ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడమేగాక ఓట్లు వేయకపోతే బొక్కలో వేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్�
పట్టణ ప్రాంత పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం అందని ద్రాక్షగా మారుతున్నది. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లయినా ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నది. పేదల కోసం జీ+3 అపార్ట్మెంట్లు నిర్మించాలా? ల�
మీడియా కార్డుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇస్తామంటూ ప్రభుత్వం సవరణ జీవో 103ను జారీ చేయడంపై రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివ�
Exgratia | నాంపల్లి స్టేషన్ రోడ్డులోని బచ్చా ఫర్నిచర్ మాల్లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ను ప్రకటించింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మూడురోజుల దావోస్ పర్యటన ముగించుకొని గురువారం అమెరికా వెళ్లారు. హార్వర్డ్ యూనివర్శిటీ అందజేస్తున్న ‘21వ శతాబ్దం కోసం నాయకత్వం’ అనే ప్రత్యేక కోర్సులో చేరిన సీఎం అందులో భాగంగా
ఎన్టీవీ వివాదం, జర్నలిస్టుల అరెస్ట్పై ఎవరూ మాట్లాడొద్దు. అంతా గప్చుప్గా ఉండండి’ అంటూ మంత్రులకు, పార్టీ నేతలకు సీఎం రేవంత్రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిసింది.
Indiramma Houses : మున్సిపల్ ఎన్నిలకు ముందు ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటి నిర్మాణపు పనులు చేపట్టి వివిధ కారణాల వల్ల బిల్లులు ఆగిప
కాంగ్రెస్ సర్కార్ అనాలోచిత నిర్ణయాలకు గిరిజన ప్రాంతాలు ఆగమయ్యే పరిస్థితి వస్తున్నది. శాస్త్రీయత లేకుండా, స్థానికులకు అన్యాయం చేస్తూ నీటిని తరలించే ప్రక్రియ జరుగుతున్నది.
ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి.. అదే జిల్లాకు చెందిన మంత్రులైన కొండా సురేఖ, ధనసరి సీతక్క మధ్య దూరం, వైరం కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే పలు సందర్భాల్లో పొంగులేటి అతి �
KTR | అర్మీ రవి అనే యువకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అహంకారంపై దెబ్బకొట్టాడని, ఆ తమ్ముడిని తాను అభినందిస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇవాళ ఖమ్మంలో బీఆర్ఎస్ సర్పంచుల�
రాష్ట్రంలో మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను పునర్వ్యవస్థీకరణ చేస్తామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు.
ఈ నెలాఖరులోగా 10 సమీకృత సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. సోమవారం శాసనమండలిలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్