బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ మంగళవారం(రేపు) దేవరకొండలో ని ర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ముమ్మరంగా ఏర్పా ట్లు సాగుతున్నాయి. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ సమీపంలో నాలుగు వైపుల నుంచి వచ్చే ప్రజలకు అంద�
అభివృద్ధి చేసే వారినే ప్రజలు ఆశీర్వదించాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని అనాజ్పూర్ గ్రామంలో శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద �
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ మైదానంలో శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు పూర్తయినట్లు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, అభ్యర్థి, ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు.
నల్లగొండ ప్రతినిధి, అక్టోబర్25(నమస్తే తెలంగాణ) సమైక్య పాలనలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అత్యంత వెనకబడ్డ నియోజకవర్గం మునుగోడు. తాగేందుకు మంచినీళ్లు లేక ఫ్లోరైడ్ భూతానికి చిక్కి కుప్పకూలింది. పంటల సాగుకు �
మునుగోడు అభివృద్ధి ప్రదాత, బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. మునుగోడు కేంద్రంగా గురువారం జరుగనున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొననున్నారు.
Minister Errabelli | ఈ నెల 27న జిల్లాలోని భట్టుపల్లిలో నిర్వహించనున్న సీఎం కేసీఆర్(CM KCR) వర్ధన్నపేట ప్రజా ఆశీర్వాద సభా స్థలిని స్థానిక ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నియోజకర్గ అభ్యర్థి ఆరూరి రమేష్తో కలిసి పంచాయతీరాజ్ శా
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నా�
తెలంగాణ అంటేనే కేసీఆర్.. కేసీఆర్ అంటేనే తెలంగాణ అని జనగామ ఎమ్మెల్యే, టీఎస్ఆర్టీసీ చైర్మన్ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జనగామ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ ఒకప్పుడు ఢిల్లీలో తెలంగాణ అంటే
హైదరాబాద్కు దగ్గరలో ఉన్న భువనగిరిలో ఐటీ హబ్ను ఏర్పాటు చేస్తామని, ఇండస్ట్రియల్ హబ్ను కూడా తీసుకొస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బస్వాపూర్ ర�
బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సిద్దిపేటకు రానున్నారు. సిద్దిపేట శివారులోని సిరిసిల్లకు వెళ్లే రహదారిలో నిర్వహించే ప్రజా ప్రగతి ఆశీర్వాద సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. సాయంత్ర�
2018 ఎన్నికలకు ముందు హుస్నాబాద్లో ఆశీర్వాద సభ నిర్వహించి ఏకంగా 88 సీట్లు గెలుపొందామని, ఈ ఎన్నికల్లో హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదంతో మూడోసారి అధిక సీట్లతో గెలిపి హ్యాట్రిక్ సాధిస్తామని సీఎం కేసీఆర్ అన్నార
సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల మూడో జైత్ర యాత్ర హుస్నాబాద్ నుంచి ఆదివారం ప్రారంభమైంది. సెంటిమెంట్గా భావిస్తున్న హుస్నాబాద్లోని కరీంనగర్ రోడ్డులో అసెంబ్లీ ఎన్నికల శంఖారావం ప్రారంభించారు.
హుస్నాబాద్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కొన్ని నినాదాలు, గోడల మీద రాతలుగా ఉండేవని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. ఈ ప్రాం తానికి గోదావరి నీళ్లు, రెవెన్యూ డివిజన్, డీఎస్పీ ఆఫీసు, మున్సి