మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ మధ్య వివాదం మరువక ముందే.. కాంగ్రెస్ క్యాబినెట్ మినిస్టర్స్ మధ్య మరో లొల్లి మొదలైంది. మేడారం అభివృద్ధి టెండర్ల విషయంలో వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి, ఆ �
మంత్రి అడ్లూరి లక్ష్మణ్పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం సమసిపోక ముందే మరో జిల్లాలో మంత్రుల మధ్య విభేదాలు పొడచూపాయి. జిల్లా ఇన్చార్జి మంత్రి ఆధిపత్య తీరుపై అదే జిల్లా మంత్రు�
తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్ల్ల పురోగతి గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని ఆరా తీశారు. నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు అం�
ఖమ్మం జిల్లా కారేపల్లి(సింగరేణి) మేజర్ గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ ఆదెర్ల స్రవంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. కారేపల్లి మండల కేంద్రంలోని తన నివాసంలో శుక్రవారం ఆమె విలేకరులతో మా
RSP | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఒక న్యాయం, పేద గిరిజన బిడ్డలకు మరో న్యాయమా? చట్టం చెబుతున్నది ఇదేనా అని తెలంగాణ పోలీసులను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.
కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై ఈడీ దాడులు జరిగి సరిగ్గా ఏడాది గడిచినా, ఆ దాడుల్లో ఏం జరిగిందనే విషయం ఇప్పటికీ ఒక పెద్ద రహస్యమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వ�
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, బిల్లుల చెల్లింపు కోసం డబ్బులు డిమాండ్ చేస్తే 24 గంటల్లో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు.
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్న జర్నలిస్టులపై కక్షపూరితంగా కేసులు పెట్టడం దుర్మార్గమని, ఖమ్మం న్యూస్ ప్రతినిధి సాంబశివరావుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని టీయూడబ్ల్యూజే రాష్�
Minister Ponguleti | రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు శాసనసభ ఆవరణలో అవమానం ఎదురైంది. మంత్రివర్గ సమావేశంలో పాల్గొనడం కోసం పొన్నం ప్రభాకర్ అక్కడికి వెళ్లారు. కమిటీ హాలుకు వెళ్లేందుకు ఆవరణలో రెండు లిఫ్టులున్�
రాష్ట్రంలో యూరియా కొరత బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. యూరియా కోసం సీఎంతోపాటు ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పారు.
వరంగల్ నగరంలోని కాశీబుగ్గకు చెందిన ‘నమస్తే తెలంగాణ’ తెలుగు దినపత్రిక ఫొటోగ్రాఫర్ మేరుగు ప్రతాప్ రాష్ట్రస్థాయిలో రెండు ఉత్తమ అవార్డులు పొంది అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి శాశ్వత పరిష్కారం కోసం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని జిల్లాల కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు.
కాయకష్టం చేసి కొనుగోలు చేసిన భూమిపైకి తమను రానివ్వకుండా కొందరు అడ్డుకుంటూ చంపుతామని బెదిరిస్తున్నారని ఈ విషయమై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్, ఎస్పీలకు విన్నవించినా ఎలాంటి స్పందన లేదన�