Prajavani | జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి (Prajavani)కి అధికారులు తక్కువగా హాజరవడం.. వచ్చిన వారు కూడా ఆలస్యంగా రావడంతో అధికారులకు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ వార్నింగ్ ఇచ్చారు.
Water | మంచినీటి సమస్యపై కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫేజ్ -1 కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు సోమవారం ఐడీపీఎల్ జలమండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జలమండలి కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో �
తన ఇంటిని కూల్చొద్దని కాంగ్రెస్ నాయకుడు, సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణికి ఆయన హాజరై ఈ మేరకు దరఖాస్తు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి (Prajavani) కార్యక్రమానికి ఆదరణ కరువయింది. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కి ఫిర్యాదుదారులు సోమవారం నామమాత్రంగా వచ్చారు. ఉదయం 10 గంటలకు మొదలైన ప్�
ఈ నెల 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని రవీంద్రభారతిలో నిర్వహిస్తున్నట్టు సీఈవో సుదర్శన్రెడ్డి మంగళవారం తెలిపారు. ఉత్సవాలకు హాజరు కావాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఆహ్వానం పలికారు.
‘బిడ్డా.. ఉన్న ఇల్లు మీకే రాసిచ్చిన. ఇప్పుడు ఉండడానికి ఇంత జాగ కూడా లేదు. ఏడ తినాలి? ఏడుండాలి..? రోడ్డుమీదే ఉంటున్న. అయ్యలార్లా.. బుక్కెడు బువ్వ పెట్టండి.. పట్టించుకోండయ్యా’ అంటూ ఓ అవ్వ వేడుకున్నంటున్నది. నడవల�
ప్రజావాణిలో వచ్చిన వినతులను త్వరితగతిన పరిష్కరించాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి అధికారులను సోమవారం ఆదేశించారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంపై అధికారులు చొరవ చూపాలన్నారు. ప్�
ప్రతిరోజూ ప్రజాదర్బార్ నిర్వహిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో డబ్బాకొట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజాపీడనగా మార్చిందని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ప్రజావాణిలో పరిష్క�
‘అమ్మా.. నీ కాల్మొక్తం. రెవెన్యూ, పోలీసు అధికారుల కుట్రలకు మేం ఆగమైతున్నం. నా పిల్లలపై అన్యాయంగా తప్పుడు కేసు పెట్టిన్రు. శారీరకంగా హింసించి, జైలుకు పంపిన్రు. నా భూమిని అక్రమంగా లాక్కునే ప్రయత్నాలను నా పిల�
“చెన్నూర్ నియోజకవర్గంలో ఎవ్వరు కూడా బియ్యం దందా.. భూ దందా.. ఇసుక దందాలు చేయవద్దు. ఈ విషయంలో పోలీసులకు, ప్రభుత్వ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఉంది.. నిజనిజాలు బయటపెట్టి చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి.
‘అయ్యా నేను ఇప్పటికే 10 సార్లు డీజీపీ ఆఫీసుకు వచ్చినా న్యాయం జరగలేదు. నన్ను కొట్టి నా భూమిని లాక్కున్నారు. నాపై అక్రమంగా కేసులు పెట్టారు. ప్రజావాణిలో ఎన్నోసార్లు ఫిర్యా దు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. న�
‘నా చావుతోనైనా సమస్య పరిష్కరిస్తరా’ అని ఓ మహిళా రైతు కన్నీటి పర్వమైంది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం అంతారం గ్రామానికి చెందిన తోపుగొండ రాములమ్మ భర్త గతంలో చనిపోయాడు.