mango formers | జగిత్యాల, ఏప్రిల్ 7 : జగిత్యాల మామిడి నాణ్యతలో జాతీయ మార్కెట్లో పేరు ప్రఖ్యాతలు గాంచిన మామిడి కాయను బహిరంగ వేలం వేసి కొనుగోలు చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు నల్ల రమ
రాష్ట్రంలోనే అత్యధిక జనాభాకు అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ పరిధికి ఫస్ట్ సిటిజన్గా వ్యవహరిస్తున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారా..? అటు మేయర్గా, ఇటు రాజకీయంగా వి
కలెక్టరేట్లో ఈ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో పాల్గొని వినతులు స్వీకరిస్తానని ఇటీవలే మాటిచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డే ఆ మాట తప్పారు. నల్లగొండ జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్కు వచ్చిన బాధ�
Prajavani | ఇవాళ ప్రజావాణి సందర్బంగా రామాయంపేట తహసీల్దార్ కార్యాలయంలో ధరఖాస్తులను స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిందని తహసీల్దార్ రజినీకుమారి ప�
Prajavani | సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్ , అబ్దుల్ హమీద్తో కలిసి కలెక్టర్ వి�
‘మా గ్రామంలోని వందలాది మంది రైతులకు వెంటనే రుణమాఫీ చేయండి మహాప్రభో’ అంటూ మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామ రైతులు డిమాండ్ చేశారు. సంబంధిత పట్టాదారు పాస్బుక్, ఆధార్కార్డు, బ్యాంక్ పాస్బుక్ జిరాక్�
Prajavani | ప్రజావాణిలో ఇచ్చిన ఫిర్యాదులకు మోక్షం లభించడం లేదు. ప్రజావాణి కార్యక్రమంలో ఇచ్చిన ఫిర్యాదులను పరిష్కరించకపోవడంతో మళ్లీ మళ్లీ అవే ఫిర్యాదులను చేస్తున్నారు. ప్రతి సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగ
Prajavani | ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉద్దేశించిన ప్రజావాణి అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారి పోతున్నాయి. కొంతకాలంగా ప్రజావాణి పెద్ద కొడప్గల్ లో మొక్కుబడిగా కొనసాగుతుంది.
పది నెలలుగా ప్రభుత్వం తమకు సగం జీతాలనే చెల్తిస్తున్నదని, నిరుడు మార్చి నుంచి ఇప్పటి వరకు ఇదే తీరున చెల్లిస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నదని, వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోన�
Prajavani | జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి (Prajavani)కి అధికారులు తక్కువగా హాజరవడం.. వచ్చిన వారు కూడా ఆలస్యంగా రావడంతో అధికారులకు అదనపు కలెక్టర్ వేణుగోపాల్ వార్నింగ్ ఇచ్చారు.
Water | మంచినీటి సమస్యపై కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫేజ్ -1 కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు సోమవారం ఐడీపీఎల్ జలమండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జలమండలి కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో �