Power cuts | రాష్ట్రంలో ఎక్కడా ఒక్కసారి కూడా కరెంట్ పోవడం(Power cuts) లేదని, 24 గంటలు నిరంతరం కరెంట్ సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నది. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని శివారు గోదావరి నదీ తీరాన హిందూ శ్మశాన వాటిక సమస్యల వలయంలో చిక్కుకున్నది. రాష్ట్రంలో ప్రభుత్వం మారాక ఆ శ్మశాన వాటికలో కరెంటు లేక నిత్యం చీకట్లు అలుముకుంటున్నాయి. రామగుండం నగ�
ఒక వైపు ట్యాంక్బండ్ వేదికగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అదే సమయంలో కరెంటు కోతలతో బోడుప్పల్ పరిసర పరిసర ప్రాంతాల ప్రజలు కరెంటు కోతలతో సతమతమయ్యారు. సాయంత్రం 4 గంటల తర్వాత కురిసిన వర్ష�
గ్రేటర్ హైదరాబాద్లో విద్యుత్తు కోతలు నిత్యకృత్యంగా మారాయి. మూడు రోజుల క్రితం బాచుపల్లి, రెండురోజుల క్రితం రాజేంద్రనగర్, జీడిమెట్ల, తాజాగా బోడుప్పల్లో విద్యుత్తు కోతలతో స్థానికులంతా సబ్స్టేషన్ల�
33/11కేవీ బాచుపల్లి సబ్స్టేషన్, పలు ఫీడర్ల పరిధిలో రాత్రి 10.30 గంటల నుంచి 3 గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో సాయినగర్, ఇంద్రానగర్, ప్రగతినగర్లోని జీపీఆర్ లేఅవుట్ కాలనీవాసులు సబ్స్టేషన్ ఎదుట �
Power cuts | ఒకవైపు ఎండలు మండుతుండగా మరోవైపు విద్యుత్ కోతలతో ప్రజలు అల్లాడుతున్నారు. దీంతో వీధుల్లోకి వచ్చి నిరసనకు దిగుతున్నారు. గంటల కొద్దీ పవర్ కట్లపై మండిపడుతున్నారు.
Texas: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం తుఫాన్తో అతలాకుతలమైంది. తీవ్రమైన గాలులు వీయడంతో.. ఆ రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. సుమారు ఆరు లక్షల మంది కస్టమర్లకు కరెంటు అంతరాయం
Telangana | దవాఖానల్లో ఉన్న జనరేటర్లు సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేసుకోవాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కార్యాలయం ఆదేశించింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే పనిచేసేలా సిద�
యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని దవాఖానలో బుధవారం రాత్రి 7 నిమిషాలు మాత్రమే కరెంటు పోయిందని సూపరింటెండెంట్ పేర్కొన్నారు. విద్యుత్తు సరఫరాలో అంతరాయం, జనరేటర్ మొరాయింపు నేపథ్యంలో ‘దవాఖానలకూ కరెంట�
రాష్ట్రంలో కరెంట్ కోతలు లేవని, నిరంతరాయంగా విద్యుత్తును అందిస్తున్నామని ముఖ్యమంత్రి సహా మంత్రివర్గ సభ్యులందరూ ఓవైపు ఘంటాపథంగా చెప్తుండగా.. మరోవైపు సర్కారు దవాఖానలే అంధకారంలో మగ్గుతున్నాయి.