హైదరాబాద్, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): ప్రజాపాలన కార్యక్రమం అమలు కోసం ఉమ్మడి జిల్లాల వారీగా మంత్రులను ఇన్చార్జులుగా నియమిస్తూ ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వీరు తమకు కేటాయించిన జిల్లాల్లో ప్రజాపాలన కార్యక్రమ వ్యవహారాల సమీక్ష, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నది.
ఇన్చార్జిలకు కేటాయించిన జిల్లాలు
జిల్లా ఇన్చార్జి మంత్రి