Power Outage | ఎండలు తగ్గుముఖంపట్టి వాతావరణం చల్లబడినప్పటికీ.. బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో విద్యుత్తు కోతలు మాత్రం ఆగట్లేదు. ఈ జూలైలోనూ పవర్ కట్స్ ఎదుర్కొంటున్నట్టు 74 శాతం మంది స్థానికులు చెబుతున్నారు. రోజుక
power play | రెండు డిపార్ట్మెంట్ల మధ్య పోరు ( power play) జరుగుతున్నది. తమ వాహనాలకు ట్రాఫిక్ చలాన్లు విధించడంపై విద్యుత్ బోర్డు ప్రతీకారం తీర్చుకుంటున్నది. మోటార్ వెహికల్ డిపార్ట్మెంట్ (ఎంవీడీ)కు చెందిన రోడ్డు �
స్వరాష్ట్రంలో విద్యుత్ కోతలతో కమ్ముకున్న కారు చీకట్లను దూరం చేసి వెలుగులతో నింపామని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యలను పూర్తిగా తొలగించి తెలంగాణ సమాజం గర్వం�
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో
అన్నీ అద్భుతాలే జరుగుతున్నాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలో శుక్రవారం జరిగిన జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్�
America | క్రిస్మస్ పండుగ పూట అగ్రరాజ్యం అమెరికాను మంచు తుఫాను ముంచెత్తింది. ఆర్కిటిక్ పేలుడు సంభవించడటంతో 48 రాష్ట్రాలు చలిగుప్పిట్లో చిక్కుకున్నాయి. తూర్పు అమెరికాలో పరిస్థితి
మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ‘స్మార్ట్ క్లాస్' పథకం అటకెక్కింది. పలు జిల్లాల్లో విద్యుత్తు కోతలతో పాఠశాలల్లో అమలు చేస్తున్న ఈ పథకం నిరర్థకంగా మారింది. సాంకేతిక అభివృద్
విద్యుత్తు కొరతతో సతమతం తీవ్ర ఎండలతో పెరిగిన డిమాండ్ తగ్గిన గ్యాస్ దిగుమతులు డిమాండ్కు సరిపడా లేని ఉత్పత్తి రష్యాపై ఆధారపడాల్సిన పరిస్థితి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో గ్యాస్ సరఫరాలో అవాంతరాలు న్యూ�
పంజాబ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్ సహా పలు రాష్ర్టాలు విద్యుత్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎండలు, వేడిగాలులతో విద్యుత్తు వినియోగం బాగా పెరిగింది. బొగ్గు ఉత్పత్తి బాగా తగ్గింది. ఫలితంగా డిమాండ్కు తగ�
తమిళనాడులో విద్యుత్తు కోతలకు కేంద్రమే కారణమని డీఎంకే ప్రభుత్వం ఆరోపించింది. కేంద్రం నుంచి తగినంత బొగ్గు సరఫరా కావడం లేదని, సెంట్రల్ పూల్ నుంచి విద్యుత్తు సరఫరా ఆకస్మికంగా నిలిచిపోవడమూ ఓ కారణమని రాష్�
దేశంలోని 12 రాష్ర్టాలు విద్యుత్తు సంక్షోభంతో సతమతమవుతున్నాయని మహారాష్ట్ర విద్యుత్తు శాఖ మంత్రి నితిన్ రౌత్ పేర్కొన్నారు. బొగ్గు కొరతే ఇందుకు కారణమని చెప్పారు
ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ రోజుకు 7 గంటల చొప్పున కొనసాగుతున్న విద్యుత్తు కోతలను 10 గంటలకు పెంచుతూ బుధవారం ప్రభుత్�