వికారాబాద్ జిల్లాలో కరెంట్ కోతలు పెరిగిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ కష్టాలు మొదలవుతాయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినట్లుగానే జరుగుతున్నది. ఎండల తీవ్రత పెరగడడంతో అనధికార
Power Cuts | నిత్యం కరెంటు కోతలు విధిస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వేసవికాలం కావడంతో ఎండలు మండిపోతుంటే.. మరోవైపు కరెంటు కోతలతో తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో పల్లెలు అంధకారంలో మగ్గుతున్నాయి. నిధులు విడుదల చేయకపోవడంతో కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయి. చాలా చోట్ల స్తంభాలకు బల్బులు కూడా లేవు.
కరెంట్ పోయిందని కాంప్లైంట్ చేస్తున్నారా.. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారా.. ఎన్ని గంటలు కరెంట్ తీసేస్తారంటూ ప్రశ్నిస్తున్నారా.. అయితే మీకు కరెంట్ బిల్ షాక్ తప్పదు. ఎవరైనా మా ఏరియాలో ఫలానా సర్�
వరి రైతులు అరిగోస పడుతున్నారు. రైతు సంక్షేమమే ధ్యేయమంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కారు రైతులకు చుక్కలు చూ పిస్తున్నది. ఒకప్పటి కాంగ్రెస్ పాలనలోని కరెంట్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయని రైతులు వ
సాగునీరు లేక రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. పచ్చని పంట కండ్లముందే ఎండుతుంటే గుండెలు బాదుకుంటున్నారు. ప్రాజెక్టుల్లో నిండుగా నీళ్లున్నా పొలాలకు నీళ్లు పారటంలేదు. భూగర్భ జలాలు అడుగంటడంతో బోరుబావులు �
బీసీ కులాల్లో ఉన్న దొమ్మర, వీరముష్టి కులాల స్థితిగతులను తెలుసుకునేందుకు జగిత్యాల జిల్లా ధర్మపురికి వ చ్చిన బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులకు చేదు అనుభవం ఎదురైంది.
హైదరాబాద్లో అప్రకటిత విద్యుత్తు కోతలు ప్రజలకు నానా ఇబ్బందులు కలిగిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు సర్కిళ్లలో కరెంటు ఎప్పుడు వస్తుందో? ఎప్పుడు పోతుందో తెలియక జనం ఇబ్బంది పడుతున్నారు.
Power Cuts | గత ఏడాదిన్నర క్రితం కరెంటు పోతే వార్త .. ఇప్పుడు కరెంటు వస్తే వార్తలా మారింది పరిస్థితి. వేసవి కాలం ఆరంభం నుంచి నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని ఖానాపూర్ వట్టి నాగులపల్లి తదితర గ్రామాలలో విద్యుత్ సర�
అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, గాలిదుమారంతో కూడిన వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. ఇండ్లు, దుకాణాలపైన ఉన్
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసినప్పటికీ భూగర్భ జలాలు రోజురోజుకూ దిగువకు పోతున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చెరువులు చాలావరకు ఎండిపోయే స్థితికి వచ్చేశాయి. చేలల్లో బోర్లు సైతం రెండున్నర అంగుళాల
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించి గోదావరి జలాలను తెస్తే.. జలాలను చెరువులు , కుంటల్లోకి తీసుకెళ్ల్లడానికి కనీసం కాలువలు నిర్మించని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని దుబ్బాక ఎమ్మెల్యే కొత�
సిద్దిపేట అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి అడ్డుకుంటున్నదని, ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. ఆదివారం సిద్దిపేట