ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, బిల్లుల చెల్లింపు కోసం డబ్బులు డిమాండ్ చేస్తే 24 గంటల్లో క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు.
ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్న జర్నలిస్టులపై కక్షపూరితంగా కేసులు పెట్టడం దుర్మార్గమని, ఖమ్మం న్యూస్ ప్రతినిధి సాంబశివరావుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని టీయూడబ్ల్యూజే రాష్�
Minister Ponguleti | రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కు శాసనసభ ఆవరణలో అవమానం ఎదురైంది. మంత్రివర్గ సమావేశంలో పాల్గొనడం కోసం పొన్నం ప్రభాకర్ అక్కడికి వెళ్లారు. కమిటీ హాలుకు వెళ్లేందుకు ఆవరణలో రెండు లిఫ్టులున్�
రాష్ట్రంలో యూరియా కొరత బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. యూరియా కోసం సీఎంతోపాటు ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పారు.
వరంగల్ నగరంలోని కాశీబుగ్గకు చెందిన ‘నమస్తే తెలంగాణ’ తెలుగు దినపత్రిక ఫొటోగ్రాఫర్ మేరుగు ప్రతాప్ రాష్ట్రస్థాయిలో రెండు ఉత్తమ అవార్డులు పొంది అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
ముంపు ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి శాశ్వత పరిష్కారం కోసం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని జిల్లాల కలెక్టర్లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆదేశించారు.
కాయకష్టం చేసి కొనుగోలు చేసిన భూమిపైకి తమను రానివ్వకుండా కొందరు అడ్డుకుంటూ చంపుతామని బెదిరిస్తున్నారని ఈ విషయమై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కలెక్టర్, ఎస్పీలకు విన్నవించినా ఎలాంటి స్పందన లేదన�
Indiramma Illu | తెలంగాణకు ఇండ్ల మంజూరు విషయంలో కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెడ్తున్నదని రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అంసతృప్తి వ్యక్తంచేశారు. వారు చేసేది అరకొర సాయమేనని వ్యాఖ్యానించ
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వం మళ్లీ ఓ కమిటీని ఏర్పాటుచేసింది. ఇప్పటికే వేర్వేరుగా విచారణలు, ఇంజినీర్లు, నిపుణులతో కమిటీలను సర్కారు నియమించింది.
రాష్ట్ర ప్రభుత్వం లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే కుట్ర చేస్తున్నదని సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్ నాయక్ ఆరోపించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియ�
టీజేఏసీ అధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్న బీటీఎన్జీవోలు వినూత్న నిరసనకు దిగారు. నోటికి నల్ల వస్ర్తాలతో మౌనదీక్ష చేపట్టారు. గోపన్పల్లి స్థలాల ఆక్రమణకు నిరసనగా వారు చేపట్టిన ఆందోళన మంగళవారం నాటికి 14వ రో�
రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదులను ఆగస్టు 15లోగా పరిష్కరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఏంటి ఈ ఫొటో చూడగానే గోవాలోని రిసార్టులు అనుకొంటున్నారా? కాదు మన హైదరాబాదే. హిమాయత్సాగర్కు ఆనుకొని ఉన్న రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఆయన సోదరుల గెస్ట్ హౌస్ లు ఇవి. ఎరుపు రంగు రూఫ్�