Harish Rao | హైదరాబాద్ ఓఆర్ఆర్కు ఆనుకుని ఉన్న రాజేంద్రనగర్ మండలంలోని మానసహిల్స్ ప్రాంతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా అక్రమ క్వ
KTR | ఖమ్మం జిల్లాలోని భూదాన్ భూముల్లో ఇండ్లపైకి బుల్డోజర్లు పంపించి కూల్చివేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెయ్యి కోట్ల రూపాయలను గాంధీ కుటుంబానికి పంపుతానని సీ�
Ponguleti Srinivas Reddy | కండ్ల ముందు తమ ఇండ్లు కూలగొడుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పుట్టెడు దు:ఖంతో కుమిలిపోతున్న బాధితులపై రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి, ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రేలాప�
Khammam Victims | మున్సిపల్ ఎన్నికలు కూడా అయిపోయాయి ఇంక మా అవసరం లేదని ఇండ్లు కూల్చేశారని.. రేవంత్ రెడ్డి మాకు న్యాయం చేయకపోతే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తామని ఖమ్మం కూల్చివేతల్లో ఇళ్లు కోల్పోతున్న బా�
Municipal Elections | రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అంటూ ప్రచార సభల్లో గొప్పలు చెప్పిన రాష్ట్ర రెవెన్యూ, హౌసిజింగ్శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి ఎన్నికల ఫలితాల్లో ఎదురుదె
ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడమేగాక ఓట్లు వేయకపోతే బొక్కలో వేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తక్షణమే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్�
పట్టణ ప్రాంత పేదలకు ఇందిరమ్మ ఇండ్ల పథకం అందని ద్రాక్షగా మారుతున్నది. ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లయినా ఒక్కరికి కూడా ఇల్లు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నది. పేదల కోసం జీ+3 అపార్ట్మెంట్లు నిర్మించాలా? ల�
మీడియా కార్డుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇస్తామంటూ ప్రభుత్వం సవరణ జీవో 103ను జారీ చేయడంపై రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివ�
Exgratia | నాంపల్లి స్టేషన్ రోడ్డులోని బచ్చా ఫర్నిచర్ మాల్లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ను ప్రకటించింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మూడురోజుల దావోస్ పర్యటన ముగించుకొని గురువారం అమెరికా వెళ్లారు. హార్వర్డ్ యూనివర్శిటీ అందజేస్తున్న ‘21వ శతాబ్దం కోసం నాయకత్వం’ అనే ప్రత్యేక కోర్సులో చేరిన సీఎం అందులో భాగంగా
ఎన్టీవీ వివాదం, జర్నలిస్టుల అరెస్ట్పై ఎవరూ మాట్లాడొద్దు. అంతా గప్చుప్గా ఉండండి’ అంటూ మంత్రులకు, పార్టీ నేతలకు సీఎం రేవంత్రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలిసింది.
Indiramma Houses : మున్సిపల్ ఎన్నిలకు ముందు ఓటర్లను ఆకర్షించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటి నిర్మాణపు పనులు చేపట్టి వివిధ కారణాల వల్ల బిల్లులు ఆగిప