ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని వేల కోట్లతో అన్ని విధాలా అభివృద్ధి చేశారని, ఐటీ టవర్, జేఎన్టీయూ, బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజీ, సబ్ స్టేషన్లు.. ఇలా అనేక పనులు చేపట్టారని ఆదిలాబాద్ నియో�
ఎటుచూసినా గులాబీమయమే. సభాప్రాంగణం నిండిపోగా బయట కూడా సీఎం కేసీఆర్ సందేశం వినడానికి ఎండలో గంటల పాటు ప్రజలు నిరీక్షించారు. ఆదిలాబాద్లోని డైట్ మైదానంలో గురువారం మధ్యాహ్నం 12 గంటలకు నిర్వహించాల్సిన ప్రజ�
పేదల కష్టాలు తెలిసిన కేసీఆర్ను మూడోసారి సీఎంగా చేసుకుంటేనే మరిన్ని సంక్షేమ పథకాలు అందుకునే అవకాశం ఉంటుందని ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ అన్నారు.
‘చల్మెడ లక్ష్మీనర్సింహారావు సౌమ్యుడు, పట్టుదల కలిగిన మంచివ్యక్తి. ఆయనను వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ఎంపిక చేశారు. చల్మెడను భారీ మెజార్టీతో గెలిపిస్తే వేములవాడ నియోజకవర్గాన్ని దత్తత తీసుక�
యాభై ఏండ్లలో జరగని అభివృద్ధిని గడిచిన తొమ్మిదేళ్లలో చేశానని, మరోసారి తనకు అవకాశమిస్తే మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుతానని పెద్దపల్లి అసెంబ్లీ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రజలకు �
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. 24 గంటల కరెంటు బంద్ చేసి.. 3 గంటల కరెంటు ఇస్తాం. 10 హెచ్పీ మోటర్లుపెట్టుకోవాలని
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అంటుండు. రైతుల వద్ద 10 హెచ్పీ మోటర్ ఉంటదా..? ఒకటి కాదు.. రెండు క�
పట్టణ శివారులో బుధవారం సీఎం కేసీఆర్ పాల్గొననున్న ప్రజా ఆశీర్వాద సభ కోసం సర్వం సిద్ద్ధమైంది. వేలాదిమంది తరలివచ్చే ఈ సభ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపట్టారు. బోధన్ పట్టణ శివారులోని బోధన్ - నిజామాబాద్ �
ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తావా..? రైతులను ముంచుతవా..? నీ పాలసీ ఏంది..? అని ఎన్నిసార్లు అడిగినా కాంగ్రెస్ నుంచి సమాధానం రావడంలేదు.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సోమవారం అశ్వారావు పేట నియోజకవర్గం అభ్యర్�
అధినేత, సీఎం కేసీఆర్కు నర్సంపేట నీరా‘జనం’ పట్టింది. ఎమ్మెల్యే, నర్సంపేట బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ శివారులోని సర్వాపురంలో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ ప్రజా ఆశీర్�
ఎక్కడి నుంచో వచ్చి చెప్పే వారి మాయమాటలు నమ్మి మోసపోతే.. ఐదేళ్లు గోస పడ్తామని బీఆర్ఎస్ వరంగల్ తూర్పు నియెజకవర్గ అభ్యర్థి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. వరంగల్ రైల్వే గూడ్స్ షెడ్లో సోమవారం �
నామినేషన్ల ఘట్టం ముగియడంతో భారత రాష్ట్ర సమితి ప్రచారంపై మరింత ఫోకస్ చేసింది. ఇన్నాళ్లూ సభలు, సమావేశాలతో ప్రజలకు చేరువైన బీఆర్ఎస్, నేటి నుంచి గడపగడపనూ తట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.
కామారెడ్డి జనంతో హోరెత్తింది. పట్టణానికి అన్ని వైపులా రోడ్లన్నీ కిక్కిరిసిపోయాయి. కామారెడ్డి అసెంబ్లీ నియోజకవవర్గం నుంచి పోటీ చేస్తున్న కేసీఆర్ నామినేషన్ దాఖలు కార్యక్రమం గురువారం అట్టహాసంగా జరిగి