Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి ఆదివారం అసెంబ్లీకి రాకుండా ముఖం చాటేశారు. అసెంబ్లీలో ఓవైపు తన అక్రమాలపై పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంటే సభలో ఉండి సమాధానం చెప్పాల్సింది పోయి అసెంబ్లీలో ఆయన అడుగు కూడా పెట్టలేదు.
KTR | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ కంపెనీ అక్రమాలకు పాల్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్ని�
రాఘవ కన్స్ట్రక్షన్స్ ద్వారా పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని, ఆయన మంత్రిగా ఉండేందుకు నైతికంగా అనర్హుడని, తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప
Harish Rao | ఈ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్టోర్ క్రషర్స్ను తనిఖీ చేయాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్, మైనింగ్ డిపార్ట్మెంట్, మే 21, 2025నాడు రాష్ట్రం మొత్తానికి �
‘డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై సమీక్ష నిర్వహించాలని నేను గతంలోనే సూచించా. నా ఆదేశాలు పాటించి ఆనాడే సమీక్ష నిర్వహిస్తే మళ్లీ సభలో ఇదే అంశంపై చర్చించాల్సి వచ్చేది కాదు’ అని శాసనసభ స్పీకర్ గ
Dharani Portal | ‘గతంలో వందల కోట్లు ఖర్చుచేసి తెచ్చిన ధరణి పోర్టల్నే వినియోగిస్తున్నం.. మేం కొత్త పోర్టల్ తీసుకొనిరాలేదు..’ అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు.
Ponguleti Srinivas Reddy | వట్టినాగులపల్లి భూ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తనయుడి రాఘవ కన్స్ట్రక్షన్స్పై పోలీసు కేసు నమోదు కావడం, అనంతరం ఇన్స్పెక్టర్ బదిలీ కావడం తెలిసిం�
Ponguleti Srinivas Reddy | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొడుకు హర్ష కబ్జా బాగోతం మరోసారి బయటపడింది. 300 కోట్ల వట్టినాగులపల్లిలోని 20 ఎకరాల ప్రైవేటు స్థలం కబ్జా చేసేందుకు దౌర్జన్యానికి పాల్పడ్డాడు.
రాష్ట్ర శాసనసభను సరైన పద్ధతిలో నడపడం లేదని, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు సభా నియమాలను, సమయపాలనను పాటించడం లేదని ప్రతిపక్ష బీఆర్ఎస్ ధ్వజమెత్తింది.
Double Bedroom House | ఇందిరమ్మ ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గవద్దని అధికారులకు రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టంచేశా�
రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరులోగా లక్ష ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు పూర్తి చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటివరకు 3.60 లక్షల ఇం డ్లను మంజూరు చే�