KCR | బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఎక్కడ చూసినా వరికోతలు ఉండేవని.. ఇవాళ తెలంగాణలో ఎక్కడ చూసినా కరెంటు కోతలేనని.. ఇది జరుగుతున్న చరిత్ర అంటూ కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత మండిపడ్డారు. ఖమ్మం జిల్లా కేంద్ర�
ముగ్గురు ప్రముఖులు శనివారం కరెంటు కోతల ప్రభావానికి గురయ్యారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి సీతక్క, మాజీమంత్రి మల్లారెడ్డి పాల్గొన్న కార్యక్రమాల్లో పవర్కట్ కావటం గమనార్హం. వీరు ప్రముఖులు కాబట్ట
రాష్ట్రంలో కరెంట్ కోతలపై బీఆర్ఎస్ కేసీఆర్ మండిపడ్డారు. శనివారం మహబూబ్నగర్ మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇంట్లో బస చేసిన కేసీఆర్ ఎడాపెడా కరెంట్ పోతుండటంపై తన ఎక్స్ ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల�
విద్యుత్తు కోతలను నిరసిస్తూ సుమారు 500 మంది శుక్రవారం రాత్రి నిర్మల్ జిల్లా ఖానాపూర్ సబ్స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకొని అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నాయకుడు, ఖానాపూర్ మున్సిపల్ చై
KCR | పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పోరాట విధానాన్ని కమలం పార్టీ కాపీ కొడుతున్నది. రాష్ట్రంలో అసమర్థ సాగునీటి నిర్వహణ వల్ల జరుగుతున్న పంటనష్టంపై కేసీఆర్ సమరశంఖం పూరి�
తిర్యాణి మండల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చెలిమెల ప్రాజెక్టు నీరు రాక.. కరెంట్ సరిగా లేక పొట్ట దశలో ఉన్న వరి చేతికందకుండా పోయేదుస్థితి నెలకొంది.
KCR | రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయని.. కాంగ్రెస్ రాజ్యంలో వ్యవసాయంపై సమీక్ష ఉన్నదా? అంటూ బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. సూర్యాపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ విధానాల�
KCR | రాష్ట్రంలో కరెంటు స్విచ్ఛాప్ చేసినట్లుగా ఎందుకు మాయమైంది బీఆర్ఎస్ అధినేత్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. ఈ పరిస్థితికి అసమర్థ, అవివేక, తెలివితక్కువ కాంగ్రెస్ పార్టీ అసమర్థత తప్ప మరేం కా�
KCR Press Meet | కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రంలో ఎడాపెడా కరెంటు కోతలు విధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీల మీటింగ్ల్లో కూడా పవర్ కట్స్ చూస�
రాష్ట్రంలో కరెంటు కోతలు ఉండొద్దని, ప్రజలకు అంత రాయం లేకుండా విద్యుత్ను అందించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. తాగునీటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, పంటలు ఎండిపోకుండా చూడాలని సూచించారు. విద్యుత్