‘మాకు జరుగుతున్న అన్యాయంపై ఉన్నతాధికారులు పట్టించుకోరు. మా సమస్యలు పరిష్కరించరు. ఇచ్చిన దరఖాస్తులు ఇచ్చినట్లుగా చెత్తకుప్పలో వేస్తున్నారు. ఇక అర్జీలు ఇచ్చుడెందుకు? ప్రజావాణికి వచ్చుడెందుకు’ అంటూ, పలు�
జిల్లా కేం ద్రంలోని నస్పూర్ కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ కుమార్ దీపక్.. అదనపు కలెక్టర్ మోతీలాల్తో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తామన
ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పరిషరించే దిశగా కృషి చేస్తామని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావ
జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణికి 401 అర్జీలు వచ్చాయి. ప్రజల నుంచి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జీ చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్ర త్యేకాధికారి వినతిపత్రాలు స్వీకరించా రు.
ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. వరంగల్ జిల్లాలో గత నెలలో కొన్ని చౌక దుకాణాల్లో రేషన్ బియ్యం పంపి ణీ పదిహేను రోజులు ఆలస్యమైంది. పునరావృతం కాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన అధికా�
‘పేదరికంలో మగ్గుతున్నాం. నేను కట్టుకున్న ఇంట్లోకి నా కొడుకు రానివ్వడం లేదు. ఈ విషయమై గతంలో భార్యతో కలెక్టరేట్కు వచ్చి ఫిర్యాదు చేశాం. తిరిగి కూతురు ఇంటికి వెళ్తుండగా భార్య మృతిచెందింది. అయినా సమస్య పరి�
Prajavani | రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమం నామమాత్రంగానే మారిపోయిందని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని నలుమూలల
ఒక విషయం ఎందువల్లనో గాని అంతగా వార్తలకు ఎక్కటం లేదు. చర్చకు అంతకన్నా రావటం లేదు. దాని పేరు ‘ప్రజావాణి’. రాష్ట్ర ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని ప్రకటించి ఎనిమిది నెలలు గడిచి పాతబడిపోయినందున ఎక్కువమందికి గుర్
‘సారూ.. నా సాగు భూమికి పట్టాదారు పాస్పుస్తకం ఇప్పించండి’ అంటూ తహసీల్దార్ కాళ్లు మొక్కి వేడుకుంది ఓ ఒంటరి మహిళ. ఈ ఘటన సోమవారం ఖమ్మం జిల్లా వేం సూరు తహసీల్దార్ కార్యాలయంలో జరి గిన ‘ప్రజావాణి’లో చోటుచేసు�
డబుల్ బెడ్రూం ఇండ్లను వెంటనే అందజేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలంటూ సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో వందలాది మంది లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు.
సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణికి వచ్చే అర్జీదారులకు నిరాశే మిగులుతున్నది. ప్రతి సోమవా రం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ మధ్యాహ్నం ఒంటిగంట వరకే సాగుతుండగా, ఆపై ఆయా ప్రాంతాల ను
ప్రజావాణికి అర్జీలు వెల్లువెత్తుతున్నాయి.. ఏ జిల్లాలో చూసినా పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నాయి.. అయితే పరిష్కారంలో జాప్యంతో ఎదురుచూపులే మిగులుతున్నాయి. ప్రతి సోమవారం అర్జీలు పెట్టుకోడం, పరిష్కారం ఆలస్యం అ�