పోతంగల్ మండలంలో (Pothangal) సోమవారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో మండలంలో పలు గ్రామాలల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి
కరెంట్ తిప్పలైతంది సారూ... కరెంట్ సరిగ్గా ఇస్త్తలేరు... ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలుస్తాలేదని సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం తునికిమక్తా గ్రామానికి చెందిన రైతు పసుల కిష్టయ్య మాజీమంత్రి హరీశ్ర�
Harish Rao | రాష్ట్రంలో కరెంట్ కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. కరెంట్ కోతలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Family Seeks Shelter In ATM | కరెంట్ కోతలతో ప్రజలు విసిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక కుటుంబం ఏకంగా ఏటీఎంలో ఆశ్రయం పొందింది. పిల్లలతో కలిసి రాత్రివేళ అక్కడ నిద్రిస్తున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింద�
పగలు, రాత్రి అన్న తేడాల్లేకుండా రాష్ట్రంలో విద్యుత్తు కోతలు సాధారణమయ్యాయి. పల్లె, పట్నం అన్న భేదం లేకుండా అనధికారింగా కోతలు అమలవుతున్నాయి. దీంతో జనాలకు అవస్థలు తప్పడంలేదు.
ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటుతున్నది. దాంతో పాటు గాలిలో తేమశాతం తగ్గడంతో ఉక్కపోత మొదలైంది. దానికి తోడు పగటి పూటే గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిపి వేస్తుండడంతో నార్కట్పల్లి పట్టణ ప్రజలు ఇబ్�
విద్యుత్ లైన్లో మరమ్మత్తుల కారణంగా ఆసిఫ్ నగర్ విద్యుత్ సబ్డివిజన్ పరిధిలోని 11 కేవీ పోలీస్ మెస్ ఫీడర్, 11 కేవీ ఇలియాస్ రోడ్ ఫీడర్, 11 కేవీ రెడ్ హిల్స్ ఫీడర్, 11 కేవీ అంబా హాస్పిటల్ పీడర్, 11 కేవీ ఫతే దర్వాజా ఫీడర�
గత బీఆర్ఎస్ హయాంలో వేసవిలో సైతం 24 గంటల నిరంతరం విద్యుత్ సరఫరా అందించింది. దీంతో నాడు వ్యాపారస్తులకు, ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరెంటు (Power Cuts) సమస్య ప్�
యాదాద్రి భువనగిరి జిల్లాలో 4.30 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, అందులో 2.70లక్షల గృహ వినియోగం కనెక్షన్లు ఉన్నాయి. ప్రస్తుతం 200ఎంయూ(మిలియన్ యూనిట్ల) విద్యుత్ డిమాండ్ ఉన్నది. వేసవి కావడంతో కరెంట్ భారీగా వి
Hyderabad | చిరు వ్యాపారుల పట్ల గత బీఆర్ఎస్ ప్రభుత్వం చూపిన ఔన్నత్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చిదిమేస్తుంది. కొన్ని వర్గాల వారితోపాటు నాయి బ్రాహ్మణులకు నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తూ వారి ఆర్�
ఝరాసంగం మండలంలోని ఎల్గోయి గ్రామానికి గత ఐదు రోజులుగా సాగు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు తీవ్ర ఆవేదనతో స్థానిక సబ్స్టేషన్ ఎదుట నిరసనకు (Farmers Protest) దిగారు. 42 డిగ్రీల తీవ్ర �
అప్రకటిత విద్యుత్ కోతలు పరిశ్రమల వర్గాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. మరమ్మతులు, ఇతరత్రా కారణాలు చెబుతూ పరిశ్రమలకు విద్యుత్ సరఫరా తరుచూ నిలిచిపోతుండడంతో ఉత్పత్తులపై ప్రభావం చూపుతున్నది. దీంతో మళ్�
మండల పరిధిలోని గ్రామాల్లో వేసవిలో కరెంటు కష్టాలు కనిపిస్తున్నాయి. చాలా గ్రామాల్లో రోజుకు 10 నుంచి 20సార్లు కరెంటు పోయి.. రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి.
కరీంనగర్ (Karimnagar) జిల్లాలో ప్రచండ భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఉదయం ఏడింటి నుంచే పుడమిపై పంజా విసురుతున్నాడు. మరో నెలన్నర దాకా వదిలిపెట్టేది లేదన్నట్లుగా వ్యవహరిస్తుండటంతో జిల్లాలో పగటి ఉష్ణోగ్రత�
పొద్దంతా ఎండతో సతమతమైన నగరాన్ని సాయంత్రం వేళ.. గాలివాన వణికించింది..ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్లు.. అతి తక్కువ వ్యవధిలోనే ఒక్కసారిగా వాన ఉరుములా విరుచుపడటంతో.. జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు చోట్ల ఈదురుగ�