Harish Rao | దేవాదుల ప్రాజెక్టులో 10 మోటార్లు స్టార్ట్ చేసి సాగునీటిని అందిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి రైతులు నారుమడులు పోసుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లో
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్ల మీద అవగాహన లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. దేవాదుల బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టు.. ఆ విషయం కూడా కాంగ్రెసోళ్లకు తెలియదని అన్నారు
Revanth Reddy | ‘సర్ నమోదు ప్రక్రియలో రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ చాలా వెనుకబడి ఉన్నది. ఆ జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో అత్యల్పంగా ఎన్రోల్మెంట్ అయ్యింది. జిల్లాలో మందకొడిగా సర్�
సాగునీటి సంస్థలకు చెందిన ఖాళీ భూముల్లో భారీ ఎత్తున సౌర విద్యుత్తు (సోలార్) ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.
Uttam Kumar Reddy | రాష్ట్ర పౌరసరఫరాల శాఖలో ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ప్రాధాన్యం దక్కడం లేదని, ఆయన బైపాస్గా మిగిలారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ బీఆర్ఎస్ నేతలను జిల్లా పోలీసులు గురువారం ముందస్తు అరెస్టులు చేశారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలోనే నేతల ఇళ్లలోకి వెళ్లి వారిని బయటకు తీసుకొచ్చారు. ఎక�
కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తే భద్రాచలంతోపాటు 44 గ్రామాలు ముంపునకు గురవుతాయని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సోమవారం ఒక ప్ర�
దేవాదుల ప్రాజెక్టు పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, అడ్డంకులను తొలగించి, పెండింగ్ బిల్లులు చెల్లించి పూర్తి స్థాయి ఆయకట్టుకు సాగు నీరందిస్తామని ఉప ముఖ్యమంత్రి �
కాళేశ్వరం ప్రాజెక్టుపై మొదటి నుంచి అక్కసు వెళ్లగక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు శరామామూలుగా మరోసారి విఫలమైన ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం చేశారు.
కోదాడ పట్టణంలో రూ. 16.92 కోట్లతో నిర్మించనున్న అధునాతన బస్టాండ్, డిపో నిర్మాణ పనులకు శనివారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావ�
మేడిగడ్డ బరాజ్ వద్ద ప్రస్తుతం 89,230 క్యూసెకుల ప్రవాహం ఉన్నదని, ఆ నీటిని ఎత్తిపోసే అవకాశం ఉన్నా ప్రభుత్వం ఎందుకు వాడుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించా�
Kannepalli Pump House | ‘ఎల్ నినో ప్రభావం వల్ల వానలు లేవు. గోదావరిలో వరద లేదు. మరి నీళ్లను ఎట్లా ఎత్తిపోస్తరు’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పారు. రాజకీయ దురుద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టు�
‘కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నరు. కానీ ఎల్ నినో ప్రభావం వల్ల వానలు కురువడం లేదు. గోదావరిలో వరదలు లేవు. అలాంటప్పుడు ఎలా ఎత్తిపోస్తరు?’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్
SLBC Tunnel | శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) పనుల్లో భారీ దోపిడీకి రంగం సిద్ధమైంది. అసలు పని కంటే కొసరు పనికే వేల కోట్ల రూపాయలు పెరిగిపోయాయి. ఏడాది తిరుగకుండానే బడ్జెట్ ఏకంగా మూడింతలు పెరిగింద�