడీపీ
Garima Agarwal | ఇవాళ రాయపోల్ మండల కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో పోషణ పక్షం సందర్భంగా మండల స్థాయి అంగన్వాడీల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొని పౌష్టికా ఆహారానికి సంబంధించిన స్టాల్స్ ను పరిశీల�
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు సక్రమంగా పోషకాహారం అందించాలని, అప్పుడే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని సీపీపీఓ లక్ష్మిప్రసన్న అన్నారు. బుధవారం పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా లక్ష్మీదేవి�
Pamela Satpathy | గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేందుకు గ్రామస్థాయిలో విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నా�
గర్భిణీలు పోషకాహారం తీసుకోవడంతో పాటు ప్రతీ నెల ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మ ఇవ్వొచ్చని ఐసీడీఎస్ సూపర్వైజర్ పి.మాలతి కుమారి అన్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి ప్
గర్భిణుల్లో వేవిళ్లు రావడం, వికారంగా అనిపించడం సహజమే! అయితే, ఇవన్నీ మంచి సంకేతాలనే అంటున్నారు వైద్యరంగ నిపుణులు. అలాగే, వాంతుల వల్ల కడుపులో బిడ్డకు ఎలాంటి కష్టం, నష్టం ఉండదనీ చెబుతున్నారు.
ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మాదిరిగా బీజేపీ కూడా శుక్రవారం కొత్త హామీలను ప్రకటించింది. తాము గెలిస్తే గర్భిణులకు రూ.21 వేలు, ప్రతి మహిళా ఓటర్కు ప్రతి నెల రూ.2500, రూ.500కు ఎల్పీజీ సిలిండర్ ఇస్తామ�
కాఫీలో ఉండే ‘కెఫీన్'.. నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. మితంగా తీసుకుంటే ఫరవాలేదు. ఎక్కువైతేనే ఇబ్బంది. అందులోనూ గర్భధారణ సమయంలో మహిళలు కెఫీన్ను ఎక్కువ మొత్తంలో తీసుకుంటే.. కడుపులోని బిడ్డపై ప్రత్యక్ష
హెచ్ఎంపీవీపై ప్రజలు ఆందోళన చెందవద్దని తెలంగాణ ఆరోగ్యశాఖ డైరెక్టర్ డాక్టర్ రవీందర్ నాయక్ స్పష్టంచేశారు. కేంద్రం మార్గదర్శకాల మేరకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. దవాఖానల్లో మందులు, సిబ్బంది, ఆక్స�
గర్భిణులు, బాలింతల ఆరోగ్యం కోసం కనీసం పాలను కూడా సరిగా అందించకుండా కాంగ్రెస్ సర్కార్ వారి కడుపుకొడుతున్నది. రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రా ల్లో పాల కొరత పట్టి పీడిస్తున్నా పట్టనట్టు వ్యవహరిస్తున్న�
కొందరు అక్రమార్కులు బరి తెగించారు. కాసుల మోజులో.. బిడ్డ పుట్టక ముందే గుట్టు విప్పేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడో, మగో తేల్చేస్తున్నారు. ఈ క్రమంలో కళ్లు తెరవని బిడ్డని కడు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జాతీయస్థాయి అవార్డులు అందుకున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియా దవాఖానలో ఇప్పుడు వైద్య సేవలు కునారిల్లుతున్నాయి. ప్రతి నెలా 180 నుంచి 200 కాన్పులు చేసి రికార్డులు సృష్టించిన
‘మీ ఊరెక్కడ.. ఇక్కడి దవాఖానకు ఎందుకొచ్చావ్..అక్కడికే పోయి చూయించుకో పో’ అంటూ ఓ గర్భిణికి వైద్యం నిరాకరించిన ఘటన జనగామ జిల్లా జనగామ మండలంలోని పసరమడ్ల గ్రామశివారు చంపక్ హిల్స్లోని మాతాశిశు సంరక్షణ కేంద