జననేత రాక కోసం జగమంతా ఎదురుచూస్తున్నది. ఆదివారం జోగుళాంబ గద్వాల, నాగర్కర్నూల్ జిల్లాల్లో గులాబీ బాస్ పర్యటించనున్నారు. అలంపూర్, కొల్లాపూర్, నాగర్కర్నూల్, కల్వకుర్తిలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలకు �
కరీంనగర్లో నిరంతరం అందుబాటులో ఉంటూ పట్టుబట్టి అభివృద్ధి పనులు చేస్తున్న గంగుల కమలాకర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని, మంచి మెజార్టీ ఇచ్చి ఆశీర్వదిస్తే కమలాకర్ మళ్లీ పెద్ద పొజిషన్లో ఉంటాడని రాష్ట�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మరోసారి నల్లగొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 20న నకిరేకల్,
నల్లగొండ నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులు చిరుమర్తి ల�
తెలంగాణ కోసమే పుట్టి, తెలంగాణ సంక్షేమఅభివృద్ధే లక్ష్యంగా ము ందుకు సాగుతున్న బీఆర్ఎస్కు మద్దతునివ్వాలని, చొప్పదం డి బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్ను గెలిపించాలని ఆ పా ర్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమ�
జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ జన సంద్రమైంది. నియోజకవర్గంలోని ఐదు మండలాల నుంచి బీఆర్�
“ఖానాపూర్ జాన్సన్ నియోజకవర్గమే కాదు.. నేను దత్తత తీసుకో బోయే నియోజకవర్గం కూడా. జాన్సన్ను గెలిపించిన వెంటనే కేసీఆర్తో మాట్లాడి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా. జన్నారంలో ప్రభుత్వ దవాఖాన, డిగ్రీ కళాశాల, గు�
కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. కరీంనగర్ నియోజకవర్గం పరిధిలో మహిళలు, వృద్ధులు, రైతులు, యువత పెద్ద ఎత్తున సభకు రావడంతో బీఆర్ఎస్లో �
‘ఇప్పటికి సగం తెలంగాణలో నా పర్యటన పూర్తయింది. ఎక్కడికెళ్లినా అద్భుత స్పందన కనిపిస్తున్నది. ఎవరు ఏమన్నా.. ఎంత మొత్తుకున్నా.. కచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తది. అందులో మనకు ఏ డౌట్ అవసరం లేదు. మనం ప్రజల�
న్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు శనివారం జిల్లాలో పర్యటించనున్నారు. రెంజల్ మండలం సాటాపూర్లో ఉదయం 11గంటలకు నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో ఎమ్మెల్యే షకీల్తో కలిసి పాల్గొనను
CM KCR | కాంగ్రెస్ పార్టీ ఇయ్యాల మ్యానిఫెస్టో విడుదల చేసిందని, దానిలో ఇప్పుడున్న ధరణిని తీసేసి దాని స్థానంలో భూ భారతిని తీసుకొస్తమని ప్రటించిందని సీఎం కేసీఆర్ తెలిపారు. భూ భారతి కొత్తదేం కాదని, గతంలో తీసుక�
ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాల్లో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చింది. రెండు చోట్లా సభా ప్రాంగణం గులాబీమయమైంది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ప్రసంగం కొనస�
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు బోథ్ నియోజకవర్గ పరిధిలోని ఇచ్చోడలో గురువారం నిర్వహించిన సీఎం ప్రజా ఆశీర్వాద సభలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఆయా నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, ప్రజ�
“కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి మూడు గంటల కరంటు సాలం టున్నడు. ఉత్తమ్కుమార్ రెడ్డి రైతుబంధు దుబారా అంటున్నడు. రాహుల్గాంధీ ధరణిని బంగాళాఖాతంలో వేస్తామంటున్నడు.. రైతులు, సబ్బండ వర్�
బోథ్లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్కు బోథ్ బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ విన్నవించారు. ఇచ్చోడలో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలు అంశాలప�