మంథని, పెద్దపల్లి ‘ప్రజా ఆశీర్వాద సభ’లు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. మంగళవారం రెండు చోట్లా అంచనాలకు మించి జనం రావడంతో విజయోత్సవ సభలను తలపించాయి. అధినేత కేసీఆర్ తనదైన శైలిలో ప్రసంగించడం,
కాగజ్నగర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి నియోజకవర్గాల్లో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలు విజయవంతం కాగా, శ్రేణుల్లో జోష్ కనిపిస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం గులాబీ దళంలో నూతనోత్సాహాన్ని �
శాసనసభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలను ఓట్లడుగుతున్నారు. పార్టీ మ్�
మక్తల్ పట్టణంలో ఎల్లమ్మకుంట గార్లపల్లి రోడ్డు వద్ద సోమవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ సక్సెస్ అయ్యింది. సభకు అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో ప్రజలు తరలిరా వడంతో గులాబీ శ్రేణుల్లో ఫ�
పాలమూరు, నల్లగొండ, ఖమ్మం మెట్టు పంటలెండె..’ అని గతంలో నేనే పాట రాసినా.. పక్కనే కృష్ణానది పారుతున్నా సాగుకు, తాగనిక్కె చుక్క నీరు కూడా రాలే.. రాకపోగా ప్రజలను ఆగం చేసిండ్రు.. నారాయణపేట, మక్తల్, కొడంగల్, జడ్చర్ల
మంథనిలో మంగళవారం జరగనున్న బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సభకు నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని మంథని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్ పిలుపునిచ్చార�
జయం కోసం జనంలోకి వెళుతున్న బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు సంక్షేమ, అభివృద్ధి పథకాలను వివరిస్తూ ప్రజాదరణ పొందుతున్నారు. ప్రచారంలో భాగంగా ఆదివారం ఆమనగల్లు�
నిర్మల్ జిల్లాలోని నిర్మల్, ముథోల్ నియోజకవర్గాల్లో రెండు రోజులపాటు జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లు సూపర్ డూపర్ హిట్టు అయ్యాయి. భారీగా జనం తరలిరావడం, సీఎం కేసీఆర్ ప్రసంగం ఆద్యంతం ప్రజలను ఆలోచింపజేసే�
మందమర్రి పట్టణంలోని సింగరేణి పాఠశాల ఆవరణలో ఈ నెల 7న నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని చెన్నూర్ బీఆర్ఎస్ నియోజకవర్గ అభ్యర్థి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ పిలుపునిచ్చారు.
జై బీఆర్ఎస్.. జైజై కేసీఆర్.. అల్లోల జిందాబాద్.. నినాదాలతో ప్రజా ఆశీర్వాద సభా ప్రాంగణం దద్దరిల్లింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన కార్యక్రమానికి జనవాహిని కదిలింది. పట్టణం నలువైపులా �
ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్లలో శుక్రవారం సాయంత్రం జరిగే ప్రజాఆశీర్వాద సభకు రాష్ట్ర రథసారథి, బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రానున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ సూపర్ సక్సెస్ అయ్యింది. జన ప్రభంజనాన్ని తలపించింది. నిర్మల్, ఖానాపూర్, ముథోల్ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, నాయకులు, ప్
ఈ నెల 5న ఖమ్మం నగరంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రజా ఆశీర్వాద సభ జరుగనుంది. సీఎం కేసీఆర్ హాజరుకానున్న ఈ సభను ఖమ్మంలోని ఎస్ఆర్అండ్బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే శరవే�
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో శుక్రవారం నిర్వహించే ‘ప్రజా ఆశీర్వాద సభ’కు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రానున్నారు. ఇందుకు సంబంధించి బైపాస్ రోడ్డు సమీపంలో సర్వం సిద్ధం చేశారు.