Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్లపై ఆశలు పెట్టుకొన్న హైదరాబాద్ నగరవాసులకు రేవంత్రెడ్డి ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. పట్టణ పేదలకు లక్ష ఇండ్లు నిర్మించి ఇస్తామంటూ రెండున్నరేండ్లుగా ఊదరగొడుతున్న ప్రభుత్వం ఉసూ�
కాళేశ్వరం ప్రాజెక్టుపై మొదటి నుంచి అక్కసు వెళ్లగక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు శరామామూలుగా మరోసారి విఫలమైన ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం చేశారు.
ఇందిరమ్మ ఇండ్లకు అవసరమైన స్టీల్, సిమెంట్ ధరలు తగ్గించాలని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కంపెనీలను కోరారు.
RS Praveenkumar | తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జనవరిలో బయటపడిన కుంభకోణం గురించి ఇంకా ఎందుకు విచారణ జరగలేదు..? అని ప్రభుత్వాన్నిప్రశ్�
Property Registrations | రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజులుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా స్తంభించింది. సర్వర్ పని చేయకపోవడంతో వెబ్సైట్ ఓపెన్ కాక ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకొన్న ప్రజలు తీవ్ర ఇ�
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్లో ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి ప్రాధాన్యతను తగ్గించి అసెంబ్లీ సెగ్మెంట్ను తమ చేతుల్లోకి తీసు�
కాంగ్రెస్ మంత్రుల హామీలు గాలి మాటలేనని మరోసారి రుజువైంది. సుమారు రెండున్నరేళ్ళ క్రితం రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ వరదలో కొట్టుకుపోయింది. అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి
KTR | 20 లక్షల ఇండ్లు కట్టిస్తాం.. కట్ఠించిన తర్వాతనే మీ గుమ్మానికొచ్చి ఓట్లడుతమన్నారు. సగం సినిమా అయిపోయింది కదా.. మరి కట్టాడా..?10 లక్షల ఇండ్లు అని ప్రశ్నించారు. పాలేరు నియోజకవర్గం పాలేరు బీఆర్ఎస్ సభ, SIR శిక్షణ కా
Land Tax | భూమి రకం.. నాలుగు దశాబ్దాల క్రితం తెలంగాణ రైతులకు నరకం చూపించిన శిస్తు ఇది. ఆరుగాలం కష్టపడి పంట పండించి అందరికీ అన్నం పెట్టే అన్నదాతల పాలిట శాపమై పీడించింది.
అక్రెడిటేషన్లకు సంబంధించి జర్నలిస్టులపై ఇంటెలిజెన్స్ పోలీసులతో విచారణ చేయిస్తున్న జనగామ జిల్లా కలెక్టర్ సందీప్కుమార్ఝౌపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్ సంఘం సమాచా
Ponguleti Srinivas Reddy | ‘పేదలకు ఇండ్లు ఇయ్యలేదు.. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో మాకు న్యాయం చేయలేదు’ అని ఆవేదన వ్యక్తం చేస్తూ హనుమకొండలోని కళాక్షేత్రం వద్ద పేదలు నిరసన తెలిపారు.
రెండో విడత ఇందిరమ్మ గృహనిర్మాణ పథకాన్ని ఆసిఫాబాద్ జిల్లా కరమెర మండలం కొఠారి గ్రామంలో సోమవారం సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నట్టు రెవెన్యూ, గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపార�
KTR | కంటోన్మెంట్లో ఆరువేల ఇందిరమ్మ ఇండ్లను కట్టిస్తానని ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. బాంబులేటి అబద్ధాలు చెప
KTR | ‘పొంగులేటి.. చాలెంజ్ చేయడం కాదు.. చేతనైతే చేసి చూపించు.. దమ్ముంటే 20లక్షల ఇండ్లు ఇచ్చిన తర్వాతే ఓట్లు ఓట్లడుగుతానన్న మాట మీద నిలబడు.. ఆ తర్వాతే ప్రజల దగ్గరికి వెళ్లాలి’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం�
Indiramma Illu | ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి విడతలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లను రూ.22,500 కోట్లు ఖర్చు పెట్టి నిర్మిస్తున్నాం. ఇప్పటికే లక్షకుపైగా ఇండ్ల నిర్మాణాలు పూర్తి అయి గృహప్రవేశాలు జరుగ�