‘తెలంగాణలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నది. కేంద్రం సహాయ నిరాకరణ, రెండేండ్ల కాలాన్ని కరోనా మింగేసినా.. రాష్ట్రంలో ఇండస్ట్రీల దూకుడు తగ్గలేదు. రాష్ట్రప్రభుత్వ అనుకూల విధానాలు, మంత్రి కేటీఆర్ డైనమి�
కర్ణాటక కాంగ్రెస్ సర్కారు నిర్వాకంతో మొదలైన విద్యుత్తు కోతలు అటు రైతులనే కాదు ఇటు పారిశ్రామికవర్గాలనూ కలవరపెడుతున్నాయి. ఒకవైపు పెరిగిన ముడి సరుకు ధరలు, మరోవైపు సుంకాల వాత.. ఇంకోవైపు కేంద్రంలోని బీజేపీ
‘రాష్ర్టాన్ని, దేశాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదు. అందరినీ ఆగం పట్టిచ్చింది. కరెంట్ కోతలతో రైతులకు చుక్కలు చూపించింది. ఇప్పుడు మళ్లీ ఆగం చేసేందుకు ఆ పార్టీ నాయకులు వస్తున్�
ODI World Cup | కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత వల్ల వరల్డ్ కప్ వంటి మెగా టోర్నీలో బీసీసీఐతో పాటు దేశం కూడా అవమానాల పాలవుతోందని క్రికెట్ అభిమానులు వాపోతున్నారు.
కాంగ్రెస్ పాలనలో కన్నడనాట కటిక చీకట్లు అలుముకొన్నాయి. బీజేపీని ఓడించి కాంగ్రెస్ను గెలిపించి.. తాము పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయిందని కర్ణాటక ప్రజలు లబోదిబోమంటున్నారు.
మోసం కాంగ్రెస్ నైజం అని, ఆ పార్టీకి ఓటేస్తే మనకూ కర్ణాటక గతే పడుతుందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు కటకటలు తప్పవని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హస్తం పార్టీపై విమర్శలు గుప్పిం�
కరెంటు కోతలు, లోడ్ షెడ్డింగ్తో కర్ణాటక రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆ రాష్ట్ర మాజీ సీఎం యెడియూరప్ప అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే సమస్య పరిష్క
‘రోమ్ నగరం తగలబడుతుంటే.. ఫిడేలు వాయించిన చక్రవర్తి’లాగా ఉంది.. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తీరు. కరెంటు కోతలతో రాష్ట్ర ప్రజలు నానా అవస్థలు పడుతుంటే.. రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికొదిలేసిన ఆయన.. గిన్నిస్ ర�
Solar Storm | సౌర తుఫాను భూమి వైపు దూసుకువస్తున్నది. ఇవాళ భూమిని ఢీకొట్టే అవకాశాలున్నాయని స్పేస్వెదర్ (Spaceweather.com) వెల్లడించింది. సూర్యుడి నుంచి వెలువడిన కరోనల్ మాస్ ఎజెక్షన్స్(CME) శనివారం వెలువడిందని.. ఇది �
కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో ప్రజలకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. విద్యుత్తు కోతలు తీవ్రం కావడంతో వారు అంధకారంలో మగ్గాల్సిన దుస్థితి ఏర్పడింది. రోజురోజుకు విద్యుత్తు సరఫరా గజారుతుండటంతో ప్రజల �
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు ఉండదో తెలియని పరిస్థితి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం విద్యుత్ రంగానికి పెద్దపీట వేసింది. పదేళ్లుగా తెలంగాణ ప్రజలకు నిరంతరం 24 గంటల ఉచితం�
Congress | అంతన్నాడింతన్నాడే గంగరాజు.. కరెంటే లేదన్నాడే కాంగ్రెస్ రాజు.. ఇదీ ఇప్పుడు కర్ణాటకలో పరిస్థితి! కర్ణాటక.. 68 ఏండ్ల క్రితమే ఏర్పడిన రాష్ట్రం. బెంగళూరు.. ఐటీ రాజధానిగా ప్రసిద్ధిగాంచిన నగరం. నిత్యం వందల మంద�