ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, అధికారులు అనుసరిస్తున్న తీరుతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పథకాల ప్రారంభోత్సవాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నదని రాజకీయవర్గ�
జనగామ నియోజకవర్గంలోని ఎర్రగుంటతండాలో ఆదివారం నిర్వహించిన ప్రజాపాలన సభ రసాభాసగా, రక్తసిక్తంగా మారింది. ప్రభుత్వం ప్రారంభించిన 4 పథకాలను పేదలందరికీ అందించాలని కోరిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ�
కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అవమానించడాన్ని ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఖండిచారు. ఇది కాంగ్రెస్ నాయకుల అహంకారానికి పరాకాష్ట అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర పట్టణాభివృద్ధి, విద్యుత్, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ శుక్రవారం కరీం‘నగరం’లో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. స్మార్ట్సిటీ నిధులతో చేపట్టిన మల్టీపర్పస్ స్కూల్ పార�
కాంగ్రెస్ పాలనలో మహిళా అధికారిణులకు విలువ లేకుండా పోయింది. రేవంత్ రెడ్డి కేబినెట్లోని మంత్రులు.. నోటికొచ్చినట్లు మహిళా ఆఫీసర్లను దూషిస్తున్నారు. తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. క�
భూమిన్నోళ్లకు రైతుభోరోసా ఇత్తమంటున్నరు.. భూమిలేనోళ్లకు రూ.15వేలు సాయంజేత్తమంటున్నరు.. అయ్యా..సారు.. మాకు భూమిలేకపాయె.. బతుకని నీడలేకపాయె.. అప్పుడప్పుడు ఉపాధిహామీ పనులు జేసుకుంటం.. మా సంగతేందని నిరుపేదలు అడు�
పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వటమే ప్రభుత్వ లక్ష్యమని రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. వచ్చే నాలుగేండ్లలో దశలవారీగా అర్హులైన పేదలందరికీ ఇండ్లు నిర్
Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇచ్చే బ�
New Ration Cards | కొత్త రేషన్ కార్డుల కోసం రాష్ట్ర ప్రజల ఎదురుచూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త రేషన్కార్డుల జారీ విషయంలో ఇదుగో వచ్చే.. అదిగో వచ్చే అంటూ మంత్రులు, ఎమ్మె�
Bhu Bharati | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టాన్ని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదించారు. దీంతో వీలైనంత త్వరలో ఈ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ శాఖ మంత�
KTR | రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ కాంట్రాక్టర్ మంత్రి.. ఓ బ్రోకర్ ముఖ్యమంత్రి అయ్యారని కేటీఆర్ తీవ్ర వ�
మంత్రుల పర్యటన అత్యవసర అంబులెన్స్ సేవలకు అటంకం కలిగించింది. పోలీసులు అతిగా వ్యవహరించడంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని హాస్పిటల్కు తరలించే అంబులెన్స్ ట్రాఫిక్లో చిక్కుకుంది.