కరెంట్ కోతలపై అధికార యంత్రాంగం కదిలింది. మండలంలో ని అలంకానిపేట శివారు పరిధిలో బిల్లులు చెల్లించడం లేదని వ్యవసాయానికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తుండడంపై ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన ‘కరెంట్ కోతలు
‘విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పలు బస్తీలు, కాలనీల్లో కరెంటు కోతలు, తరచూ అంతరాయాలతో ఇబ్బందులు పడుతున్నాం. మా కాలనీలో లోవోల్టేజీ సమస్య ఉంది.. ఇందుకు ప్రత్యేకంగా అదనంగా ట్రాన్స్ఫార్మర్లు ఏర్
BRS Leader Jagadish Reddy | కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేసిన గ్రామీణ ప్రాంతాల్లో అడ్డగోలుగా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీ జగదీశ్ రెడ్డి ఆరోపించారు.
విద్యుత్ సబ్స్టేషన్లో తలెత్తిన సమస్యలతో మండలకేంద్రంలో తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిచినపోవడంతో జనజీవనం స్తంభించినంత పనైంది. తాగునీరు రాకపోవడంతో మండలకేంద్ర ప్రజ లు ఉదయం నుం
గ్రేటర్ హైదరాబాద్లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి విద్యుత్ వ్యవస్థ ఆగమాగమైంది. చాలా చోట్ల చెట్లు కూలిపోగా, వాటి కొమ్మలు విద్యుత్ తీగలపై పడ్డాయి. అలాగే కొన్ని చోట్ల గాలులకు భారీ హోర్డింగ్లప�
సరిపడా కరెంట్ ఉన్నా.. అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరాను చేయడంలో విద్యుత్ శాఖ విఫలమవుతోంది. నిర్వహణ లోపం వల్లే పదే పదే వస్తున్న అంతరాయాలు విద్యుత్ వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
‘మణికొండ, పుప్పాలగూడ, డైమండ్హిల్స్ ప్రాంతంలో తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంది. హెచ్చు తగ్గులతో సరఫరా అవుతుండటంతో ఇంట్లోని గృహోపకరణాలు దెబ్బతిన్నాయి.
గ్రేటర్ వరంగల్లోని కాశీబుగ్గ ఓసిటీ రోడ్డులోని సబ్స్టేషన్ పరిధి విద్యుత్తు అధికారులు వినియోగదారుడిని బూతులు తిట్టినట్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
KTR | రాష్ట్రంలో విద్యుత్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే రోజుల తరబడి కరెంట్ ఉండడం లేదు. తెలంగాణలో కరెంట్ కోతల్లేవని, అన్ని రంగాలకు 24 గంటల కరెంట్ అందిస్తున్నామని ప్రభుత�
భారత్లో విద్యుత్తు వినిమయ అవసరాలు నానాటికీ పెరుగుతున్నాయి. దీంతో 2023లో మన దేశ విద్యుత్తు డిమాండ్ 7% పెరిగింది. ఇది ప్రపంచ సగటు (2.2%) కంటే చాలా ఎక్కువ. ఈ నేపథ్యంలో 2027 నాటికి భారత్లో సాయం త్రం వేళల్లో విద్యుత్త�
Harish Rao | రాష్ట్రంలో కొనసాగుతున్న కరెంట్ కోతలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు కడిగి పారేశారు. భట్టి విక్రమార్క, నేను ఇద్దరం కలిసి అసెంబ్లీ ముందట ఉన్న గన్
KTR | తెలంగాణ వ్యాప్తంగా కరెంట్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రతి రోజు, ప్రతి గంట.. రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో కరెంట్ కోతలు ఉంటున్నాయి. కరెంట్ కోతలు నిరంతరం విధిస్తుండడంతో అటు అన్నదాతలు, ఇటు ప్ర�
Telangana | జడ్చర్ల నియోజకవర్గం పరిధిలోని జాకినాలపల్లి సబ్ స్టేషన్ ముందు ఊర్కొండపేట రైతులు గురువారం ఆందోళనకు దిగారు. గత 6 నెలల నుండి పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం కొనసాగుతుండడం పట్ల �
Harish Rao | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంతో పాటు జిల్లాల్లో కరెంట్ కోతలు సర్వ సాధారణంగా మారాయని ప్రజలు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. కరెంట్ కోతలను నివారించాలని విద్యుత్