విచ్చల విడి కరెంట్ కోతలతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అలియాబాద్ సబ్ స్టేషన్ సెక్షన్ పరిధిలోని సబ్ స్టేషన్లలో ఇదే పరిస్థితి కొనసాగడంతో ఆదివారం ఆగమాగంగా గడిచింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపుగా
కాంగ్రెస్ పాలనలో రైతులకు కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. రైతులకు కునుకు కరువైంది. కరెంట్ కోసం రాత్రంతా పొలాల దగ్గర పడిగాపులు కాయాల్సి వస్తున్నది. మడిమడికి పైపుల ద్వారా నీళ్లు తడపాల్సి వస్తున్నది. వచ్చి పో
24 గంటల విద్యుత్ సరఫరా.. కరెంట్ కోతలకు ఆస్కారమే లేదు.. ఇది రేవంత్ సర్కార్ వేదికలపై చెప్పే కోతల మాట.. కోతలే లేవు.. ఎంత డిమాండ్ వచ్చినా సప్లైలో అంతరాయముండదు.. ఇది దక్షిణ డిస్కం ఉన్నతాధికారుల నమ్మకమైన మాట.. కా�
తెలంగాణలో విద్యుత్ కోతలు లేవంటూ ఓ వైపు ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తుంటే, మరోవైపు కరెంట్ కోతలపై సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ కోతల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులు ప్రస్తావిస్త�
వరిపంటలకు భూగర్భజలాలు అడుగంటి చుక్కనీరు రాక పొలాలు బీటలుగా మారాయి. మాగనూరు మండలం కొల్పూర్ పరిధిలో అడవి సత్యారం, కొల్పూర్, మందిపల్లి, పుంజనూరు గ్రామాల్లో కరెంట్ కోతలకు వరిపంటలు ఎండిపోతున్నాయని ఆయా గ్�
మాగనూరు మండలం కోల్పూర్ గ్రామ సబ్ స్టేషన్ పరిధిలో అడవి సత్యారం, కోల్పూర్, మంది పల్లి, పుంజనూరు గ్రామాల పరిధిలో ఇష్టానుసారంగా గంటల తరబడి కరెంటు కోతలు విధిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
వేసవి ఆరంభంలోనే గ్రేటర్ హైదరాబాద్లో కరెంటు కష్టాలు కనిపిస్తున్నాయి. చాలాచోట్ల రోజుకు ఐదారు సార్లు కరెంటు పోయి... రావడంతో ఎండలు ముదిరి వినియోగం మరింత పెరిగేకొద్దీ ఈ కష్టాలు కూడా ఎక్కువైతాయనే ఆందోళన వ్య
కర్షకులకు మళ్లీ కాళరాత్రులు వచ్చాయి. 24 గంటల నిరంతర కరెంటుతో పదేండ్ల పాటు గుండెలపై చెయ్యేసుకొని కంటి నిండా నిద్రపోయిన రైతులకు ఇప్పుడు కునుకు కరువైంది. రాష్ట్రంలో సమైక్య పాలన నాటి విద్యుత్తు కష్టాలు పునర�
రోజురోజుకు ఎండలు ముదురుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. దీనికి తోడు కరెంట్ కోతలు సైతం వేధిస్తుండడంతో పంటలకు సాగునీరు అందక రైతులు అవస్థలు పడుతున్నారు.
భద్రాద్రి జిల్లా చండ్రుగొండ మండలం దామరచర్ల గ్రామానికి చెందిన ఈ రైతు పేరు జిగురు రాఘవులు. ఇతడికున్న నాలుగు ఎకరాల మాగాణిలో రెండు నెలల క్రితం యాసంగి సీజన్ వరిని సాగు చేస్తున్నాడు. నెల రోజుల నుంచి కరెంటు కో�
విద్యుత్తు కోతలకు తోడు, సాగునీరు అందక పచ్చని పంటలు కండ్లముందే ఎండిపోతున్నా కాపాడుకోలేపోతున్న రైతుల గోసను, ఆవేదనను రేవంత్రెడ్డి సర్కారు పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత, వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగ�
జిల్లాలోని మామిడి రైతుల ఆశలు ఆవిరైపోతున్నాయి. గత రెండు సీజన్లల్లోనూ ఆశించిన మేర మామిడి దిగుబడి రాక.. తీవ్ర నష్టాల్లో ఉన్న మామిడి రైతులకు ఈసారి కూడా పెద్దగా ఫలితాలు దక్కే అవకాశాలు లేకుండా పోతున్నాయి.
ఓవైపు తీవ్ర ఎండలు.. తగ్గుతున్న నీటిమట్టం.. దీనికి తోడు కరెంట్ కోతలతో అన్నదాతలు విలవిలలాడుతున్నారు. అప్పులు చేసి సాగు చేసిన పంటలు ఎండుతుండడంతో దిక్కుతోచని స్థితిలో దిగాలు చెందుతున్నారు. మండలంలో రైతులకు �
‘తెల్లారిందా కరెంట్ కట్' అని కర్నాల్పల్లిలో 15 రోజుల నుంచి ఎదురవుతున్న కరెంట్ సమస్యపై శనివారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనానికి విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. ట్రాన్స్కో జోన్ ఛీప్ ఇంజినీర�