విద్యుత్తు కొరతతో సతమతం తీవ్ర ఎండలతో పెరిగిన డిమాండ్ తగ్గిన గ్యాస్ దిగుమతులు డిమాండ్కు సరిపడా లేని ఉత్పత్తి రష్యాపై ఆధారపడాల్సిన పరిస్థితి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో గ్యాస్ సరఫరాలో అవాంతరాలు న్యూ�
పంజాబ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ సహా పలు రాష్ర్టాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎండలు, వేడిగాలులతో విద్యుత్తు వినియోగం బాగా పెరిగింది. బొగ్గు ఉత్పత్తి బాగా తగ్గింది. ఫలితంగా డిమాండ్కు తగ�
తమిళనాడులో విద్యుత్తు కోతలకు కేంద్రమే కారణమని డీఎంకే ప్రభుత్వం ఆరోపించింది. కేంద్రం నుంచి తగినంత బొగ్గు సరఫరా కావడం లేదని, సెంట్రల్ పూల్ నుంచి విద్యుత్తు సరఫరా ఆకస్మికంగా నిలిచిపోవడమూ ఓ కారణమని రాష్�
దేశంలోని 12 రాష్ర్టాలు విద్యుత్తు సంక్షోభంతో సతమతమవుతున్నాయని మహారాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి నితిన్ రౌత్ పేర్కొన్నారు. బొగ్గు కొరతే ఇందుకు కారణమని చెప్పారు
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ రోజుకు 7 గంటల చొప్పున కొనసాగుతున్న విద్యుత్తు కోతలను 10 గంటలకు పెంచుతూ బుధవారం ప్రభుత్�
ఎమ్మెల్యే గండ్ర | తెలంగాణ రాష్ట్రం విద్యుత్ కోతలు లేకుండా సరిపడా కరెంట్ సరఫరా చేస్తూ ముందుకెళ్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.