కాకతీయ యూనివర్సిటీ పాలకమండలి నియామకం రాజకీయ రంగు పులుముకుంటున్నది. ఉమ్మడి ఖమ్మం, మంచిర్యాల జిల్లాలకు పాలకమండలిలో ప్రాతినిథ్యం కల్పించకపోవడంతో కొత్త చిచ్చు రాజుకుంది.
Telangana | మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి భారం పడకుండా, ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలను సవరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన�
ఎట్టకేలకు జిల్లాల్లోనూ వన మహోత్సవం ప్రారంభమైంది. ఇటీవల వరంగల్ జిల్లాలో వన మహోత్సవం లోగోను ఆవిష్కరించి, మొక్క నాటి సీఎం రేవంత్రెడ్డి అధికారికంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే.
సీఎం రేవంత్రెడ్డి కర్ర పెత్తనం పట్ల మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలను ఇద్దరు మంత్రులు మాత్రమే వెల్లడించాలన్న సీఎం నిర్ణయం పట్ల వారు తీవ్రంగా మండిపడుతున్నారు.
మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (Pocharam Srinivas Reddy) నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. శుక్రవారం ఉదయం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్�
రాష్ట్ర ఖజానాకు ఆదాయం పెంచే మార్గాలను అన్వేషించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన సచివాలయంలో రెవెన్యూకు సంబంధించిన వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.
దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వబోమని తాము ఎక్కడా చెప్పలేదంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మళ్లీ మాట మార్చారు. రెండు రోజుల క్రితం సన్న వడ్లకు మాత్రమే సబ్సిడీ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించినట్టు మీడియాకు వ
అన్నదాత కోసం బీఆర్ఎస్ మరోసారి పోరుబాట పట్టింది. రైతన్నను వంచించిన కాంగ్రెస్పై మరోసారి యుద్ధభేరి మోగించింది. ఎన్నికల ముందు వరకు అన్నిరకాల ధాన్యానికి క్వింటాల్కు రూ.500 బోనస్ ఇస్తామని నమ్మించి, ఇప్పు�
ఖమ్మం లోక్సభ స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు ఆ పార్టీ నుంచి అనేకమంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు. 25 రోజులపాటు వీరి మధ్య దోబూచులాడిన అభ్యర్థిత్వం ఎట్టకేలకు ఖరారైంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగ�
Congress Party | ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి రఘురాం రెడ్డి నామినేషన్ పత్రాలను అందజేశారు. అయితే ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి�
ఒక్క ఖమ్మం ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రకంపనలకు తెరతీసింది. ఖమ్మం టికెట్ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డికి అధిష్ఠానం ఖరారు చేయడం పీసీసీలో చిచ్చు �