Jagadish Reddy | ‘కేసీఆర్ వస్తే నిధుల వరద పారేది.. అదే రేవంత్ వస్తే బూతుల బురద పారుతున్నది. మూసీ కంపును మించి సీఎం నోరు కంపు కొడుతున్నది’ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుప
జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్రెడ్డి పర్యటనలో అంతా నిరుత్సాహమే కనబడింది. నల్లగొండకు రెండోసారి వచ్చిన సీఎం సభలో జనం లేక ప్రాంగణమ�
ములుగు జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి ఆదేశించారు.
రాష్ట్రంలో నెలకొన్న యూరియా, ధాన్యం కొనుగోళ్ల సమస్యలను పరిష్కారించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్కుమార్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆహార ప్రజాపంపిణీ శ
కర్ణాటక సర్కార్ ఆర్డీఎస్ ఆనకట్టకు 100 మీటర్ల ఎగువ న నిర్మిస్తున్న కురిడి తాగునీటి పథకంతో ఆర్డీఎస్ ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారుతుందని గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ప్రతిపక్షపార్టీలు ఆందోళనక�
ప్రాజెక్టుల్లో పూడికతీత పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పలు ప్రాజెక్టుల్లో చేపట్టిన పూడికతీత పనులపై బుధవారం సచివాలయం�
సమ్మక్క సారక్క బరాజ్ ముంపు ప్రభావంపై ఐఐటీ రూర్కీ అధ్యయనం కొనసాగిస్తున్నదని, ఆ అధ్యయన నివేదిక వచ్చిన తర్వాతే ఎన్వోసీ మంజూరుపై నిర్ణయం తీసుకుంటామని ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్సాయి తేల్చిచెప్పారు.
మేడిగడ్డ బరాజ్ పునరుద్ధరణ పనులకు మరో ఏడాది గడువు పెట్టారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి. వచ్చే ఏడాది వర్షాకాలం ప్రారంభంలో ఉపయోగంలోకి తీసుకొస్తామని స్పష్టంచేశారు. బుధవారం జయశంకర్ భ�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కరివెన రిజర్వాయర్ వరకు నీటిని తరలించేందుకు చేపట్టిన పనులను డిసెంబర్నాటికి పూర్తిచేయాలని, పంప్హౌస్లకు వెంటనే విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వాలని ఇరిగేషన్ శ�
Uttam Kumar Reddy | ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కార్పై విఫల ముద్ర పడింది. కొనుగోళ్ల కోసం ముందస్తు చర్యలు తీసుకోవడంలో ఘోరంగా విఫలమైన సర్కార్... ఇప్పుడు ఆ డ్యామేజీని కంట్రోల్ చేసుకొనేందుకు నానా తంటాలు పడుతున్
‘చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం’ అని ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం తామే స్వయంగా టార్గెట్ను తగ్గించుకోవడం అన్నదాతలను నిలువునా మోసం చేయడమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ �
హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి గురువారం నిర్వహి
నెలలుగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టడంలేదంటూ రైతులు ఆందోళన చెం దుతుంటే మరోవైపు మంత్రులు హడావుడి చేస్తూ కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ ఫొటోలకు పోజులివ్వడంతోనే సరిపోతోంది.