Banakacherla | బనకచర్ల ప్రాజెక్టు అనుమతులను అడ్డుకునేందుకే సీఎం ఢిల్లీకి వెళ్తున్నారని ప్రభుత్వం లీకులు ఇచ్చింది.. దీనికి తగ్గట్టే ఢిల్లీలో కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ అపాయింట్మెంట్ కూడా తీసుక
కన్నెపల్లి పంప్హౌస్ మోటర్లు ఆన్ చేసి నీళ్లు ఎత్తిపోయాలని తాము అడిగితే, కుంగిన బరాజ్కు ఎత్తిపోయాల్నా? అని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అడ్డదిడ్డంగా మాట్లాడుతున్నరని బీఆర్ఎస్ ఎమ్మెల
గోదావరి-బనకచర్లపై బీఆర్ఎస్ గళం వినిపించిన తర్వాతే ప్రభుత్వం నిద్రమేల్కొని ఉత్తరాలు రాయడం మొదలుపెట్టిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆధారాలతో సహా వెల్లడించారు.
ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హకులకు మరణశాసనం రాసింది రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమని, అసలు 299 టీఎంసీల వాటా అనే రాచపుండును పుట్టించిందే ఆ పార్టీ అని మాజీ మంత్రి హరీశ్రావు కుండబద్దల
Harish Rao | కేసీఆర్ వాటర్ మ్యాన్ అయితే.. రేవంత్ రెడ్డి వాటా మ్యాన్ అని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. అదృష్టం బాగుండి సీఎం అయ్యావు, ఐదేళ్లు ఉండు.. మంచిగ చేయి అని హరీశ్రావు సూచించారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల ను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కలిసి విన్నవించారు. శనివారం జూరాల ప్రాజెక్టు సందర్శనక
జూరాల ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని, గేట్ల రోప్లు తెగడం అత్యంత సాధారణమని మాట్లాడుతున్న మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హడావుడిగా జూరాల ప్రాజెక్టుకు ఎందుకు వచ్చినట్లని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన
జూరాల ప్రాజెక్టు గేట్ల రోప్లు తెగడం అత్యంత సాధారణమని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.
జూరాల ప్రాజెక్టుకు ఏమీ కాలేదని, ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. మరో మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, మేఘారెడ్డి, పర్ణ�
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జూరాల పర్యటన కంటితుడుపుగా సాగిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) విమర్శించారు. జూరాలలో ఐరన్ రోప్లు తెగడం సాధారణమైతే అసలు పర్యటనకు ఎందుకు వచ్చారని ప్రశ్నించారు.
ధాన్యం టెండర్లలో రూ.1,100 కోట్ల కుంభకోణం జరిగిందని, ఇందులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి హస్తం ఉన్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, పౌరసరఫరాల సంస్థ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్రెడ్�
రాష్ట్రంలో పన్నేతర (నాన్-ట్యాక్స్) రెవెన్యూ రాబడులను పెంచడంతోపాటు కేంద్ర నిధులను సాధించుకోవడంపై అధికారులు సీరియస్గా దృష్టి సారించాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ క్యాపిటల్ సబ్కమిటీ చైర్మన్, ఉప మ�
దశాబ్దాల తరబడి నీటి చుక్కకు నోచని కరువు ప్రాంతాలను సస్యశ్యామలం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టును గాలికొదిలేసి ఏటేటా నీటి మట్టం తగ్గిపోతున్న నాగార్జునసాగర్ దిగువన ఉన్న పాలేరు రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ ఏర�
ప్రస్తుతం గోదావరి నదిలో 968 టీఎంసీల వినియోగానికి తెలంగాణకు హక్కులు ఉన్నాయి. కృష్ణా నదిలో 575 టీఎంసీలకు పైగా రావాలని ట్రిబ్యునల్ ఎదుట వాదనలకు జరుగుతున్నాయి. అంటే 1543 టీఎంసీలపై రాష్ర్టానికి జలహక్కులు దాదాపుగ�