రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని, జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత ఇండ్ల మంజూరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపా
గ్రేటర్లో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన అంశంపై మంగళవారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సమీక్ష నిర్వహించారు. నగరానికి దూరంగా ఇండ్లు నిర్మించడం వల్ల పేదల జీవనోపాదికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర�
రెవెన్యూ విభాగంలో తెచ్చిన సంస్కరణలు పక్కదారి పడుతున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్డీవోలు తమ అధికారాలను ఇతర ప్రయోజనాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తప్�
రెవెన్యూ శాఖను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ వ్యవస్థల సాయంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి భూ ఆక్రమణలు, అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న విషయాలను బీఆర్ఎస్ ఆధారాలు సహా బయట పెడితే అరవై రోజుల తర్వాత హైడ్
Hydraa | ప్రజా వ్యతిరేకతతో ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వంలో కదలిక వచ్చింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలోని కొత్వాల్గూడలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న స్టోన్ క్రషర్లను హైడ్రా కూల్చివేసింది.
‘ఎన్నారై తల్లికి ఇందిరమ్మ ఇల్లు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ఇటీవల వార్త ప్రచురితం కావడంతోపాటు అదే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి పొంగులేటి సీరియస్ అయ్యారు. సదరు లబ్ధిదారు అర్హతలపై విచార
రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. సీఎం రేవంత్రెడ్డి పలు సందర్�
Raghava Constructions | రాఘవ కన్స్ట్రక్షన్స్కు ప్రభుత్వం ఇష్టానుసారం కాంట్రాక్ట్లు కట్టబెడుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడ టెండర్ జరిగినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాఘవ సంస్థకు దక్కేలా చర్యలు తీసుకొంటున
రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్ట్కూ అక్రెడిటేషన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. గురువారం సమాచారశాఖ ఆధ్వర�
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీలోని న్యాయ నిపుణుల సలహా తీసుకొన్న తర్వాతే సుప్రీంకోర్టుకు వెళ్లాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం
ముఖ్యమంత్రి అండతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రెచ్చిపోయి ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నాడని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి విరుచుకుపడ్డారు. ఆదివారం రంగారెడ్డి జ�
Women Reservation Bill | లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మరుపురాని రోజు అని సీఎం రేవంత్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి పక్షాన ఆయన కార్యాలయ�
డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరిగితే కేసీఆర్ నాయకత్వంలో తిరుగుబాటు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.