RTC Lands | గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆర్టీసీ భూములను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్పనంగా గుంజేసుకుంటున్నాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలోని జమిస్తాన్పూర్లో దాదాపు 6 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇందిర
హైదరాబాద్లోని క్యూర్ పరిధిలో పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక చేపడుతున్నట్టు రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపార�
22A Victim ప్లీజ్ మిస్టర్ చీఫ్ మినిస్టర్, మినిస్టర్ మీ పని మీరు చేయండి.. మీ అధికారులు పనిచేయడం లేదు. మా కాలనీ వ్యక్తులు మీ అధికారి దగ్గరకు పోయి పనిచేయండని అడుగుతారా..? పనిచేయాలని మేం అడగాలా..? అని వసంత్ నగర్
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక పెద్ద కబ్జాదారు అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడికి అడ్డికి పావుశేరు లెక్కన భూములు కట్టాబెట్టారని విమర్శించారు
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచి బాధితులకు న్యాయం చేసే బాధ్యత తమపై ఉందని తెలిపారు.
Prohibited Property | నిషేధిత భూములపై కాంగ్రెస్ ప్రభుత్వ బండారం బయటపడింది. రాష్ట్రంలోని మొత్తం భూమిలో దాదాపు సగం ‘22 ఏ’ జాబితాలో చేర్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకొంటున్న ‘భూ భారతి’ లెక్క ప్రకారమే నిషేధ
నిషేధిత జాబితాపై కాంగ్రెస్ సర్కార్ను నిలదీస్తామని, బాధితుల సమస్యలు పరిష్కారమయ్యే దాకా కొట్లాడుతామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు స్పష్టంచేశారు. ప్రజల ఆస్తులను జాబితా న�
హైదరాబాద్ నగరంలోని క్యూర్ పరిధిలో ఈ నెల 28 నుంచి 31 వరకు ఇందిరమ్మ టవర్స్ దరఖాస్తుల లక్కీ డ్రా నిర్వహించనున్నట్టు రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
Harish Rao | ప్రజల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టామంటున్నారు. మర్యాద కొద్దీ తీసి.. తప్పు చేసిన వాడిని శిక్షించి నిర్ణయం తీసుకుంటే మీరు బతుకుతరు. పరిష్కరించకపోతే ఈ ప్రజల పాదాల కింద నలిగి చస్తరు జాగ్రత్త అని మాజీ
Harish Rao | ఇవాళ ఒక భూమి, రెండు భూములను కాదు.. లక్షలాది మంది ప్రజల ఆస్తులను రాత్రికి రాత్రి నిషేధిత జాబితాలో పెట్టి కంటినిండా నిద్రలేకుండా చేశారన్నారు. తప్పు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిదని.. నువ్వు తప్పు చేస్తే
Harish Rao | 22A జాబితాను వెంటనే రద్దు చేయకపోతే అసెంబ్లీని స్తంభింపజేస్తాం.. సచివాలయాన్ని ముట్టడిస్తామని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు హెచ్చరించారు. ప్రజల ఆస్తులను లాక్కుంటే కాంగ్రెస్ పార్టీ మాడి మస
రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన భూ రీసర్వేను వేగవంతం చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏడాదిన్నరలోపు వ్యవసాయ �
నిజామాబాద్ కలెక్టరేట్లో భద్రతా లోపాలు బయటపడ్డాయి. మంత్రి సమీక్షా సమావేశంలోకి ఓ పార్టీ శ్రేణులు చొచ్చుకురావడం భద్రతా వైఫల్యాలకు నిదర్శనంగా నిలిచింది. ఈ వ్యవహారం కలెక్టరేట్లో తీవ్ర ఉద్రిక్తతకు దారి �
ప్రజా సమస్యల పరిషారంలో నిర్లక్ష్యం, అవినీతి, విధుల్లో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు
రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జగిత్యాల పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ సందర్భంగా నాయకులను అరెస్టు �