పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్కసాగర్ తదితర ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు తేవాలని ఇరిగేషన్శాఖ అధికారులను సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఆయన శనివారం సెక్రటేరియట�
రాష్ట్రం నుంచి ఫిలిప్పీన్స్కు పౌరసరఫరాల సంస్థ చేస్తున్న బియ్యం ఎగుమతి నిలిచిపోయింది. ఐదు నెలలుగా ఒక్క బియ్యం గింజ కూడా ఎగుమతి కాలేదు. దీంతో తుదిపరి ఎగుమతులపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ప్రజల సంక్షేమం, రాష్ట్రం మేలు కోసమే పారిశ్రామిక భూముల కన్వర్షన్ నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు స్పష్ట�
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఏర్పాటు చేశామని కాంగ్రెస్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటున్న డెడికేటెడ్ కమిషన్ను ఇప్పటికీ గోప్యంగా దాచిపెడుతున్నది.
‘పోలవరం-బనకచర్ల’ పనులను టర్మినల్ ఫేజ్, ప్రాజెక్టు పేరు మార్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర జల్�
త్వరలో నిర్వహించనున్న స్థానిక సం స్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడ మండలంలోని కాల్వపల్లి వద్ద రూ.7
మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ�
ఉత్తమ్ కుమార్ రెడ్డి సారూ.. మా భూమిని కాపాడాలని సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం చిన్న గారకుంట తండాకు చెందిన బాధితులు, గిరిజన రైతులు విజ్ఞప్తి చేశారు.
‘సీఎం రేవంత్రెడ్డీ.. జూబ్లీహిల్స్ గెలిచానని విర్రవీగ కు.. గతంలో జీహెచ్ఎంసీ సహా అనేక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయిన విషయం మరిచిపోకు’ అంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ తీవ్రస్థాయిలో
ఒప్పందం ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇలాకాలో రైతులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామ రైతులు సమీపంలోని సాయి హనుమాన్ �
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున మంజూరు చేసింది. తిరుమలగిరి మం డలంలోని 16 గ్రామాలకు 195 ఇండ్లు, తిర
ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకు 8.54 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ధాన్యం, మక్కజొన్న, సోయా కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్, తుమ్మల నాగే�
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టే ప్రాణాధారం కానున్నది. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన సుందిళ్ల బరాజ్.. ఇప్పుడు ప్రధాన వనరుగా మారనున్నది. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నిర్దే�