కాంగ్రెస్ పార్టీలో టికెట్ల పంచాయితీ ఇప్పుడప్పుడే తేలేలా లేదు. తుది జాబితాలో అడ్డగోలు మార్పులు జరుగుతున్నాయని, పారాచ్యూట్ నేతలకే పెద్దపీట వేస్తున్నారని, కొన్నిచోట్ల సర్వేలను మేనేజ్ చేశారనే ఆరోపణలు �
రాష్ట్రంలో ఎలాగైనా గుర్తింపు తెచ్చుకోవాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నది. ఇందులో భాగంగా ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్షాతో వరుస సభలు నిర్వహించాలని ప్రణాళికలు రచించింది.
Ponguleti Srinivas Reddy | కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తొలిసారిగా మంగళవారం కొత్తగూడెంలో నిర్వహించిన సభ తుస్సుమన్నది. అనుకున్నంత జనం రాకపోవడంతో కుర్చీలన్నీ ఖాళీగా దర్శనమిచ్�
ఖమ్మం జిల్లా కామేపల్లి మండ లం కొమ్మినేపల్లి(పండితాపురం)లో కాంగ్రెస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అనుచరులు బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. సోమవారం అర్ధరాత్రి కొమ్మినేపల్లిలో బీఆర్ఎస్ న
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం పక్కన పెట్టిందా? ఇదే అనుమానాన్ని రేకెత్తిస్తున్నది ఖమ్మం సభ సాగిన తీరు. పార్టీలో మున్ముందు టీపీసీసీ అధ్యక్షుడికి పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్
ఖమ్మం సభ సాక్షిగా కాంగ్రెస్లో వర్గపోరు భగ్గుమంటున్నది. ఆదివారం నిర్వహించనున్న ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ హాజరుకానున్న నేపథ్యంలో వైరివర్గాలు సాగిస్తున్న ఆధిపత్యపోరు కాంగ్రెస్ పార్టీని �
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చంద్రబాబు డైరెక్షన్లో, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి జగన్ డైరెక్షన్లో నడుస్తున్నారని, నెల తర్వాత వారి మధ్య ఏమి జరుగబోతుందో చూడాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షు
కాంగ్రెస్ పార్టీది మోసాల చరిత్ర అని, కుంభకోణాలకు ఆ పార్టీ మారుపేరని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు విమర్శించారు. గజం స్థలం అడిగినందుకే ముదిగొండల్లో నిరుపేదలను పిట్టల్లా కాల్చి �
ఎవరా ఇద్దరు? రాష్ట్ర కాంగ్రెస్లో ఇప్పుడు ఇదే చర్చ. ఢిల్లీలో ఏఐసీసీ కార్యాలయంలో సోమ, మంగళవారాల్లో చోటుచేసుకున్న పరిణామాలు ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తున్నది.
కాంగ్రెస్ పార్టీలో ఒకప్పటి సీన్లు పునరావృతం అవుతున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలకు ఢిల్లీ వేదికగా మారింది. బీఆర్ఎస్ బహిష్కృత నాయకులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో పాటు మరి�
తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పష్టం చేశారు. తమ పార్టీ సభ్యులైనా, బయటకు వెళ్లిన వారికైనా ఇదే వర్తిస్తుందని పేర్కొన్నారు.
బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మరికొందరు నేతలు ఇంటికి వెళ్లిపోవడం ఖాయమైనట్టు సమాచారం. తగిన సమయం చూసుకొని బండి సంజయ్కి ఝలక్ ఇవ్వాలని వారు భావిస్తున్నట్టు తెలిసింది. శనివారం �
పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఏ పార్టీలో చేరుతారనేది ఇప్పట్లో తేలేలా లేదని, బహుశా వచ్చే ఎన్నికల ఫలితాలను చూసాకే వారు నిర్ణయం తీసుకునేలా ఉన్నారని గాంధీభవన్లో జోకులు వినిపిస్తున్నాయ�