Ponguleti Srinivas Reddy | వార్తను చదవాలి. అందులో ఏముందో తెలుసుకోవాలి. విషయాన్ని అవగతం చేసుకోవాలి. ఆ తర్వాతే వివరణకో, విమర్శకో దిగాలి. అంతేకానీ, కేవలం హెడ్డింగులు చూసి ఎగిరెగిరి పడొద్దు! ఒకవేళ పడితే.. అది మంత్రి పొంగులేటి మ�
Ponguleti Srinivas Reddy | రాష్ట్ర మంత్రి పొంగులేటి తన సహచర మంత్రులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. 15 రోజుల క్రితం తనపై శాసనసభ వేదికగా ప్రతిపక్ష బీఆర్ఎస్, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు చేసిన నిర్ద�
Nadargul Lands | నాదర్గుల్ భూముల కబ్జా వివాదం లో అడుగుతున్న ప్రశ్నలు ఒకటైతే, సంబంధిత కోహినూర్ కంపెనీ చెప్తున్నదని మరొకటిగా ఉన్నది. ఎట్టకేలకు ఆ భూములు ప్రభుత్వానివేనని ఒప్పుకొన్నది.
harish rao | హైదరాబాద్ నడిబొడ్డున ఇంత మైనింగ్ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు..? ప్రతిపక్షాల మీద సిట్ లు వేసే రేవంత్ రెడ్డి దీనిపై ఎందుకు మాట్లాడరు..?అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ�
మేడారం గద్దెల వద్ద గత నెల 25న జరిగిన ప్రమాదానికి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ బాధ్యత వహించాలని రెడ్కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి డిమాండ్ చేశారు.
Ponguleti Srinivas Reddy | అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు టెర్రరిస్టుల్లా ప్రవర్తించారంటూ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అక్కసు వెళ్లగక్కారు. పేదల సంక్షేమం కోసం ఇందిరమ్మ ప్రభుత్వం
Telangana | రాష్ట్ర మంత్రివర్గంలో వాటాల పంచాయితీ నడుస్తున్నదా? ఢిల్లీకి పంపే మూటల విషయంలో క్రెడిట్ ఎవరికి దక్కాలని మంత్రులు కొట్లాడుకొంటున్నరా? ప్రభుత్వంలో నంబర్-2గా పేరున్న మంత్రి ఏకంగా ముఖ్యనేత పీఠానికే ఎ
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భూ కబ్జాలు, రాఘవ కన్స్ట్రక్షన్స్ పేరిట సాగిస్తున్న మైనింగ్ దోపిడీపై సిట్టిం గ్ జడ్జితో విచారణ జరిపించాలని, వెంట నే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సహా కాంగ్రెస్ ప్రభుత్వం భూ బాధితులకు అండగా ఉంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం వట్టినాగులపల్లిలో మంత్రి పొంగులేటి కుటుంబం భూ కబ్జా
రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమ మైనింగ్పై విచారణ జరుపాలని, మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ శాసనమండలి సభ్యులు పట్టుబట్టారు. దీంతో సమాధానం చెప్పలేని ప
KTR | సీఎం రేవంత్ రెడ్డి పలుకుబడిని అడ్డుపెట్టుకుని భూములు గుంజుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. భూమి బౌండరీలను మార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గంలో వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారన
Vattinagulapally | దశాబ్దాలుగా ఇక్కడే ఉంటున్నామని వట్టినాగులపల్లి బాధితుడు సతీశ్ షా తెలిపారు. 1968 నుంచి భూములను సాగు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. పొంగులేటి హర్ష రెడ్డి వచ్చి రోడ్డుకు స్థలం ఇవ్వాలని అడిగాడని చెప్�