దేశంలోని 12 రాష్ర్టాలు విద్యుత్తు సంక్షోభంతో సతమతమవుతున్నాయని మహారాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి నితిన్ రౌత్ పేర్కొన్నారు. బొగ్గు కొరతే ఇందుకు కారణమని చెప్పారు
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ రోజుకు 7 గంటల చొప్పున కొనసాగుతున్న విద్యుత్తు కోతలను 10 గంటలకు పెంచుతూ బుధవారం ప్రభుత్�
ఎమ్మెల్యే గండ్ర | తెలంగాణ రాష్ట్రం విద్యుత్ కోతలు లేకుండా సరిపడా కరెంట్ సరఫరా చేస్తూ ముందుకెళ్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.