రైతులకు కరెంట్ కోతలు షురూ అయ్యాయి. సమయపాలన లేని సరఫరాతో ఇబ్బందులు పడుతున్నారు. పొట్టదశకు వస్తున్న వరి పంటకు సాగునీటిని అందించలేకపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయాన�
‘చెల్లని రూపాయికి గీతలెక్కువ’.. ‘చేతకాని మనిషికి మాటలెక్కువ’ ఈ సామెతలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విషయంలో అక్షర సత్యాలు. 28 నెలల పాలనలో సాధించినదేమీ లేదు చెప్పుకోవడానికి. అసలు పరిపాలనపై పట్టు సాధించలేకపో
నగరంలో మంగళవారం సాయం త్రం కురిసిన చిన్నపాటి వర్షానికే సిటీ ఆగమాగమైంది. రహదారులపై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే పలు చోట్ల కరెంటుపోయి అంధకారం అలుముకున్నది.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లుగా అప్రకటిత కరెంటు కోతలు అమలవుతున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు కోతలు విధించడం లేదని చెబుతూనే, మరోవైపు మరమ్మతుల పేరిట అ�
వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమవుతున్నది. 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా మాటలకే పరిమితమైంది. సంగారెడ్డి జిల్లాలో యాసంగిలో పంటలకు 9గంటల నుంచి 12 గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా అవ
చర్ల మండలంలో భూగర్భ జలాలు అడుగంటడంతో బోరు మోటార్లలో నీళ్లు రావడం లేదు. రైతులు వరి పంటలను కాపాడుకునేందుకు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీనికితోడు అప్రకటిత విద్యుత్ కోతలతో అన్నదాతలు ఇబ్బంది పడుతున్నారు.
ఎండాకాలం ఇలా మొదలైందో.. లేదో.. అప్పుడే కరెంట్ కష్టాలు ప్రారంభమయ్యాయి. అప్రకటిత విద్యుత్ కోతలతో ఇటు రైతులు, అటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కోతలు లేకుండా విద్యుత్ అందిస్తున్నామని ఎన్పీడీసీఎల్�
‘ఎట్లున్నవే నా పల్లె.. ఎట్లున్నవే నా తల్లీ’ అని తెలంగాణ పల్లెను మళ్లీ ఇవ్వాళ మందలివ్వాల్సిన పరిస్థితి దాపురించిందా? అంటే క్షేత్రస్థాయిలో నెలకొన్న వాతావరణం అవుననే అంటున్నది. రేవంత్ సర్కార్ పుణ్యమా అని
ఎవుసానికి ఎదురీత తప్పడం లేదు. యాసంగి గండం గట్టెక్కడం రైతులకు కత్తిమీద సాములా మారింది. ఓ పక్క అడుగంటుతున్న భూగర్భ జలాలు.. వట్టిపోతున్న వాగులు, బోర్లు, బావులు..,
సాధారణంగా రంజాన్ మాసంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం ఆ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.ఈ సంవత్సరం రంజాన్ ప్రార్థనల సమయంలో ముఖ్యంగా తెల్
కాంగ్రెస్ పాలనలో మళ్లీ కరెంట్ ‘కట్'కట మొదలైంది. వ్యవసాయానికి అంతరాయం లేకుండా కరెంటు ఇస్తున్నామని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ‘ఎప్పుడొస్తుందో.. ఎప్పుడు పోతుందో’ తెలియని పరిస్థితి ఉన్నది. రహీం�
ఎండలు ముదురుతుండడంతో హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరుగుతోంది. మార్చి తొలివారంలోనే గత ఏడాది మే నెల కంటే అత్యధిక వినియోగం నమోదవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి కోతల
కరెంటు కోతలపై రైతులు కన్నెర్రజేస్తున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కండ్ల ఎదుటే ఎండిపోతుండటంతో ఆగ్రహించిన రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్నారాయణపురం మండలం లచ్చమ్మగూడెం సబ్స్టేషన్ ఎదు�