‘ఎన్నారై తల్లికి ఇందిరమ్మ ఇల్లు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ఇటీవల వార్త ప్రచురితం కావడంతోపాటు అదే విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మంత్రి పొంగులేటి సీరియస్ అయ్యారు. సదరు లబ్ధిదారు అర్హతలపై విచార
రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. సీఎం రేవంత్రెడ్డి పలు సందర్�
Raghava Constructions | రాఘవ కన్స్ట్రక్షన్స్కు ప్రభుత్వం ఇష్టానుసారం కాంట్రాక్ట్లు కట్టబెడుతున్నదనే ఆరోపణలు వస్తున్నాయి. ఎక్కడ టెండర్ జరిగినా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో రాఘవ సంస్థకు దక్కేలా చర్యలు తీసుకొంటున
రాష్ట్రంలో అర్హులైన ప్రతి జర్నలిస్ట్కూ అక్రెడిటేషన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. గురువారం సమాచారశాఖ ఆధ్వర�
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీలోని న్యాయ నిపుణుల సలహా తీసుకొన్న తర్వాతే సుప్రీంకోర్టుకు వెళ్లాలా? వద్దా? అనే అంశంపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం
ముఖ్యమంత్రి అండతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రెచ్చిపోయి ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నాడని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి విరుచుకుపడ్డారు. ఆదివారం రంగారెడ్డి జ�
Women Reservation Bill | లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మరుపురాని రోజు అని సీఎం రేవంత్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి పక్షాన ఆయన కార్యాలయ�
డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరిగితే కేసీఆర్ నాయకత్వంలో తిరుగుబాటు చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
తనపై వచ్చిన ఆరోపణల ను ఖండించాలంటూ మంత్రి పొంగులే టి శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్ నేతలను బతిమాలుకుంటున్నారు. శాసనసభలో హరీశ్రావు పొంగులేటికి చెందిన సంస్థలపై ఆరోపణలు చేయడంతోపాటు వా టికి ఆధారాలు సైతం చూ�
‘రాజ్యాంగాన్ని రక్షిస్తానని దేవుడి సాక్షి గా ప్రమాణం చేసిన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారాన్ని అడ్డంపెట్టుకొని కొడుకు ముసుగులో యథేచ్ఛగా భూ దందాలకు పాల్పడుతున్నడు.
‘నాదర్గుల్ భూములు ప్రభుత్వానివేనని పొంగులేటి అంటున్నడు.. సుప్రీంకోర్టులో కేసు వేశాం అంటున్నడు? మరి ప్రభుత్వ భూమి అయితే హైడ్రా గడ్డి పీకుతున్నదా? ప్రభుత్వ భూములు, చెరువులు కాపాడేందుకే కదా హైడ్రా ఉన్నద�
Harish Rao Warns | నాదర్గుల్ ( Nadergul ) లో 373 ఎకరాల భూమిని కబ్జాను బయటపెట్టడంతో మంత్రి పొంగులేటి కి మతిస్థిమితం కోల్పోయి బజారు భాషలో మొరుగుతున్నారని మాజీ మంత్రి హరీష్రావు ఆరోపించారు.