యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులు పండించిన ప్రతి గింజనూ పది నుంచి పదిహేను రోజుల్లో కొనుగోలు చేయాలని పౌర సరఫరాలు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి పేర్కొన్నారు. యాసంగి ధాన్యం కొనుగోళ�
‘సారూ.. కొనుగోలు కేంద్రాలకు లారీలు రావడం లేదు. వచ్చిన లారీలు టిక్కికి రూ.5 చొప్పున కమీషన్ అడుగుతున్నరు. తరుగు పేరుతో క్వింటాకు 5 నుంచి 10 కిలోల వరకు తరుగు తీస్తున్నరు’ అంటూ పాలేరుతండాకు చెందిన రైతు దంపతులు భ
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డివన్నీ ఉత్తర ప్రగల్భాలేనని, రైతులను నట్టేట ముంచుతూ ఏదో సాధించినట్లు గప్పాలు కొడుతున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. గురువారం సూర్యాపేట జిల్లా కోదాడలో మాజీఎమ్మె�
అకాల వర్షాలు సంభవిస్తున్న నేపథ్యంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను సాగునీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు.
యాసంగిలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ధాన్యం కొనుగోళ్లపై సచివాలయంలో ఏర్పా టు చేసిన సమీక్షలో మంత్ర�
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీలోని న్యాయ నిపుణుల సలహా తీసుకొన్న తర్వాతే సుప్రీంకోర్టుకు వెళ్లాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం
సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల మేడిగడ్డ టూర్లో కొత్తదనమేమీ లేదు. గతంలో రెండుసార్లు వచ్చినప్పుడు పాడిన పాటే పాడారు. సోమవారం మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వివే�
యాసంగికి సంబంధించి రాష్ట్రం నుంచి 30 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ ను సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్రెడ్డి, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి విజ్�
‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ పనులకు సంబంధించి ప్రత్యేకంగా మరోసారి ఒప్పందాలు చేసుకోవాల్సిందే. ఆ తర్వాతే పనులపై ముందుకెళ్తాం’ అని రాష్ట్ర ప్రభుత్వానికి �
అదనపు వరిధాన్యం సేకరణ వల్ల పడే ఆర్థిక భారాన్ని రాష్ట్రం భరించలేదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తేల్చిచెప్పారు. పెరుగుతున్న వరి ఉత్పత్తి నేపథ్యంలో సేకరణ లక్ష్యాన్ని కూడా పెంచాలని, సీఎమ్మార్ గడువును ప�
Harish Rao | కాళేశ్వరం, దేవాదుల ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ధ్వజమెత్తారు. భారీ నీటిపారుదల మోటార్లను ఇష్టానుసారంగా ఆన్, ఆఫ్ చేయడంపై తీవ్
తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు సోమవారానికి వాయిదాపడ్డాయి. శుక్రవారం శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
Telangana Budget : తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కీలకమైన ఘట్టానికి ముహర్తం కుదిరింది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రేపు వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది.