Bhubharati Bill | శాసనసభలో భూభారతి బిల్లును రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భూభారతి బిల్లుకు సంబంధించిన ముఖ్యాంశాలను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స�
చరిత్ర కలిగిన చేర్యాలను రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేయాలని మంగళవారం అసెంబ్లీలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి గళమెత్తారు. కోట్లాది తెలంగాణ ప్రజల ఇలవేల్పు కొమురవెల్లి మల్లన్న క్షేత్రం, నకాషీ �
KTR | బాంబుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అమవాస్యకు బాంబులు కొంటే కార్తీక పౌర్ణమి నాటికి కూడా పేలుతలేవు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చురకలంటించారు. ఆయన తుస్సు బాంబుల శాఖ మంత్రి �
‘అన్నలు జర మాట్లాడండే. నాపై, నా అల్లుడిపై విమర్శల దాడి జరుగుతుంటే ఒక్క మంత్రి కూడా స్పందించకపోతే ఎట్లా. నేనొక్కడినే సమాధానం చెప్పుకోవాలా. మీరు ఎదురు దాడి చేయరా. ఇదేమైనా నా ఒక్కడి కోసం చేస్తున్నానా’ అంటూ స�
రాష్ట్రంలో ధాన్యం, పత్తి ధరలు తగ్గడానికి రేవంత్ సర్కార్ కుట్రే కారణమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్రెడ్డి ఆరోపించారు. పత్తి, వడ్ల కొనుగోళ్ల విషయంలో రైతులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుకుంట�
KTR | వాడు అరెస్టు అయితడు.. వీడు అరెస్టు అయితడు అంటూ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అందరి జాతకాలు చెబుతున్నాడు.. అసలు నువ్వు ఎప్పుడు జైలుకు వెళ్తావో చూసుకో అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చ
KTR | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ గొట్టం గాళ్ళకి భయపడే వాడు ఎవడు లేడు.. వీళ్ల బట్టలిప్పి నగ్నంగా నిలబెట్టే బాధ్యత మా పార్టీది అని కేటీఆర్ తేల్చిచ�
KTR | కాళేశ్వరం నీళ్లను గండి పేటలో కలిపి మూసీలోకి పంపిస్తారంట.. దీనికోసం రూ. 5,500 కోట్లు ఖర్చు చేస్తారంట.. ఇది మరొక కుంభకోణమని కేటీఆర్ ఆరోపించారు. కొండ పోచమ్మ సాగర్ నుంచి గోదావరి నీళ్లను హైదరాబాద్ తెచ్చేందుకు ర
KTR | సాగు నీటి రంగంలో కేసీఆర్ ఎంతో గొప్పగా పనిచేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. దేశంలో ఎవరూ చేయని విధంగా కాళేశ్వరం కట్టారని తెలిపారు. వాయు వేగంతో తెలంగాణలో సాగునీళ్ల ప్రాజెక్టుల
Errabelli Dayakar Rao | దీపావళి పండుగకు ముందే తెలంగాణ పాలిటిక్స్లో రెండు మూడు పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సెటై
రాష్ర్టాన్ని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు రాష్ట్ర రహదారులన్నింటి నిర్వహణను ప్రైవేట్కు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
KTR | ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వరుసగా రెండు రోజులు రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇండ్లు, కార్యాలయాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఈడీ దాడులపై బీఆర్ఎస్ వర్కింగ్