ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆర్మూర్లో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుక్రవారం ఆర్మూర్కు రానున్నారు. ఆర్మూర్ పట్టణంలోని ఆలూర్ బైప�
అభిమానం ఉవ్వెత్తున ఎగిసింది.. జనప్రవాహం కదిలింది.. ఖమ్మం జిల్లాలోని కల్లూరు, భద్రాద్రి జిల్లాలోని ఇల్లెందులో జరిగిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభలు జన సునామీలను తలపించాయి. సభల
నిరంతర శ్రామికుడు, ప్రజా సేవకుడు, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు(గురువారం) నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని కొత్త కలెక్టరేట్కు వెళ�
ఈ నెల 3నఆర్మూర్లో నిర్వహించనున్న సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభకు తరలిరావాలని ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆహ్వానించారు. వివిధ కుల సంఘాల ప్రతినిధులకు ఆహ్వాన పత్రికలు అందించారు.
కల్లూరులో బుధవారం జరుగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు అధికారులు, ప్రజాప్రతినిధులు సర్వం సిద్ధం చేశారు. కల్లూరులో షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఏర్పాటు చేసిన సభా వేదిక, బారికేడ్లు, హెలీప్యాడ్ తదితరా�
నవంబర్ 30న గుద్దుడు గుద్దితే.. పోలింగ్ బాక్సులు పగిలిపోవాలి.. విపక్షాల ఓటమి ఖాయం కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన చోటనే రైతుబంధు,
దేవరకొండలో మంగళవారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గంలో సుమారు 80వేల మంది వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం సమీపంలో మధ్యాహ్నం 3గంటలకు సభ ప్రారంభం కానుంది.
గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ మంగళవారం సూర్యాపేట, నల్లగొండ జిల్లాలోని ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. ముందుగా హుజూర్నగర్, మిర్యాలగూడ, దేవరకొండ సభలకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో మూడు నియోజకవర్గా�
దేవరకొండ పట్టణంలో మంగళవారం జరిగే ప్రజా ఆశీర్వాద సభకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ కోరారు.
మిర్యాలగూడ పట్టణంలోని ఎన్ఎస్పీ గ్రౌండ్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజకవర్గం నుంచి వేలాది మంది సభకు తరలిరానున్నారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2గంటలకు సభకు హాజరై ప్రసంగించ
‘అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదు.. పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి లేదు. అవినీతి తప్పా వారు చేసిందేమీలేదు.. కానీ సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగింది.
‘హెలికాప్టర్లో నుంచి చూస్తే సభలో ఎంత మంది ఉన్నారో అంతకు మించిన జనం బయట కనిపిస్తున్నారు. మల్లయ్యపై ఎంత అభిమానం ఉంటే ఈ స్థాయిలో జనం వస్తారు. మీ స్పందనను చూస్తుంటే 50 వేల మెజారిటీతో గెలువడం ఖాయమనిపిస్తున్నద
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ హయాంలోనే పల్లెలు ప్రగతి సాధించాయని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. ఆదివారం మండలంలోని మహాలింగాపురంలో ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించి, అనంతరం ఇంటింటి ప్రచారం చేశ�
కాంగ్రెస్ నాయకుల మాటలు నమ్మి ఆగం కావొద్దని.. ఆ పార్టీకి ఓటేస్తే ప్రజలు అంధకారంలో పడ్డట్టేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ హెచ్చరించారు.