Minister Ponguleti | భూభారతి 2025 చట్టం రైతులకు భద్రత కల్పిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్లో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో ప్రొటోకాల్ వివాదం సృష్టించింది. ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై ప్రజలకు అవగ�
Minister Ponguleti | రైతుకు అండగా ఉండేందుకు భూభారతి చట్టం తీసుకువచ్చామని, భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని భూభారతి ఉద్దేశమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Dharani Portal | ధరణి పోర్టల్ పనిచేయడంలేదు. మంగళవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధరణి సేవలు నిలిచిపోయాయి. దీంతో భూ క్రయ, విక్రయాలకు అంతరాయం ఏర్పడింది.
‘ఒక్కసారి వచ్చి మా ఇళ్లు చూడండి.. పేదోళ్లకు ఇళ్లు మంజూరు చేయండి..’ సారూ అంటూ రాముల ఆధ్వర్యంలో మహిళలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేతులు పట్టుకొని బతిమిలాడారు. స్పందించిన మంత్రి.. దశలవారీగా అందరికీ ఇళ
రెండువేల ఎకరాల్లో అతిపెద్ద ఎకో పార్కు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన లీకులకు అనుగుణంగానే తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ అడుగులు పడుతున్నట్టు తెలుస్తున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 16 నెలల్లో వివిధ పత్రికలు, టీవీ చానళ్లకు రూ.200 కోట్ల విలువైన ప్రకటనలు ఇచ్చినట్టు రెవెన్యూ, ఐఅండ్పీఆర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. బుధవారం అసెంబ్లీలో మంత్ర
ప్రజా ప్రయోజనాలే ముఖ్యంగా.. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ దినపత్రికలు, ‘టీ న్యూస్' చానల్పై రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేలు దేశంలోనే అత్యంత సంపన్నులని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. ఏపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి 65 కోట్లు అని, ఇది దేశంలోనే అత్యధికమన�
బీఆర్ఎస్ ప్రభుత్వం వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేసిన సమయంలో రాష్ట్రంలోని వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించింది. 20,555 మందిని రెగ్యులరైజ్ చేస్తూ 2023 జూలై, ఆగస్టులలో జీవోలు 81, 85లను జారీచేసింది. ఉ
బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఎస్సీల వర్గీకరణపై ముసాయిదా బిల్లుకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక