Police Constables | ప్రజా భవన్ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేసులు ఉన్న సీఎం ఈ రాష్ట్రాన్ని పరిపాలించొచ్చు.. కానీ నిర్దోషులమైనా మాకు ఉద్యోగాలు ఇవ్వరా..? అని ఓ అభ్యర్థి కన్నీరు ప�
దీర్ఘకాలిక, అపరిష్కృత సమస్యలకు పరిష్కారం దొరుకుందని ఎంతో ఆశగా ప్రజావాణికి వస్తున్న వారికి నిరాశే మిగులుతున్నది. ప్రజా సమస్యలను స్వీకరించి పరిష్కరించి.. అర్జీదారుల్లో భరోసా నింపాల్సిన అధికారులు..కంటి త�
Prajavani applications | మహాత్మా జ్యోతిబా పూలే ప్రజా భవన్లో(Prajabhavan) శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి (Prajavani applications) కార్యక్రమంలో మొత్తం 545 దరఖాస్తులు అందాయి.
Prajavani | ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందిన దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసు కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశ
TG DGP | ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా అందించిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని డీజీపీ జితేందర్ పోలీసులను ఆదేశించారు. పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో మంగ
Prajavani | బతికే ఉన్నా ‘మహా ప్రభో’ అంటూ ఓ వృద్దురాలు(Old woman) ఎక్కని మెట్లు.. కలవని అధికారి లేడు. పింఛన్ మంజూరు చేయండంటూ ఖైరతాబాద్ తహసీల్దార్కు మొర పెట్టుకున్నా పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమైంది.
దశాబ్దాలుగా తమ పొలాల వద్దకు వెళ్లే చెరువుకట్ట, రహదారిని కబ్జా చేసిన వారిని శిక్షించాలని మంథని మండలం బిట్టుపల్లి రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డును వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
అధికారుల నిర్లక్ష్యంతో తనకున్న రెండెకరాల భూమి ధరణిలో నమోదు కాకపోగా, ఇదేంటని అడిగితే ఉల్టా బెదిరిస్తున్న అధికారుల తీరుతో విసుగు చెందిన ఓ పేదరైతు జంట పురుగుల మందు డబ్బాతో ప్రజావాణికి వచ్చింది.
‘అయ్యా నేడు బడ్డీకొట్టు పెట్టుకొని మూడేండ్లు అవుతున్నది. అందుకు మా పంచాయతీ మేడమ్ పర్మిషన్ ఇచ్చింది. ఆ డబ్బా కొట్టుతో ఐదుగురు ఆడబిడ్డల్ని సాదుతున్న. ఇప్పుడా డబ్బా తీసేసినరు.
ప్రజావాణిలో వినతిపత్రాలు సమర్పించేందుకు వరంగల్ కలెక్టరేట్కు బాధితులు తరలివచ్చారు. నెలలు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్�