జీహెచ్ఎంసీ ప్రజావాణికి అర్జీదారుల నుంచి స్పందన కరువైంది. క్షేత్రస్థాయిలో పరిష్కారం కానివి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తే పరిష్కారం లభిస్తుందని ఎంతో ఆశతో సుదూర ప్రాంతాల నుంచి జీహెచ్ఎంసీ ప్రదా�
ప్రజావాణి... ప్రజా సమస్యల పరిష్కారం కోసం జీహెచ్ఎంసీలో ప్రతి సోమవారం నిర్వహించే కార్యక్రమం. కానీ ఘనత వహించిన జీహెచ్ఎంసీలో ప్రజా వేదన వినేవారే కరువయ్యారు. విన్నా పరిష్కారం అవుతుందన్న గ్యారంటీ లేదు. తూతూ �
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను త్వరగా పరిషరించేలా చర్యలు తీసుకుంటామని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధో త్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) దీపక్ తి
తన పేరుపై ఉన్న భూమి తనకు తెలియకుండానే వేరొకరి పేరుపై రిజిస్ట్రేషన్ కావడంతో బాధిత మహిళా రైతు సోమవారం జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ను కలిసి తనకు న్యాయం చేయాలని వేడుకున్నది.
Hyderabad | మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్లో(Mahatma Jyotiba Phule Praja Bhavan) మంగళవారం నిర్వహించిన ప్రజావాణి( Prajavani) కార్యక్రమంలో మొత్తం 518 దరఖాస్తులు అందాయని అధికారులు తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సమన్వయంతో పరిష్కరించేలా కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం నస్పూర్లోని కలెక్టరేట్లో బెల్లంపల్లి ఆర్డీవో హ�
‘మాకు జరుగుతున్న అన్యాయంపై ఉన్నతాధికారులు పట్టించుకోరు. మా సమస్యలు పరిష్కరించరు. ఇచ్చిన దరఖాస్తులు ఇచ్చినట్లుగా చెత్తకుప్పలో వేస్తున్నారు. ఇక అర్జీలు ఇచ్చుడెందుకు? ప్రజావాణికి వచ్చుడెందుకు’ అంటూ, పలు�
జిల్లా కేం ద్రంలోని నస్పూర్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్.. అదనపు కలెక్టర్ మోతీలాల్తో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తామన
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిషరించే దిశగా కృషి చేస్తామని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావ
జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 401 అర్జీలు వచ్చాయి. ప్రజల నుంచి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్ర త్యేకాధికారి వినతిపత్రాలు స్వీకరించా రు.
ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. వరంగల్ జిల్లాలో గత నెలలో కొన్ని చౌక దుకాణాల్లో రేషన్ బియ్యం పంపి ణీ పదిహేను రోజులు ఆలస్యమైంది. పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అధికా�
‘పేదరికంలో మగ్గుతున్నాం. నేను కట్టుకున్న ఇంట్లోకి నా కొడుకు రానివ్వడం లేదు. ఈ విషయమై గతంలో భార్యతో కలెక్టరేట్కు వచ్చి ఫిర్యాదు చేశాం. తిరిగి కూతురు ఇంటికి వెళ్తుండగా భార్య మృతిచెందింది. అయినా సమస్య పరి�
Prajavani | రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమం నామమాత్రంగానే మారిపోయిందని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని నలుమూలల