అభివృద్ధిని చూసి ఓటెయ్యండని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ కోరారు. బుధవారం గాలిపెల్లి గ్రామంలో ప్రజాఆశీర్వాద సభకు హాజరైన ఆయనకు బతుకమ్మలు, బోనాలతో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
హుస్నాబాద్ పట్టణంలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మూడోసారి కూడా హుస్నాబాద్లో జరుగబోయే ఆశీర్వాద సభతో ఎన్నికల శంఖారావం పూరించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినందున
రాష్ట్రంలో సుస్థిరమైన పాలన అందించిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంగళవారం సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభ నిర్వహణ కో�