వ్యవసాయానికి అవసరమైన సమయంలో విద్యుత్ సరఫరా అందకపోవడంపై రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సాగునీటి కోసం ఎదురుచూస్తున్న వేళ తరచూ కరెంట్ అంతరాయాలు ఏర్పడటంతో పంటలు నష్టపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చ�
Harish Rao | రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న కరువు ప్రకృతి వైపరీత్యం వల్ల వచ్చింది కాదని, రేవంత్రెడ్డి ప్రభుత్వ వైఫల్యం వల్ల వచ్చిన కరువని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తీవ్రం
కరెంట్ కోసం రైతులు అరిగోస పడుతున్నారు. విద్యుత్తు కోతలతో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. అప్రకటిత కరెంట్ కోతలు, లోవోల్టేజీ సమస్యలు, యూరియా దక్కకపోవడం వంటి సమస్యలప�
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పరిషత్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై గురువారం జరిగిన సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. కరెంట్ కోతలు, యూరియా సమస్యపై కాంగ్రెస్, బీఆర్ఎస్ సర్పంచులు అధికార
కరెంట్ లేక పంటలు ఎండుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరెంట్ కోతలపై కన్నెర్ర చేస్తున్నారు. సాగుకు సరిపడా విద్యుత్తు సరఫరా కాకపోవడంతో ఇక్కట్లు పడుతున్నారు. పొట్ట దశక
‘పొలాలకు 24 గంటల కరెంటివ్వడం చేతగాకుంటే పదవి నుంచి దిగిపో రేవంత్రెడ్డీ..’ అంటూ సీఎం రేవంత్రెడ్డికి తన సొంత ఇలాకాలో రైతులు అల్టిమేటం జారీచేశారు. 24 గంటల కరెంటు కొనసాగిస్తాం రైతులకు అది చేస్తాం, ఇది చేస్తామ
సైదాపూర్ మండలంలోని రాయికల్ గ్రామంలో రైతులు కరంట్ కోతలకు నిరసనగా సీఎం సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రైతులు దిష్టిబొమ్మతో గ్రామంలో ర్యాలీ చేసి ప్రధాన కూడలిలో దగ్ధం చేశారు.
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లి సమీపంలోనే రైతులు కరెంట్ కోసం రోడ్డెక్కడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిలువెత్తు నిదర్శనమనిమాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ
రైతులకు ప్రకటించిన విద్యుత్ సరఫరాలో కోతలు విధించడాన్ని నిరసిస్తూ పలు రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు గురువారం రాయికల్ పట్టణంలో ఆందోళనకు దిగారు. పట్టణంలోని విద్యుత్ ఉపకేంద్రం ఎదుట ఉన్న జగిత్యాల-రాయికల్ ప్
కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. ఓ వైపు కరెంట్ కోతలు, మరోవైపు యూరియా దొరక్క అవస్థలు పడుతున్నారు. సర్కార్ తీరును నిరసిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఆందోళనకు దిగారు. పలుచోట్ల సబ్స్�
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో రైతులు అరిగోస పడుతున్నారు. దాదాపు మూడేండ్లుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు వానలు లేక.. మరోవైపు నాణ్య
వ్యవసాయానికి విద్యుత్తు కోతలను నిరసిస్తూ ఆదివారం రైతులు ఆందోళన బాటపట్టారు. లోవోల్టేజ్ సమస్యలతో మొక్కజొన్న, వరి పంటలు ఎండిపోతున్నాయని, కరెంటు ఇవ్వండి సారూ.. అంటూ విద్యుత్తు అధికారులను వేడుకున్నారు. భద్�
Farmers Protest | వర్షాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మక్తల్ రైతులు మినీ ట్యాంక్ బండ్ వద్ద జాతీయ రహదారిపై ధర్నా కు దిగారు.
యూరియాతోపాటు విద్యుత్తు సమస్యలపై రైతులు కన్నెర్ర చేశారు. యూరియా యాప్తో అష్టకష్టాలు పడుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించడం లేదని మండిపడ్డారు. కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నా పట్టించుకునే న�