ఆరు దశాబ్దాల కన్నీటి దృశ్యాలు కాంగ్రెస్ పాలనలో ఆరు నెలల్లోనే ఆవిష్కృతమయ్యాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నామని, విద్యుత్తు సబ్ స్ట�
ఎన్నికల హామీకి భిన్నంగా సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఫైరయ్యారు. ఇది కపట కాంగ్రెస్ మార్కు మోసమని, దగా, నయవంచన అని
రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, భారీ గాలుల నేపథ్యంలో విద్యుత్తు సరఫరాలో సమస్యలపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారూఖీ సూచించారు. గురువారం విద్యుత్తు సరఫరా పరిస్థి
Harish Rao | కరెంట్ కోతల విషయంలో సీఎం రేవంత్ తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతి పక్షాలు, విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. విద్యు�
గత పదేండ్లపాటు ఏ ఇబ్బందీ లేకుండా సజావుగా నడిచిన పరిశ్రమలకు మళ్లీ పాతరోజులు వచ్చాయని కార్మికుల్లో నైరాశ్యం నెలకొన్నది. గత నాలుగైదు నెలలుగా ఏర్పడిన పరిస్థితులతో తమ ఉద్యోగాలు తలకిందులయ్యాయని వారిలో అసంత�
KCR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదారునెలల్లోనే తెలంగాణలో కరెంటు కోతలు మొదలైనయని, ఈ కరెంటు కోతలు రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదకరమని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాట�
ప్రజలంతా ఇన్వర్టర్లు, చార్జింగ్ బల్బులు, క్యాండిళ్లు, జనరేటర్లు, పవర్ బ్యంకులు, టార్చిలైట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఇవే కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు.
Traffic Jam | జంటనగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్ బోయినపల్లి, తిరుమలగిరి, తార్నాక, ఓయూ క్యాంపస్, లాలాపేట, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్,
నాలుగు రోజుల కిందట మహేశ్వరం నియోజకవర్గంలోని నందిహిల్స్ చౌరస్తాలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాత్రి వరకు జరిగిన ప్రచ�
విద్యుత్ సరఫరాలో తరచూ ఏర్పడుతున్న అంతరాయాల వల్ల పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. ముఖ్యంగా నిరంతరం ప్రాసెసింగ్ ఉండే ప్లాస్టిక్, అల్యూమినియం ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమల్లో స్క్రాప్ అంతక
రాష్ట్రంలో అకడమిక్ పరీక్షలు ముగిశాయి. ఇక ప్రవేశ పరీక్షల సీజన్ ప్రారంభం కానుంది. అయితే వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాసేవారికి ఇప్పుడు కరెంట్ కోతల (Power Cuts) భయం పట్టుకున్నది.
అలవి కానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజాగ్రహం పెల్లుబికుతోంది. బస్తీల్లో ఉండే నిరుపేద మొదలు వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు, విద్యార్థులు, మహిళలు..