‘పోలవరం-బనకచర్ల’ పనులను టర్మినల్ ఫేజ్, ప్రాజెక్టు పేరు మార్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర జల్�
త్వరలో నిర్వహించనున్న స్థానిక సం స్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. సోమవారం మిర్యాలగూడ మండలంలోని కాల్వపల్లి వద్ద రూ.7
మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ�
ఉత్తమ్ కుమార్ రెడ్డి సారూ.. మా భూమిని కాపాడాలని సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం చిన్న గారకుంట తండాకు చెందిన బాధితులు, గిరిజన రైతులు విజ్ఞప్తి చేశారు.
‘సీఎం రేవంత్రెడ్డీ.. జూబ్లీహిల్స్ గెలిచానని విర్రవీగ కు.. గతంలో జీహెచ్ఎంసీ సహా అనేక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయిన విషయం మరిచిపోకు’ అంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ తీవ్రస్థాయిలో
ఒప్పందం ప్రకారం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇలాకాలో రైతులు ఆందోళనకు దిగారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామ రైతులు సమీపంలోని సాయి హనుమాన్ �
పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున మంజూరు చేసింది. తిరుమలగిరి మం డలంలోని 16 గ్రామాలకు 195 ఇండ్లు, తిర
ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకు 8.54 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్టు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. ధాన్యం, మక్కజొన్న, సోయా కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్, తుమ్మల నాగే�
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టే ప్రాణాధారం కానున్నది. కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన సుందిళ్ల బరాజ్.. ఇప్పుడు ప్రధాన వనరుగా మారనున్నది. తమ్మిడిహట్టి నుంచి ఎల్లంపల్లికి నిర్దే�
కాళేశ్వరం బరాజ్లను పునరుద్ధరిస్తామని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టంచేశారు. కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బరాజ్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్య జాబితా
రోడ్లను నాణ్యత గా..వేగవంతంగా నిర్మించాలని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. గరిడేల్లి మండలం గానుగబండ, కల్మల్చెర్వు గ్రామాల్లో రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి ఉత్తమ్కుమార్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అంటే దాదాపు రెండేండ్లుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి, మంత్రివర్యులు ఉత్తమ్కుమార్రెడ�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉంది కాంగ్రెస్ పార్టీ తీరు అని హరీశ్రావు విమర్శించారు. కృష్ణా జలాల వాటపై సీఎం రేవంత్ రెడ్డి ఒక