భూముల రిజిస్ట్రేషన్లకూ కరెంటు కష్టాలు తప్పడం లేదు. మండల కేంద్రాల్లో విపరీతంగా కోతలు ఉండటంతో జనం అవస్థలు పడుతున్నారు. ధరణిలో భూమి పట్టా చేయించుకునేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన క్రయ, విక్రయదార
తెలంగాణలో విద్యుత్ కోతలు లేవంటూ ఓ వైపు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేస్తుంటే.. అదే సమయంలో తమ ప్రాంతంలో తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోతోందంటూ ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని 9 సర్కిళ్
‘సమైక్య పాలనలో అరకొర విద్యుత్తుతో ఆగమైనం. రాష్ట్రం రాకముందు కరెంటు కోతలతో ఇబ్బందులు పడ్డాం. రెండు, మూడు గంటల కరెంటుతో పనులు సక్కగ నడ్వకపోతుండే. కేసీఆర్ వచ్చినంక పదేండ్లు నిరంతర విద్యుత్తుతో పండుగలా ఎవు
ఉమ్మడి పాలనలో ఉన్న అరకొర కరెంట్ సమస్య మళ్లీ వచ్చింది. ఎప్పుడొస్తదో, ఎప్పుడు పోతదో తెల్వని కరెంట్ వల్ల అన్నదాతలు బోరుబావుల కాడ పడిగాపులు కాయాల్సిన పరిస్థితి మళ్లొచ్చింది. ఇండ్లకు, పరిశ్రమలకు, వ్యవసాయాన
‘తెలంగాణ రాష్ట్రం రాకముందు కరెంటు ఎప్పుడు వచ్చేదో.. ఎప్పు డు పోయేదో తెలిసేది కాదు. కరెంటుపై అస లు గ్యారంటీ ఉండేది కాదు. రాత్రీ.. పగలూ పొలాల కాడ ఉండి నీళ్లు పారిచ్చేటోళ్లం. ఒక్క వానకాలం పంటే తీసేది.
‘ఆయ్యా మేము ఇంకా తిండి తినలేదు.. నిద్రపోలేదు.. మేము నిద్రపోయిన తర్వాత కరెంట్ తీసేసినా సరే. కానీ, తిండి తినక ముందు.. నిద్ర పోక ముందు కరెంట్ తియ్యకండి సార్.. మీ కాళ్లు మొక్కుతాం బాంచెన్' అని సంగారెడ్డి జిల్ల�
‘సమైక్య రాష్ట్రంలో కారుచీకట్లను చూశాం...స్వరాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కారు వెలుగులు తీసుకొచ్చిండు. ఇండ్లు, పొలాల్లో 24గంటలపాటు కోతలు లేని కరెంటు ఇచ్చిండు. పదేండ్ల పాలనలో ప్రజలకు కరెంటు రంది లేకుం�
అధికారికంగా ఎలాంటి కరెంటు కోతలు లేకపోయినా.. సబ్ స్టేషన్లలో నిరంతరం నాణ్యమైన విద్యుత్ ఉన్నా... క్షేత్ర స్థాయిలో సరఫరాలో అంతరాయాలు నిత్యకృత్యంగా మారాయి. సబ్ స్టేషన్ల నుంచి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫా�
కరెంటు ఎందుకు పోయింది? ట్రాన్స్ఫార్మర్పై తొండ పడింది. కరెంటు ఎందుకు పోయింది? ట్రాన్స్ఫార్మర్పై బల్లి పడింది. కరెంటు ఎందుకు పోయింది..? ట్రాన్స్ఫార్మర్పై పక్షి వాలింది. ఇవీ.. కరెంటు కోతలపై విద్యుత్తు �
సమైక్య రాష్ట్రంలో కరెంటు గోసలు పడ్డాం.. రోజంతా నాలుగు గంటల కరెంటు ఉంటే అదృష్టంగా భావించేవాళ్లం.. కరెంటు ఉంటేనే చేసే పనులు లేక ఇంట్లో అందరం పస్తులుండాల్సిన పరిస్థితి ఉండె. అట్లాంటి గడ్డుకాలాన్ని మరిపించే�
పదేళ్ల కేసీఆర్ పాలనలో 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్ అందించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెండు పంటలు పండించుకున్నారు. సాగును సంబురంగా చేసుకున్నారు.
సమైక్య పాలనలో కరెంటు ఎప్పుడు వచ్చేదో..ఎప్పుడు పోయేదో తెలియకపోయేది.. పరిశ్రమలకు పవర్ హాలీడేలూ ఉండేవి. ఆ చీకటి రోజుల నుంచి .. స్వరాష్ట్ర సాధన తర్వాత తెలంగాణ వెలుగు దివ్వెగా మారింది. పదేండ్లలో పారిశ్రామిక, వ్
తెలంగాణ రాక ముందు గందరగోళంగా ఉన్న విద్యుత్ రంగాన్ని కేసీఆర్ ప్రభుత్వం అద్భుతంగా తీర్చిదిద్దితే..ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ కరెంటు కష్టాలతో కన్నీరు పెట్టిస్తున్నదని రైతులు, వ్యాపారులు వా�
కరెంట్ ఎప్పడొస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులు.. చిన్న అంతరాయం కలిగినా కోతలు.. లో ఓల్టేజీతో కాలిపోయే మోటర్లు.. లోడ్ పడి చెడిపోయే ట్రాన్స్ఫార్మర్లు.. బావుల్లో నీరున్నా అందక ఎండే పంటలు.. రాత్రీ �
కేసీఆర్ హయాంలో.. భారీ వర్షాలకు తట్టుకుని నిలబడిన విద్యుత్ వ్యవస్థ. బలమైన గాలులు వీచినా తెగిపడని కరెంటు లైన్లు. పెట్టని కోటలా నిటారుగా స్తంభాలు. ధ్రుడంగా ట్రాన్స్ఫార్మర్లు. లో ఓల్టేజీ, హై ఓల్టేజీ లేని క�