‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ పనులకు సంబంధించి ప్రత్యేకంగా మరోసారి ఒప్పందాలు చేసుకోవాల్సిందే. ఆ తర్వాతే పనులపై ముందుకెళ్తాం’ అని రాష్ట్ర ప్రభుత్వానికి �
అదనపు వరిధాన్యం సేకరణ వల్ల పడే ఆర్థిక భారాన్ని రాష్ట్రం భరించలేదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తేల్చిచెప్పారు. పెరుగుతున్న వరి ఉత్పత్తి నేపథ్యంలో సేకరణ లక్ష్యాన్ని కూడా పెంచాలని, సీఎమ్మార్ గడువును ప�
Harish Rao | కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ధ్వజమెత్తారు. భారీ నీటిపారుదల మోటార్లను ఇష్టానుసారంగా ఆన్, ఆఫ్ చేయడంపై తీవ్
తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు సోమవారానికి వాయిదాపడ్డాయి. శుక్రవారం శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
Telangana Budget : తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కీలకమైన ఘట్టానికి ముహర్తం కుదిరింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేపు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగం గా నిర్మించిన అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లపై రెండేండ్లుగా కాంగ్రెస్ సర్కార్ వివక్ష చూపుతున్నదని మాజీ మంత�
రాష్ట్రంలో మేజర్ ఇరిగేషన్ నుండి మైనర్ ఇరిగేషన్ను విడదీసి చెరువులను అభివృద్ధి చేయాలని రైతు కమిషన్ పేర్కొన్నది. ఈ మేరకు ఇప్పటికే కమిషన్ ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది.
రాష్ట్రంలో ఆర్గానిక్, నేచురల్ ఫార్మింగ్లో స్వయం సహాయక సంఘాల(ఎస్హెచ్జీ)ను భాగస్వాములు చేయాలని వ్యవసాయాధికారులకు డిప్యూటీ సీఎం, ఆర్థిశాఖ మంత్రి భట్టి విక్రమార సూచించారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు పూర్తిచేస్తామని.. కృష్ణా జలాలను సమర్థంగా వినియోగించుకుంటామని సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు.
సిద్దిపేట జిల్లా అకన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టు పనులను త్వరలో పూర్తి చేస్తామని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడించారు. పనుల పురోగతికి అడ్డుగా ఉన్న చట్టపరమైన అవాంతరాలన్�