భూముల రెగ్యులరైజ్కు సంబంధించి ప్రభుత్వం ఇప్పటివరకు జారీ చేసిన అన్ని డాక్యుమెంట్లను ఈనెల 14వ తేదీలోగా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు.
Ponguleti Srinivas Reddy | రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిన కారణంగా అనుకున్నన్నీ ఇంకా పూర్తిగా ఇవ్వలేదు. తప్పకుండా ఇచ్చి తీరుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. దీంతో పక్కన ఉన్న ఎ�
అధికారంలోకి వచ్చిన తర్వాత గ జం భూమిని కూడా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చలేదని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చెప్పారు. వివాదాల్లేని ప్రైవేట్ భూములను నిషేధిత జాబితాలో ప్రభుత్వం చేర్చిందన్
NHRC : రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన రాఘవ సంస్థపై అక్రమ మైనింగ్ ఆరోపణలపై జాతీయ మానవహక్కుల కమిషన్(NHRC) ఆగ్రహం వ్యక్తం చేసింది.
కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ(క్యూర్) పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి దరఖాస్తు విధానం, అర్హతలు, అవసరమైన పత్రాలు, చెల్లింపులు, కేటాయింపు విధానం తదితర అంశాలపై సమాచారం అందించేందుకు ప్రభుత్వం ప్ర
Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్లపై ఆశలు పెట్టుకొన్న హైదరాబాద్ నగరవాసులకు రేవంత్రెడ్డి ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. పట్టణ పేదలకు లక్ష ఇండ్లు నిర్మించి ఇస్తామంటూ రెండున్నరేండ్లుగా ఊదరగొడుతున్న ప్రభుత్వం ఉసూ�
కాళేశ్వరం ప్రాజెక్టుపై మొదటి నుంచి అక్కసు వెళ్లగక్కుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు శరామామూలుగా మరోసారి విఫలమైన ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం చేశారు.
ఇందిరమ్మ ఇండ్లకు అవసరమైన స్టీల్, సిమెంట్ ధరలు తగ్గించాలని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కంపెనీలను కోరారు.
RS Praveenkumar | తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ జనవరిలో బయటపడిన కుంభకోణం గురించి ఇంకా ఎందుకు విచారణ జరగలేదు..? అని ప్రభుత్వాన్నిప్రశ్�
Property Registrations | రాష్ట్రవ్యాప్తంగా ఐదు రోజులుగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తిగా స్తంభించింది. సర్వర్ పని చేయకపోవడంతో వెబ్సైట్ ఓపెన్ కాక ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ బుక్ చేసుకొన్న ప్రజలు తీవ్ర ఇ�
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్లో ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. ఎమ్మెల్యే మామిడాల యశస్వినీరెడ్డి ప్రాధాన్యతను తగ్గించి అసెంబ్లీ సెగ్మెంట్ను తమ చేతుల్లోకి తీసు�
కాంగ్రెస్ మంత్రుల హామీలు గాలి మాటలేనని మరోసారి రుజువైంది. సుమారు రెండున్నరేళ్ళ క్రితం రెవెన్యూ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇచ్చిన హామీ వరదలో కొట్టుకుపోయింది. అశ్వారావుపేట మండలం గుమ్మడవల్లి
KTR | 20 లక్షల ఇండ్లు కట్టిస్తాం.. కట్ఠించిన తర్వాతనే మీ గుమ్మానికొచ్చి ఓట్లడుతమన్నారు. సగం సినిమా అయిపోయింది కదా.. మరి కట్టాడా..?10 లక్షల ఇండ్లు అని ప్రశ్నించారు. పాలేరు నియోజకవర్గం పాలేరు బీఆర్ఎస్ సభ, SIR శిక్షణ కా
Land Tax | భూమి రకం.. నాలుగు దశాబ్దాల క్రితం తెలంగాణ రైతులకు నరకం చూపించిన శిస్తు ఇది. ఆరుగాలం కష్టపడి పంట పండించి అందరికీ అన్నం పెట్టే అన్నదాతల పాలిట శాపమై పీడించింది.