ప్రాణహితపై తమ్మిడిహట్టి వద్ద 150 మీటర్ల ఎత్తులో బరాజ్ నిర్మించేందుకు అనుగుణంగా ప్రణాళికలను సిద్ధంచేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
సమ్మక్కసాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఈ నెల 22న ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్సాయితో రాష్ట్ర ఇరిగేషన్శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి భేటీ కానున్నారు.
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణానికి ప్రణాళికలను సిద్ధం చేయాలని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అ
తెలంగాణ జీవరేఖ కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తేటతెల్లమైంది. అసెంబ్లీ వేదికగా మంత్రులు, ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలే దీనిని నిర్ధారిస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టు ఎంతో అద్భుతమైనదని హరీశ్రావు కొనియాడారు. ఆదివారం అసెంబ్లీ చర్చలో ఆయన మాట్లాడుతూ ‘కాళేశ్వరం ఈజ్ ఏ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్.. ఎందుకంటే మంచిగా కాలమై.. మంచిగా వర్షాలు కురిస్తే ఎస్సారెస�
Harish Rao | తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్పై వాడీవేడిగా చర్చ సాగుతున్నది. ఘోష్ కమిషన్ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడారు. అయితే, ఆయన ప్రసం�
కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి? బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీలో ఎలా ఎదుర్కోవాలి? తదితర అంశాలపై పార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. సాగునీటిపారుదలశాఖ మంత
ఏపీ ప్రభుత్వం చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుతోపాటు, జలవివాదాల పరిష్కారం కోసం రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రతిపాదించిన అధికారుల కమిటీపై ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేసినట్టు విశ్వసనీయ సమ
ముఖ్యనేతకు అనుక్షణం పదవీ గం డం వెంటాడుతున్నదా? ఆయనను పదవి నుంచి తొలిగించాలని ఇప్పటికే మూడుసార్లు అధిష్ఠానం నిర్ణయించగా, అనివార్య కారణాలతో నిలిచిపోయిందా? అందుకే ముఖ్యనేత ప్రతి సిఫారసును పక్కనబెట్టడంతో�
మోటర్లు ఆన్చేసి సిద్దిపేట జిల్లాలోని రిజర్వాయర్లు నింపాలని మాజీమంత్రి హరీశ్రావు హెచ్చరికలకు ప్రభుత్వం స్పందించింది. సోమవారం ఉదయం రంగనాయక సాగర్లోకి 3,300 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేసింది. మిడ్మాన�
కాంగ్రెస్ ప్రభుత్వం కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాలలో వందల కోట్ల రూపాయలతో చేస్తున్న అభివృద్ధి గురించి విస్తృత ప్రచారం నిర్వహించాల్సిన బాధ్యత సోషల్ మీడియా వారియర్లదేనని భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్�
హుజూర్నగర్ నియోజకవర్గంలో త్వరలో ఏర్పాటు చేయనున్న వ్యవసాయ కళాశాల నిర్మాణానికి పాలకీడు మండలం, గుండ్లపహాడ్ పరిధిలోని ప్రభుత్వ భూమి, హుజూర్నగర్ మున్సిపాల్టీ పరిధిలోని సర్వే నెంబర్ 1041లోని ప్రభుత్వ భ�
జిల్లా ను రాజకీయాలకు అతీతంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా కలెక్టర్ తే