రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బుధవారం రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల పథకంతోపాటు భూభారతి చట్టం అమలుపై గవర్నర్కు వివర�
రాష్ట్రవ్యాప్తంగా జూన్ 2నుంచి భూభారతి సదస్సులు నిర్వహించనున్నట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. భూ సమస్యలకు పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో ఏప్రిల్ 14న భూ
ఆస్తుల రిజిస్ట్రేషన్కు మరో 25 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానాన్ని సోమవారం నుంచి అమలు చేయనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయ�
అర్హులైన జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. వృత్తి నిర్వహణలో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు పెన్షన్తోపాటు అనారోగ్యం పాలై, ప్రమాదాలకు గ�
దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులోని అన్ని దశల్లో పనులను రెండేండ్లలో పూర్తి చేస్తామని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేట శివారులోని పంపు
నిర్మాణ రంగంలో ఇంజనీర్లదే కీలక పాత్ర అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని న్యాక్లో ఆరు రోజుల పాటు శిక్షణ పూర్తి చేసుకున్న అసిస్టెంట్ ఇంజనీర్లకు శనివారం సర్టిఫికె�
ఒక్కో ఇందిరమ్మ ఇల్లు 600 చదరపు అడుగులకు మించొద్దని కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణారావుతో కలిసి భూభారతి, ఇందిరమ్మ ఇండ్లు, నీట్ పరీక్ష ఏర�
Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పీఏ అని చెప్పుకుంటూ ఇద్దరు వ్యక్తులు మోసాలకు తెగబడ్డారు. రాష్ట్రంలోని వివిధ ఆఫీసులు, పోలీసు అధికారులకు కాల్ చేసి తమకు అనుకూలంగా పనిచేయాలని ఒత్తిడి తీసుకొ�
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మరోసారి అధికారులపై ఆగ్రహంతో ఊగిపోయారు. ఇటీవల అకారణంగా కరీంనగర్ కలెక్టర్పై సీరియస్ అయిన మంత్రి.. తాజాగా నల్లగొండ జిల్లా దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డిపై
Minister Ponguleti | భూభారతి 2025 చట్టం రైతులకు భద్రత కల్పిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్లో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సులో ప్రొటోకాల్ వివాదం సృష్టించింది. ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టంపై ప్రజలకు అవగ�
Minister Ponguleti | రైతుకు అండగా ఉండేందుకు భూభారతి చట్టం తీసుకువచ్చామని, భూ వివాదాలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని భూభారతి ఉద్దేశమని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
Dharani Portal | ధరణి పోర్టల్ పనిచేయడంలేదు. మంగళవారం ఉదయం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధరణి సేవలు నిలిచిపోయాయి. దీంతో భూ క్రయ, విక్రయాలకు అంతరాయం ఏర్పడింది.