Ponguleti Srinivas Reddy | ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జరుగనున్న శ్రీ సమ్మక్క, సారలమ్మ మేడారం జాతర(Medaram Jathara)కు అన్ని వసతులు కల్పించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy ) అన్నారు.
తెలంగాణ అధికారిక చిహ్నాలను, గుర్తింపును మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అధికారిక లోగో, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చాలని తీర్మానించింది.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాతి స్థానం ఎవరిది? సాధారణంగా ఉపముఖ్యమంత్రిని నెంబర్ 2గా పరిగణిస్తారు. ఆ పదవిలో ఎవరూ లేకపోతే హోంశాఖ మంత్రికానీ, సీనియర్ మంత్రి కానీ రేస్లో ఉంటారు. ప్రస్తుతం ఉప ఉపముఖ్యమంత్రి
Adhaar | భవిష్యత్తులో భూములు, బంగారం కాదు.. డాటా (వ్యక్తిగత సమాచారం) అనేది వీటికంటే అత్యంత విలువైనది అని సైబర్ నిపుణులు చెప్తున్న మాటలు. ఓ విధంగా ఇవి హెచ్చరికలు. అందుకే వ్యక్తిగత సమాచారం ఎవరికీ పంపిణీ చేయకుండా �
మేడిగడ్డ బరాజ్ వద్ద పిల్లర్ల కుంగుబాటుకు కారణాలను తెలుసుకొనేందుకుగాను ఇసుక తొలగింపునకు అనుమతులివ్వాలని మహారాష్ట్ర సర్కారుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.
Ponguleti Srinivas Reddy | రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల అమలుపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కీలక ప్రకటన చేశారు. డిసెంబర్ 28 వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజా పాలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటిల�
రాష్ట్ర ఆర్థిక మంత్రిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన చాంబర్లో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఆయన బాధ్యతలు చేపట్టారు.
నూతనంగా బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర మంత్రులకు సెక్రటేరియట్లో ప్రభు త్వం చాంబర్లను కేటాయించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.