కాంగ్రెస్ పార్టీలో ఒకప్పటి సీన్లు పునరావృతం అవుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలకు ఢిల్లీ వేదికగా మారింది. బీఆర్ఎస్ బహిష్కృత నాయకులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు మరి�
తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. తమ పార్టీ సభ్యులైనా, బయటకు వెళ్లిన వారికైనా ఇదే వర్తిస్తుందని పేర్కొన్నారు.
బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరికొందరు నేతలు ఇంటికి వెళ్లిపోవడం ఖాయమైనట్టు సమాచారం. తగిన సమయం చూసుకొని బండి సంజయ్కి ఝలక్ ఇవ్వాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. శనివారం �
పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరుతారనేది ఇప్పట్లో తేలేలా లేదని, బహుశా వచ్చే ఎన్నికల ఫలితాలను చూసాకే వారు నిర్ణయం తీసుకునేలా ఉన్నారని గాంధీభవన్లో జోకులు వినిపిస్తున్నాయ�
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం తమదేనంటూ ఇంతకాలం బీరాలు పలికిన బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికలకు ముందే కాడి దిం చేస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దిం పేంతటి నాయకత్వ లక్షణాలు మీకున్నా యా? అంటే, �
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas reddy) డబ్బు బలం చూసుకుని విర్రవీగుతున్నాడని మంత్రి పువ్వాడ అజయ్ (Minister Puvvada Ajay kumar) ఆగ్రహం వ్యక్తంచేశారు. బీఆర్ఎస్లో (BRS) ఉంటూ సొంత పార్టీ నేతలనే ఓడించాలని కుట్ర చేసి
తెలంగాణలో బీజేపీకి సంకట పరిస్థితులు నెలకొన్నాయని మాజీ ఎంపీ, బీజేపీ నాయకుడు కొండా విశ్వేశ్వర్రెడ్డి చెప్పారు. ఈ కారణంగానే జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి లాంటి నాయకుల చేరికలు ఆగిపోయాయ�
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ సీనియన్ నేత ఈటల రాజేందర్ మధ్య విభేదాలు తారస్థాయికి చేరినట్టు తెలుస్తున్నది. రాష్ట్ర అధినేతకు తెలియకుండా ఈటల ఖమ్మం పర్యటన పార్టీలో వర్గపోరుకు తెరలేపినట్ట
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టరుగా అవతారమెత్తిన రోజు నుంచి ఇప్పటి వరకు ఆయన చేసిన భూదందాలు, ఆర్థిక నేరాలు అన్నీ ఇన్నీ కావ ని, వాటిపై సీబీసీఐడీతో విచారణ చేయించాలని సీఎం కేసీఆర్ను కోరతానన�
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కొంతకాలంగా పార్టీ క్రమశిక్షణను పాటించకుండా, హద్దుమీరి ప్రవర్తిస్తున్నందునే వారిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినట్టు వ్యవసాయశ�
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.
ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు ఆయన కుటుంబంపై అసత్య ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి శంకరగిరిమాన్యాలు తప్పవని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఎమ్మెల్
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై బీఆర్ఎస్ (BRS) పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. గతకొంత కాలంగా ఇరువురు నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండటంతో సస్పెం�
‘కేసీఆర్ను గద్దె దించే స్థాయి.. శక్తి ఎవరికీ లేదు.. పొంగులేటి ముందు నీస్థాయి ఏంటో తెలుసుకో. పిచ్చి కూతలు కూస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు’ అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాజీ ఎంపీ పొంగులేట�