తనపై వచ్చిన ఆరోపణల ను ఖండించాలంటూ మంత్రి పొంగులే టి శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ నేతలను బతిమాలుకుంటున్నారు. శాసనసభలో హరీశ్రావు పొంగులేటికి చెందిన సంస్థలపై ఆరోపణలు చేయడంతోపాటు వా టికి ఆధారాలు సైతం చూ�
‘రాజ్యాంగాన్ని రక్షిస్తానని దేవుడి సాక్షి గా ప్రమాణం చేసిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారాన్ని అడ్డంపెట్టుకొని కొడుకు ముసుగులో యథేచ్ఛగా భూ దందాలకు పాల్పడుతున్నడు.
‘నాదర్గుల్ భూములు ప్రభుత్వానివేనని పొంగులేటి అంటున్నడు.. సుప్రీంకోర్టులో కేసు వేశాం అంటున్నడు? మరి ప్రభుత్వ భూమి అయితే హైడ్రా గడ్డి పీకుతున్నదా? ప్రభుత్వ భూములు, చెరువులు కాపాడేందుకే కదా హైడ్రా ఉన్నద�
Harish Rao Warns | నాదర్గుల్ ( Nadergul ) లో 373 ఎకరాల భూమిని కబ్జాను బయటపెట్టడంతో మంత్రి పొంగులేటి కి మతిస్థిమితం కోల్పోయి బజారు భాషలో మొరుగుతున్నారని మాజీ మంత్రి హరీష్రావు ఆరోపించారు.
తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సూటిగా సమాధానం చెప్పలేక, ఆధారాలు బయటపెట్టిన బీఆర్ఎస్, ‘నమస్తే తెలంగాణ’పైనే నిందలు మోపడం చర్చనీయాంశమైంది. ఓ వైపు మేఘా కంపెనీతో అంటకాగుత
Ponguleti Srinivas Reddy | తాను భూదందా చేస్తున్నట్టు మాజీ మంత్రి హరీశ్రావు చేసిన ఆరోపణలు, ‘నమస్తే తెలంగాణ’ కథనాలపై సుమారు గంటపాటు వివరణ ఇచ్చుకున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు స
Namasthe Telangana | ఔను నమస్తే తెలంగాణ గుమస్తానే. మీ పాపాల చిట్టా రాసే చిత్రగుప్తుడి లాంటి గుమస్తా నమస్తే తెలంగాణ. మన రాష్ట్రం.. మన పత్రిక అని నినదించే నమస్తే తెలంగాణ.. తెలంగాణ ప్రజలకు గుమస్తా! తెలంగాణ ప్రయోజనాలను సాధి
Ponguleti Srinivas Reddy | నాదర్గుల్ భూముల బండారం బయటపడటంతో మంత్రి పొంగులేటి తీవ్ర ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టు కనిపిస్తున్నది. బుధవారం ఆయన నిర్వహించిన మీడియా సమావేశం మొత్తం ఇదే ప్రస్ఫుటంగా కనిపించింది.
Ponguleti Srinivas Reddy | వార్తను చదవాలి. అందులో ఏముందో తెలుసుకోవాలి. విషయాన్ని అవగతం చేసుకోవాలి. ఆ తర్వాతే వివరణకో, విమర్శకో దిగాలి. అంతేకానీ, కేవలం హెడ్డింగులు చూసి ఎగిరెగిరి పడొద్దు! ఒకవేళ పడితే.. అది మంత్రి పొంగులేటి మ�
Ponguleti Srinivas Reddy | రాష్ట్ర మంత్రి పొంగులేటి తన సహచర మంత్రులపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. 15 రోజుల క్రితం తనపై శాసనసభ వేదికగా ప్రతిపక్ష బీఆర్ఎస్, పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు చేసిన నిర్ద�
Nadargul Lands | నాదర్గుల్ భూముల కబ్జా వివాదం లో అడుగుతున్న ప్రశ్నలు ఒకటైతే, సంబంధిత కోహినూర్ కంపెనీ చెప్తున్నదని మరొకటిగా ఉన్నది. ఎట్టకేలకు ఆ భూములు ప్రభుత్వానివేనని ఒప్పుకొన్నది.
harish rao | హైదరాబాద్ నడిబొడ్డున ఇంత మైనింగ్ జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారు..? ప్రతిపక్షాల మీద సిట్ లు వేసే రేవంత్ రెడ్డి దీనిపై ఎందుకు మాట్లాడరు..?అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హ�
మేడారం గద్దెల వద్ద గత నెల 25న జరిగిన ప్రమాదానికి మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ బాధ్యత వహించాలని రెడ్కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి డిమాండ్ చేశారు.