‘కేంద్రంలోని బీజేపీతో టీడీపీ పొత్తు ఉన్నదని ఏపీ మంత్రి లోకేశ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నరు.. ఇది ప్రజాస్వామ్య దేశం.. అలా మాట్లాడితే కుదురబోదు’ అని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హ�
జిల్లాలోని రైతులకు సాగునీరు విడుదల చేయాలని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావును చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చేత్తులెత్తి వేడుకున్నారు. బీఆర్ఎస్పై ఉన్న అక్కస�
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం మళ్లీ ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఇప్పటికే వేర్వేరుగా విచారణలు, ఇంజినీర్లు, నిపుణులతో కమిటీలను సర్కారు నియమించింది.
వచ్చే ఏడాది జనవరి వరకు యాదాద్రి పవర్ప్లాంటులోని అన్ని యూనిట్ల ద్వారా 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మండలంలోని యాదాద్రి పవర్ప్లాంటులో 730 క�
నల్లగొండ జిల్లా మంత్రులు ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వేదికలపై అలాయ్ బలాయ్, నువ్వు టైగర్ అంటే నువ్వు టైగర్ అని చేసుకునే పొగడ్తలన్నీ ఉత్తవేనా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. కడుప�
నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు శ్రీశైలం నుంచి వరద ఉధృతి తగ్గకపోవడంతో డ్యాం 26 క్రస్ట్ గేట్ల ద్వారా కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నాగార్జునసాగర్ డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదలను మంగళవారం మంత్�
MLA Jagadish Reddy | మూడేళ్ల తర్వాత నల్లగొండ కాంగ్రెస్ నాయకులను నేనే సర్కస్ ఆట ఆడిస్తానని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఎంత ఎగిరినా మూడేళ్లే కదా.. ఆ తర్వాత మీకు మేము చూపిస్త
ఉమ్మడి తెలుగు రాష్ర్టాల వర ప్రదాయిని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్కు వరద పోటెత్తడంతో డ్యాం క్రస్ట్ గేట్ల ద్వారా స్పిల్వే మీదుగా కృష్ణాడెల్టాకు మంగళవారం నీటిని విడుదల చేశారు. మంత్రులు ఉత్తమ్కుమార్ర
నల్లగొండ జిల్లా మంత్రులైన ఉత్తమ్కుమార్రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మధ్య విభేదాలు మరోసారి బట్టబయలయ్యాయి. సాగు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, జిల్లాకు చెందిన రోడ్లు భవనాల శాఖ మంత్ర�
Komatireddy Venkat Reddy | మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి అలిగి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే మంత్రి కోమటిరెడ్డి తన రెండు ఫోన్లను స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు సమాచారం.
TG Ministers | వరద ప్రవాహం పెరగడంతో మంగళవారం నాగార్జున సాగర్ గేట్లను ఎత్తారు. మంత్రులు ఉత్తమ్కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ చేతుల మీదుగా ఉదయం 11 గంటలకు గేట్లను తెరిచారు. మొత్తం 9 గేట్లను ఓపెన్ చేశారు.
ఎగువ నుంచి వస్తున్న వరదతో నాగార్జున సాగర్ (Nagarjuna Sagar) ప్రాజెక్టు పూర్తిగా నిండింది. దీంతో జలాశయం గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మంగళవారం ఉదయం 10 గంటలకు మంత్రులు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కో�