తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2026 నిర్వహణలో భాగంగా ప్రజాభవన్లో ప్రత్యేక వార్రూమ్ను ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రజాభవన్లో జరిగిన మంత్రి వర్గ
వానకాలం సాగుకు సంబంధించి మేజర్ ప్రాజెక్టుల కింద క్రాప్హాలిడే ప్రకటించినట్టు తెలుస్తున్నది. ఈ ఏడాదికి సంబంధించి ప్రాజెక్టుల వారీగా ఏ మేరకు సాగునీటిని విడుదల చేయాలనే దానిపై ప్రభుత్వం అధికారులకు తాజా�
రేవంత్, ఉత్తమ్ ఫొటోల కోసమే కార్డులుస్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ పేరుతో కాంగ్రెస్ సర్కార్ హంగామా చేస్తున్నది. ఈ స్మార్ట్ కార్డులతో లబ్ధిదారులకు కొత్తగా కలిగే ప్రయోజనం ఏంటనే చర్చ జరుగుతున్నది.
ఏపీ ప్రభు త్వం పోతిరెడ్డిపాడు నుంచి నిత్యం 30వేల క్యూసెక్కుల నీటి ని తరలిస్తుంటే కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తున్నదని మాజీ మంత్రి జీ జగదీశ్రెడ్డి మండిపడ్డారు.
Harish rao | తక్షణమే కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసి రైతుల ఇబ్బందులు తొలగించాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీశ్ రావు లేఖ రాశారు.
ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణ రెడ్డి ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మాట్టానికి చేరి నిండు కుండ లా మారింది. ఆయకట్టు సాగుకు కాలువల ద్వారా నీటి విడుదల లేకపోవడంతో అన
Varuna Yagam | రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, కృష్ణా–గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, నాగార్జునసాగర్తో పాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, చెరువులు నిండాలని ఆకాంక్షిస్తూ తెల�
రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించడమే లక్ష్యంగా ముందుకుసాగాలని, సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రయోజనాల కోసం సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఉత్తమ్ కుమార్�
శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో పూడిక తొలగింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. 112 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఎస్సారెస్పీ పూడిక కారణంగ�
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ), ఇంజినీరింగ్ నిపుణుల సూచనలు, నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామ ని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెల్లడి�
కోదాడ నియోజకవర్గంలో అభివృద్ధి ముసుగులో మంత్రి ఉత్తమ్ పద్మావతి దంపతులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కమీషన్ల పేరిట కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్�
Harish Rao | దేవాదుల ప్రాజెక్టులో 10 మోటార్లు స్టార్ట్ చేసి సాగునీటిని అందిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి రైతులు నారుమడులు పోసుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లో
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్ల మీద అవగాహన లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. దేవాదుల బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టు.. ఆ విషయం కూడా కాంగ్రెసోళ్లకు తెలియదని అన్నారు
Revanth Reddy | ‘సర్ నమోదు ప్రక్రియలో రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ చాలా వెనుకబడి ఉన్నది. ఆ జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో అత్యల్పంగా ఎన్రోల్మెంట్ అయ్యింది. జిల్లాలో మందకొడిగా సర్�
సాగునీటి సంస్థలకు చెందిన ఖాళీ భూముల్లో భారీ ఎత్తున సౌర విద్యుత్తు (సోలార్) ప్రాజెక్టులను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు మంత్రి ఉత్తమ్ వెల్లడించారు.