గోదావరి జలాల మళ్లింపును ఎట్టి పరిస్థితిలో అంగీకరించే ప్రసక్తే లేదని, ఏపీ ప్రతిపాదనలను అడ్డుకొని తీరుతామని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించారు. గోదావరి ట్రిబ్యునల్, ప
Harish Rao | బనకచర్లతో తెలంగాణ జరిగే అన్యాయాన్ని బీఆర్ఎస్ పార్టీ ముందుగానే పసిగట్టి రణభేరి మోగించిందని, అయినా రేవంత్ సర్కారు మొద్దునిద్ర వీడలేదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
Uttam Kumar Reddy | సాధారణంగా సీనియర్ మంత్రులు ఏదైనా విషయంపై మీడియాతో మాట్లాడే ముందు కాస్త అవగాహన పెంచుకోవాలి. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను దగ్గర ఉంచుకోవాలి. పోనీ ఆయన వ్యక్తిగత సిబ్బంది అయినా మంత్రి అడిగిందే �
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ముందుకు సాగకుండా గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి ఆపాలని చూసిన ద్రోహి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఆయన ఇప్పుడు ఉత్తమాటలు మాట్లాడు�
సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 29: తంగళ్లపల్లి మండలంలోని సర్పంచ్లు సోమవారం కేటీఆర్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టు 11 ప్యాకేజీలోని కాలువల నిర్మాణం పూర్తి చేయాలని, పెండింగ్ సమస్యలు
“ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును రెండున్నరేండ్లలో పూర్తి చేస్తాం. ఆ తరువాతనే ఎన్నికల్లో ఓట్లు అడుగుతాం” అంటూ సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఇటీవల పదే పదే ప్రకటిస్తున్నారు. సమీక్షల మీద సమీక్
Harish Rao | కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో పాలమూరు ప్రాజెక్టులో చేసిన పనులు ఏమున్నాయని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు ప్రశ్నించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు, కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఉలిక్కిపడ్డారు. హడావ
ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం-నల్లమలసాగర్ (పీఎన్) లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ప్రాజెక్టుపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పిటిషన్ దాఖలు చేయాలని ని�
పాలమూరు-రంగారెడ్డి, సమ్మక్కసాగర్ తదితర ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు తేవాలని ఇరిగేషన్శాఖ అధికారులను సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఆయన శనివారం సెక్రటేరియట�
రాష్ట్రం నుంచి ఫిలిప్పీన్స్కు పౌరసరఫరాల సంస్థ చేస్తున్న బియ్యం ఎగుమతి నిలిచిపోయింది. ఐదు నెలలుగా ఒక్క బియ్యం గింజ కూడా ఎగుమతి కాలేదు. దీంతో తుదిపరి ఎగుమతులపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ప్రజల సంక్షేమం, రాష్ట్రం మేలు కోసమే పారిశ్రామిక భూముల కన్వర్షన్ నిర్ణయం తీసుకున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్రెడ్డి, జూపల్లి కృష్ణారావు స్పష్ట�
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఏర్పాటు చేశామని కాంగ్రెస్ సర్కార్ గొప్పగా చెప్పుకుంటున్న డెడికేటెడ్ కమిషన్ను ఇప్పటికీ గోప్యంగా దాచిపెడుతున్నది.
‘పోలవరం-బనకచర్ల’ పనులను టర్మినల్ ఫేజ్, ప్రాజెక్టు పేరు మార్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్నదని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్ర జల్�